Here is the reasons for Kidney Problems in Women: నేటి కాలంలో కిడ్నీ సమస్య సాధారణమైపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నాయి. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే.. ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవలి కాలంలో కిడ్నీ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలు తమ అనారోగ్యాన్ని పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కిడ్నీ వ్యాధి సమస్య పురుషులకు కూడా…
సాధారణంగా జీవన విధానంలో మార్పులతో చాలా మంది మధుమేహం బారినపడుతున్నారు. మదుమేహం లేని వారు లేరంటే ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. అన్ని వయసుల వారిలోనూ డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలోని మధుమేహ రోగులలో 17 శాతం మన ఇండియాలోనే ఉన్నారు.
Best Fruits For Kidney Health: మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం ‘కిడ్నీ’ (మూత్రపిండం). ఇది బాగుంటేనే మన శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి ఏంటంటే.. శరీరం నుంచి వ్యర్థ ఉత్పత్తులను మరియు అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేయడం. శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అందులకే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా కిడ్నీని…
కిడ్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా..? కిడ్నిలో రాళ్లతో ఎటు తిరగలేకపోతున్నారా..? కిడ్నీలో స్టోన్ వచ్చిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే పొత్తి కడపులోంచి నొప్పి పొడుచుకొస్తుంది. అంతేకాకుండా యూరిన్ కు వెళ్తే.. మంటతో బాధపడుతారు. మహిళ కన్నా.. పురుషుల్లోనే కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కిడ్నీలో రాళ్లు వచ్చినవారు.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెట్టొచ్చు.
Shocking: ప్రపంచంలో కొన్ని అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. భూమి గుండ్రంగా ఉందన్నట్లు ఎవరూ ఊహించని సంఘటనలు తలెత్తుతుంటాయి. అలాంటి వార్తే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Urination : మూత్రవిసర్జన అనేది మన రోజువారీ కార్యకలాపాల్లో ఒక భాగం. శరీరం నుండి వ్యర్థ పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించబడతాయి. చాలా మంది ప్రజలు మూత్ర విసర్జనకు సరైన మార్గం తెలియక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Annatto Seeds : మీకు ఎల్లప్పుడు నిత్య యవ్వనంతో నిఘనిఘలాడాలని అనుకుంటున్నారా.. ఎలాంటి చర్మ, కంటి సమస్యలు దరి చేరవద్దని కోరుకుంటున్నారా అయితే వెంటనే ఈ గింజలు తినేయండి.
బీహార్ మాజీ సీఎం, ఆర్డేజీ చీఫ్ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన నాన్నకు కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చారు.. ఈ నెలలోనే కిడ్నీ మార్పిడి జరిగే అవకాశం ఉంది