Liquor Sales : మూడు రోజుల్లో రూ.154కోట్ల మద్యం తాగేశారు.. ఇంత కరువేంట్రా బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales : భారతదేశంలో ఏదైనా పండుగకు సన్నాహాలు అది రాకముందే ప్రారంభమవుతాయి. పండుగల సమయంలో ప్రజలు చాలా షాపింగ్ చేస్తారు. దాని ప్రభావం మార్కెట్లో కూడా కనిపిస్తుంది. క్రిస్మస్ సమయంలో కూడా ఇలాంటిదే కనిపిస్తుంది. కానీ ఇక్కడ వస్తువులను కొనుగోలు చేయడానికి బదులుగా క్రిస్మస్ సందర్భంగా తినడం, త్రాగడం చేశారు. కేరళలోని మద్యం వ్యాపారులకు ఈ క్రిస్మస్ చాలా బాగా కలిసొచ్చింది. ఈసారి క్రిస్మస్కు ముందు (22, 23 డిసెంబర్) కేరళలో రూ. 84.04 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2022లో అదే సమయంలో రూ. 75.41 కోట్ల విలువైన మద్యం విక్రయించబడింది. ఈ సారి మొత్తంగా మూడురోజులు అనగా క్రిస్మస్ కూడా కలిపితే దాదాపు రూ.154 కోట్ల విక్రయాలు జరిగాయి.
Read Also:Telangana Govt: ఆరు గ్యారెంటీల అమలు.. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
క్రిస్మస్ సందర్భంగా మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. మూడు రోజుల్లో బెవ్కో ద్వారా రూ.154.7 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా మద్యం వినియోగంలో ముందంజలో ఉంది. తరువాత ప్లకుడి ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ రూ.63 కోట్ల 85 లక్షల 290 విలువైన మద్యం విక్రయించినట్లు లెక్కలు చెబుతున్నాయి. 62 కోట్ల 87 లక్షల 120 రూపాయల విలువైన మద్యం విక్రయించిన చంగనస్సేరి ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉంది. ఇరింజలకుడ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ సుమారు రూ.62 కోట్ల 31 లక్షల 140 విలువైన మద్యం విక్రయించారు.
Read Also:Pakistan : పాకిస్తాన్ లో భారీగా పెరిగిన కోడిగుడ్డు ధరలు..ఒక్కో గుడ్డు ధర అంతనా?
ఈ ఏడాది ఓనం సందర్భంగా కేరళ మద్యం కొనుగోలులో రికార్డు సృష్టించింది. కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ (బెవ్కో) ప్రకారం, ‘ఆగస్టు 21న ప్రారంభమైన 10 రోజుల ఓనం పండుగ సందర్భంగా కేరళలో దాదాపు రూ.759 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, 2022లో ఓనం సందర్భంగా రూ.700 కోట్లకు విక్రయాలు చేరుకుంటాయి. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.675 కోట్ల డబ్బు లభించింది.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!