బీజేపీకి అనుకూలంగా అనూహ్య ఫలితాలు రానున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మా పై తప్పుడు ప్రచారం చేశారని, మజ్లిస్ పార్టీ సూట్ కేసులు తీసుకుని కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు. బీజేపీకి ఈ కారణంగానే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున…
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల గడువులోపలే 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటిలను అమలు చేయడం జరిగింది, మిగిలిన రెండు గ్యారెంటీలను త్వరలోనే అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన టెంపుల్ సిటీ అభివృద్ధి, పాల్ టెక్నిక్ కళాశాల, ఐటీఐ…
హైదరబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు అక్రమ రిగ్గింగ్ కు పాల్పడ్డారని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా అని విమర్శించారు. 16 సంవత్సరాల ముస్లిం బాలిక రెండు సార్లు ఓటు వేయడానికి వచ్చి దొరికిందని, ఆ బాలిక పై కేసు నమోదు చేయకుండా తల్లితండ్రులకు అప్పగించి పంపించారని ఆమె ఆరోపించారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన నాపై వేల…
మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘స్పెక్ట్రమ్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ను త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి బుధవారం ప్రారంభించారు. మే 20 వరకు జరిగే ఈ ప్రదర్శనలో డ్రాయింగ్లు, ఆయిల్ పెయింటింగ్లు, ఎచింగ్లు, సిరామిక్ శిల్పాలు మరియు ఫైబర్ శిల్పాలతో సహా విభిన్న కళాత్మక వ్యక్తీకరణలు ఉన్నాయి. ఈ విభిన్న కళాకృతులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవాకు చెందిన ఏడుగురు నైపుణ్యం కలిగిన కళాకారులు PY రాజు, గోపాల్, క్రాంతి చారి, ప్రియదర్శన్, రాజేష్ చోడంకర్, శ్రీ హర్ష,…
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట వద్ద ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన మృతులు సత్యనారాయణ, రుక్మిణి దంపతులు 75 ఏళ్లు పైబడిన వారు కారులో ప్రయాణిస్తుండగా ఘటన జరిగింది. కారును నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై రాంగ్ రూట్ లో వెళుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం తాకిడికి వాహనం దగ్ధమైంది.…
గత ఏడాది, ఈ ఏడాది ఆర్థిక కారణాల వల్ల పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించుకొనే పనిలో ఉన్నారు.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకున్నారు.. ఈ ఏడాది కూడా ఎక్కువగా ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పటికే ఎన్నో కంపెనిలు ఉద్యోగుల ఉచకోత మొదలు పెట్టారు.. తాజాగా మరో కంపెనీ కూడా ఉద్యోగులను తొలగించనుంది.. ప్రముఖ కంపెనీ టెస్లా ఇప్పటికే రెండుసార్లు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే..…
లేడి బాస్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు తమిళ్, అటు తెలుగు సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. నయన్ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.. తాజాగా తన భర్తతో కలిసి ఓ గుడిలో ప్రత్యేక పూజలు…
తెలుగులో దసరా మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో హీరోగా నటించారు.. అతని లైఫ్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోగా దీక్షిత్ శెట్టి కనిపించాడు.. ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు కానీ కన్నడలో ఇండస్ట్రీలో బ్లింక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేస్తుందని సమాచారం.. ఇండియన్…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. డైరెక్టర్ రవికిరణ్ కోలాతో విజయ్ ఈ సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ భారీ ఫ్లాప్గా నిలిచినప్పటికీ దిల్ రాజు మరోసారి విజయ్తో కలిసి పని చేస్తున్నారు.. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్బంగా సినిమాను అనౌన్స్ చేశారు.. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తుంది.. ఈ యాక్షన్ డ్రామాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కొండన్న…
యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన చాలా మంది సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.. అందులో కొందరు పాపులర్ అయ్యారు. మరికొంతమంది చిన్న సినిమాల్లో చేస్తూ బిజీగా ఉన్నారు.. అలాంటి వారిలో చైతన్య రావ్ కూడా ఒకరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవల ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఓ మాదిరిగా ఆడింది.. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి…