కృష్ణాజలాలపై పోరుకు సిద్ధమైన బాలకృష్ణ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కృష్ణాజలాలపై పోరుకు సిద్ధమయ్యారు. సీమకు కృష్ణాజలాలు తీసుకురావాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నది. ప్రభుత్వాలు మారినా, రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నా సీమకు జలాల విషయంలో అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు కృష్ణా రివర్ వ్యవహారాలు బోర్డు పరిధిలోకి వెళ్లిపోవడంతో సీమకు నీళ్లు వచ్చే అంశంపై పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. సీమకు కృష్ణా జలాలు, హక్కులు, డిమాండ్ల పేరుతో ఈరోజు హిందూపూర్లో ఎమ్మెల్యే బాలకృష్ణ రౌంట్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 8 పార్లమెంట్ నియోజక వర్గాలకు చెందిన టీడీపీ నేతలతో బాలయ్య సమావేశం అయ్యారు. కృష్ణా జలాల విషయంలో ఎలాంటి పోరాటం చేయాలి అనే అంశంపై చర్చించారు.
Read: కరీంనగర్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మాకాలు…
Also Read
తాజావార్తలు
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
-
CSK vs LSG: నేడు చెపాక్లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్లో అయిన ధోనీ ఉంటాడా?
-
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
-
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
-
Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!