Liquor Sales : భారతదేశంలో ఏదైనా పండుగకు సన్నాహాలు అది రాకముందే ప్రారంభమవుతాయి. పండుగల సమయంలో ప్రజలు చాలా షాపింగ్ చేస్తారు. దాని ప్రభావం మార్కెట్లో కూడా కనిపిస్తుంది. క్రిస్మస్ సమయంలో కూడా ఇలాంటిదే కనిపిస్తుంది.
ఐదు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,760 కోట్ల విలువైన ఉచితాలు, డ్రగ్స్, నగదు, మద్యం, విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది.
Liquor Sale : దీపావళి రోజున ఢిల్లీ ప్రజలు సందడి చేయనున్నారు. గతేడాదితో పోలిస్తే దీపావళికి ముందు మద్యం బాటిళ్ల విక్రయాలు భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి విభాగం ఈ సమాచారాన్ని వెల్లడించింది.
హిందూమతంలో, చాలా మంది ప్రజలు శ్రావణంలో ఆల్కహాల్ మరియు నాన్ వెజ్ని పూర్తిగా వదులుకుంటారు. పరమశివునికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో మద్యం, మాంసాహారం తీసుకోకూడదు అని నమ్ముతారు. సరే, ఇది మతపరమైన దృక్కోణం, అయితే శ్రావణంలో మద్యం, మాంసాహారం తీసుకోకూడదని సైన్స్ కూడా సలహా ఇస్తుంది.
మందు తాగేవారిలో ఎర్రటి దద్దుర్లతో ‘లిక్కర్ అలర్జీ’ అనే అరుదైన వ్యాధి సోకుతుందని చాలా మందికి ఇప్పటి వరకు తెలిసి ఉండదు.. కానీ, దాని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేంది.. ఎందుకంటే మనదేశంలో లిక్కర్ అలర్జీని ఇటీవల తొలిసారి హైదరాబాద్లోనే గుర్తించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మద్యం, డబ్బు భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల్లో ధన ప్రవాహం అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు డబ్బును వెదజల్లుతున్నాయి. భారీగా మద్యం సరఫరా చేస్తున్నాయి.
Liquor Price Hiked: ఏంటి హెడ్డింగ్ చూడగానే మద్యం ప్రియులంతా పెద్ద షాక్ గురైయ్యే ఉంటారు. ఇది నిజం కానీ మద్యం ధర పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదు.. ఉత్తరప్రదేశ్ లో..
Threat Call : హోలీ రోజు సొంత గ్రామానికి వచ్చిన యువకుడిని బీహార్లో మద్యం తాగనివ్వలేదు. దీంతో నేరుగా సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వ బంగ్లాను పేల్చివేస్తానని బెదిరించాడు.