Kollu Ravindra: బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలా..?
- పేర్నినానిపై మండిపడిన మంత్రి కొల్లు రవీంద్ర..
- పార్టీ కార్యాలయం ఏర్పాటుకు దొంగ జీవోలు ఇచ్చారు..
- బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలు చేస్తున్నారు..
- డబ్బులు తీసుకుని పనులు చేసేది వైసీపీ.. టీడీపీ కాదు: మంత్రి కొల్లు రవీంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kollu Ravindra: మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. పీడీఎస్ కేసు నమోదు కావడంతో మూడు నెలలు తండ్రి కొడుకు అడ్రస్ లేకుండా పోయారు.. బెయిల్ రాగానే బయటకు వచ్చి.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. బెయిల్ రాగానే అయిపోయింది అనుకోవద్దు.. దీనిపై సిట్ ఏర్పాటు చేశాం త్వరలోనే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.. వైసీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు దొంగ జీవోలు ఇచ్చారు అని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
Read Also: Ranya Rao Case: రన్యా రావు కోసం కొత్త కోణం.. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రమేయం..!
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ఇక, 50 కోట్ల రూపాయల విలువైన భూమిలో మీ ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇస్తే సరిపోతుందా అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. పేర్ని నానికి జీవోలు చదవటం రాదా అని అడిగారు. అధికారులను బెదిరించడం వాళ్ళ మీద చిందులు వేయటం మానుకోవాలి అని సూచించారు. బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. అసలు మీకు సిగ్గుందా.. మనిషివేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని పనులు చేసేది వైసీపీ వారు తప్ప టీడీపీ వారు కాదు అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!