Home
Machilipatnam
Machilipatnam News
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ కామర్స్ లెక్చరర్ ” కామలీలల” వహారం కలకలం రేపుతోంది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి ఓ నిరుద్యోగ యువతిని లోబరుచుకునేందుకు ప్రయత్నించిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో ప్రస్తుతం లెక్చరర్గా పనిచేస్తున్న జాషువా.. గతంలో మచిలీపట్నంలోని ఓ మహిళా కాలేజీలో పనిచేసినట్లు సమాచారం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతి పరిస్థితిని అదునుగా చేసుకుని, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తన… -
OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!
కూటమి ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని చర్యలు ఆ ఎంపీకి ఇబ్బందికరంగా మారాయా..అందుకే నేరుగా ఆయన రంగంలోకి దిగారా.. అంటే అవుననే సమాధానం వస్తోందట. తమ ప్రభుత్వం హయాంలో…తమ పార్టీకి చెందిన వారి ఇంటి కూల్చివేత వ్యవహారాన్ని ఎంపీ పర్సనల్ గా తీసుకోవటం వెనుక పెద్ద చర్చే జరుగుతోంది. నేరుగా ఎంపీ రంగంలోకి దిగటంతో రాజకీయం హాట్ హాట్ గా మారింది. కూల్చివేతతో రాబోయే రోజుల్లో జరిగే డ్యామేజ్ను అంచనా వేసిన సదరు ఎంపీ…ప్యాచప్ పనులు మొదలుపెట్టారా? ఇంతకీ… -
YS Jagan: రాజధాని విషయంలో ‘ప్లాన్-బి’ని చంద్రబాబు ఎందుకు తొక్కేస్తున్నారు? జగన్ సంచలన వ్యాఖ్యలు!
YS Jagan: అమరావతి రాజధాని విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాన్ – బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి సీఎం చంద్రబాబు ఆలోచించలేదన్నారు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ, developed highway ఇప్పటికే ఉందని అన్నారు. ఈ 110 కి.మీ Highwayకు అటు, ఇటు capital… -
S*exual Assault: పూజారి ముసుగులో కీచక పనులు.. అమ్మాయిపై అరాచకం..!
: పూజారి ముసుగులో ఒకడు.. జ్యోతిష్యుడి ముసుగులో ఒకడు.. మహిళలపై పడుతున్నారు. వికృత చేష్టలతో విరుచుకుపడుతున్నారు. పవిత్రమైన వృత్తులు చేసుకుంటున్నట్లు నటిస్తూ.. లోపల మాత్రం తింగరి వేషాలు వేస్తున్నారు. అలాంటి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలో మంచి పూజారిగా నటిస్తూనే బాలికను గర్భిణీని చేసిన వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు. మరోవైపు నాసిక్లో కీచక జ్యోతిష్యుడి అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల వెనుక ముసుగులో ఉన్న ఈ వ్యక్తి పేరు రఘునాథ శర్మ. వృత్తిరీత్యా… -
Travels Bus: కాస్తయినా సిగ్గుండాలి.. బస్సును బెడ్రూమ్ చేసేస్తారా?
Travel Bus: ప్రయాణికులతో నిండిన ట్రావెల్స్ బస్సులో ప్రేమికుల వ్యవహారం వివాదానికి దారి తీసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాదులో నివసిస్తున్న ఇద్దరు ప్రేమికులు మచిలీపట్టణం వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్లీపర్ సీట్లు బుక్ చేసుకున్నారు. అయితే సీట్లు ఇద్దరు మహిళల పేర్లతో బుక్ అయ్యాయి. అయితే బస్సు ఎక్కేందుకు ఒక యువతి, ఒక యువకుడు రావడం డ్రైవర్కు అనుమానం కలిగించింది. Student M*urder: గదిలో యువతి మృతదేహం కలకలం.. దర్యాప్తులో సంచలన విషయాలు!… -
YS Jagan: రేపు మొంథా తుఫాన్ బాధిత ప్రాంతాలకు వైఎస్ జగన్..
YS Jagan: మొంథా తుపాను కృష్ణా జిల్లా రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.. వరి సాగు చేస్తున్న రైతులపై తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో 1.54 లక్షల హెక్టార్లలో వరి, 24 వేల హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటలను రైతులు సాగు చేశారు. వరి సాగుకు రైతులు ఎకరాకు 25 వేల నుంచి 30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం వరి పొలాలు పొట్ట… -
Perni Nani: ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా.. పోలీసులు వినిపించుకోవడం లేదు!
కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. సుబ్బన్న అక్రమ అరెస్టుపై మచిలీపట్నం పోలీసులను నిలదీశారు. మచిలీపట్నంలో ఛలో మెడికల్ కాలేజ్ నిరసన చేపట్టినందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకల సుబ్బన్నను మాట్లాడాలని స్టేషన్కు పిలిపించి అరెస్ట్ చేశారని, ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా… -
Machilipatnam: మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మందిపై కేసు నమోదు..
Former Minister Perni Nani and 400 YSRCP Leaders Booked Over Machilipatnam Medical College Protest -
Machilipatnam: మంత్రి కొల్లు రవీంద్ర, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం.. మచిలీపట్నంలో హైటెన్షన్..
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో.. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చారు. -
Train fraud AP: రైళ్లలో తిరుగుతున్న నకిలీ టీటీఈ పట్టివేత..
Train fraud AP: పల్నాడు జిల్లాలో నకిలీ టీటీఈ రైళ్లలో తిరుగుతున్నాడు. మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్లో జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహించాడు.
తాజావార్తలు
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!