ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం కస్టమర్స్ ను పెంచుకొనేందుకు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పేమెంట్స్ ను చెల్లించడంలో కొత్త మార్గాలను తీసుకురావడంతో పాటుగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కువ వాడుతున్న పేమెంట్స్ యాప్ లలో ఈ యాప్ ముందుంటుంది. తాజాగా ఆర్బీఐ తీసుకొచ్చిన ఆంక్షల వల్ల కొంత నష్టాన్ని చూసిన మళ్లీ పుంజుకోవడం కోసం కొత్త సర్వీసులను తీసుకొస్తున్నారు.. ఈ సంస్థ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. తన ప్లాట్ ఫాంలోని…
రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడ్డామన్న సీఎం హామీలను ప్రజలు విశ్వసించారని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కాపాడారన్న అభిమానం ముఖ్యమంత్రిపై మహిళలలో పెరగడం వల్ల నిన్న ఎద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా తేజా కు భారీ విజయాన్ని అందించింది. ఇప్పటివరకు చేసిన సినిమాల రికార్డులను బ్రేక్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ తేజాకు క్యూ కడుతున్నాయి.. ప్రస్తుతం రెండు ,మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఇప్పుడు ఒక్క సినిమా కూడా మంచి టాక్ ను ఇవ్వలేకపోయింది.. మళ్లీ ఐరన్ లెగ్ హీరోయిన్ గా టాక్ ను అందుకుంది. గత ఏడాది ఒక్క హిట్ సినిమా లేకున్నా కూడా వరుస సినిమా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.. అయితే ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. సినిమాలు ఉన్నా లేకున్నా…
ఏపీలో ఎన్నికలు ముగిసినా గొడవలు మాత్రం ఆగడం లేదు. సోమవారం పోలింగ్ సమయంలో చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తమిళ హీరో జీవి ప్రకాష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. హిట్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వరుసగా ఇలా సినిమాలు విడుదలవ్వడం విశేషమే.. రీసెంట్ గా కాల్వన్ అనే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్గా మూవీలో నటించాడు. ఆ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. మే 14…
అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందని, మోడీ నీ గెలిపించాలని పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ శాతం కూడా మాకు సానుకూలం అనే భావిస్తున్నామని, రెండు సార్లు అధికారం లో ఉన్న మోడీ పై వ్యతిరేకత కాకుండా సానుకూలత పెరిగిందన్నారు. దేశాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకువెళ్లే సత్తా ఆయనకు ఉందని ప్రజలు విశ్వసించారని, ఓట్లకోసం ఉచితాలు…
రామాయణం కథతో ఎన్నో సినిమాలు వస్తున్నా కూడా ఇప్పటికి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి.. బాలీవుడ్ లో రామాయణం కథతో ఇప్పుడు మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమాగా రామాయణం రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం పాన్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం…
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళి పై.. కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి , ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలువ బోతుందన్నారు. లక్షా 30 వేల మెజారిటీ తో జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని, కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలకు ధన్య వాదాలు తెలిపారు. ఆశించిన స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి…