Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Krishna River

Krishna River News

    • Srisailam Dam Gates Lifted: శ్రీశైలంలో అద్భుత దృశ్యం.. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..
      #ఆంధ్రప్రదేశ్

      Srisailam Dam Gates Lifted: శ్రీశైలంలో అద్భుత దృశ్యం.. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..

      ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పర్యాటకులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ.. శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తారు అధికారులు.. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రూపంలో ఇంకా భారీగా వరద వస్తుండడంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు గరిష్టస్థాయికి చేరుకోవడంతో.. 7వ గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అంబటి రాంబాబు.. ఈ కార్యక్రమంలో ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు… దీంతో.. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోలాహలం మొదలైంది..…
    • Srisailam Dam: పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. నేడే శ్రీశైలం గేట్లు ఎత్తివేత..
      #ఆంధ్రప్రదేశ్

      Srisailam Dam: పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. నేడే శ్రీశైలం గేట్లు ఎత్తివేత..

      శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతుంది దీనితో ఇవాళ గేట్లు ఎత్తి దిగివకు నీటిని విడుదల చేయనున్నారు మంత్రి అంబటి రాంబాబు
    • KRMB : ఏపీ సర్కార్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు..
      #తెలంగాణ

      KRMB : ఏపీ సర్కార్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు..

      Telangana ENC Muralidhar letter KRMB Chairman. KRMB, Krishna River, Breaking News, AP Government,
    • Krishna River : ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లేవి..?
      #ఆంధ్రప్రదేశ్

      Krishna River : ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లేవి..?

      monsoon effect in andhra pradesh. Monsoon Effect, Breaking News, Krishna River, latest Telugu News,
    • Woman Protest: కృష్ణా నదిలో మహిళ దీక్ష.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
      #ఆంధ్రప్రదేశ్

      Woman Protest: కృష్ణా నదిలో మహిళ దీక్ష.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

      ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఓ మహిళ దీక్షకు దిగింది. తన భర్త దాంపత్య జీవితానికి పనికిరాడని.. ఈ విషయం తెలిసి కూడా తమ కుమారుడితో తనకు పెళ్లి చేసి అత్తామామలు జీవితాన్ని నాశనం చేశారంటూ మహిళ ఆందోళన చేపట్టింది. అత్తింటివారి వేధింపుల నుండి కాపాడి తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ పుట్టింటివారితో కలిసి ఆమె నిరాహార దీక్ష చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తన పెళ్లి అయినప్పటి నుంచి తాను భర్తతో…
    • కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ
      #తెలంగాణ

      కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ

      తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాన‌ది నుంచి అద‌నంగా నీరు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాన‌ది యాజ‌మాన్య బోర్డుకు లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మెన్ కు తెలంగాణ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్ ప్రభుత్వం తరపున త‌ర‌పున‌ మూడు లేఖ‌ల‌ను రాశారు. తెలంగాణ రాష్ట్రానికి అద‌నంగా 45 టీఎంసీల నీరు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణా నది యాజ‌మాన్య బోర్డును లేఖ ద్వారా కోరారు. అలాగే పోల‌వ‌రం ద్వారా 80 టీఎంసీల నీటిని త‌ర‌లిస్తున్నార‌ని తెలిపారు. Read…
    • కృష్ణా నదిలో ఈతకెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతు
      #ఆంధ్రప్రదేశ్

      కృష్ణా నదిలో ఈతకెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతు

      కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. మధ్యాహ్నం ఇంటి నుంచి మున్నేరు వాగు వైపు వెళ్లిన పిల్లలు రాత్రి అయినా తిరిగిరాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన వారిని చరణ్, బాలయేసు, అజయ్, రాకేష్, సన్నీగా పోలీసులు వెల్లడించారు. నది ఒడ్డున విద్యార్థుల బట్టలను వారు స్వాధీనం చేసుకున్నారు. Read Also: పంచెకట్టి వేషం మార్చారు.. ఏసీబీ దెబ్బకు హడల్…
    • గుంటూరు జిల్లాలో విషాదం.. ఆరుగురు వేద‌పాఠ‌శాల విద్యార్థులు మృతి…
      #క్రైమ్

      గుంటూరు జిల్లాలో విషాదం.. ఆరుగురు వేద‌పాఠ‌శాల విద్యార్థులు మృతి…

      గుంటూరు జిల్లా అచ్చంపేట మండ‌లంలోని మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది.  మాదిపాడుల‌ని వేద‌పాఠ‌శాల‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కృష్ణాన‌దిలో స్నానానికి వెళ్లారు. న‌దిలో దిగిన ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గ‌ల్లంత‌య్యారు.  విష‌యం తెలుసుకున్న స్థానికులు న‌దిలో గ‌ల్లంతైన వారికోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.   Read: ఎలుక‌ల ద్వారా క‌రోనా…!!? స్థానికులు మొద‌ట మూడు మృత‌దేహాల‌ను వెలికి తీశారు.  అనంత‌రం స్థానిక జాల‌ర్ల స‌హాయంతో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి మ‌రో మూడు మృత‌దేహాల‌ను వెలికితీశారు.  గ‌ల్లంతైన…
    • అందులో జూరాల లేకపోవడం అన్యాయం…
      #ఆంధ్రప్రదేశ్

      అందులో జూరాల లేకపోవడం అన్యాయం…

      రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుప్తె సీమ నేతల సదస్సులో కీలక తీర్మానం చేసారు. అయితే కృష్ణానదీ యాజమాన్య బోర్డు తొలిదశలో తీసుకోబోతున్న 15 నీటి ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల లేకపోవడం అన్యాయం అన్నారు. కర్ణాటక నుండి కృష్ణా జలాలు జూరాల నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాలి. కీలక ప్రాజెక్టు కృష్ణాబోర్డు ఆధీనంలో లేకపోతే పక్క రాష్ట్రం అనధికారిక నీటివినియోగానికి పాల్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే జూరాలను బోర్డు పరిధిలోకి చేర్చాలని ఈ…
    • కృష్ణాజ‌లాల‌పై పోరుకు సిద్ధ‌మైన బాల‌కృష్ణ‌…
      #Top Story

      కృష్ణాజ‌లాల‌పై పోరుకు సిద్ధ‌మైన బాల‌కృష్ణ‌…

      టీడీపీ నేత‌, హిందూపూర్ ఎమ్మెల్యే బాల‌కృష్ణ కృష్ణాజలాల‌పై పోరుకు సిద్ధ‌మ‌య్యారు.  సీమ‌కు కృష్ణాజలాలు తీసుకురావాల‌ని ఎప్ప‌టినుంచో డిమాండ్ ఉన్న‌ది.  ప్ర‌భుత్వాలు మారినా, రాయ‌ల‌సీమ‌కు చెందిన ముఖ్య‌మంత్రులు రాష్ట్రంలో పాల‌న సాగిస్తున్నా సీమ‌కు జ‌లాల విష‌యంలో అన్యాయం జ‌రుగుతూనే ఉన్న‌ది.  ఇప్పుడు కృష్ణా రివ‌ర్ వ్య‌వ‌హారాలు బోర్డు ప‌రిధిలోకి వెళ్లిపోవ‌డంతో సీమ‌కు నీళ్లు వ‌చ్చే అంశంపై పోరాటం చేయాల‌ని టీడీపీ నిర్ణ‌యం తీసుకుంది.  సీమ‌కు కృష్ణా జ‌లాలు, హ‌క్కులు, డిమాండ్ల పేరుతో ఈరోజు హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాల‌కృష్ణ రౌంట్…
    ←1…678910→

తాజావార్తలు

  • India Gets LPG Relief: ఎల్‌పీజీ కష్టాలకు ఇక బ్రేక్..? భారత్‌కు చేరిన భారీ గ్యాస్ నౌక.. దారిలో మరిన్ని..

  • War Efeect : మిడిల్ ఈస్ట్ వార్.. మరొక స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా

  • India vs Ireland: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం, కొత్త యుగానికి నాంది!

  • Ajit Doval Story: పాకిస్థాన్‌లో ఏడేళ్లు బిచ్చగాడిలా బతికిన అసలైన “ధురంధర్”.. దోవల్ మిషన్ సినిమాకంటే థ్రిల్లింగ్!

  • Varanasi Update: ఫాస్ట్ ట్రాక్‌లో ‘వారణాసి’ షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions