Israel-Lebanon: బీరూట్ను ఖాళీ చేయాలని ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
- లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి తీవ్రతరం
- హిజ్బుల్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్ భీకరదాడులు
- బీరూట్ను ఖాళీ చేయాలని ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి తీవ్రతరం చేసింది. ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై లెబనాన్ దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. హిజ్బుల్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీరుట్ దక్షిణ ప్రాంతాన్ని ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఇరాన్ను అంతం చేయడానికి ఇదే మంచి సమయం.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ఇప్పటికే సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్ నిఘా అధికారులతో సహా 52 మంది చనిపోయారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున కూడా ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తెల్లవారుజామున 2:30 గంటలకు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతమైన దహియేపై దాడి చేసింది. ప్రస్తుతం లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓ వైపు ఇరాన్తో.. ఇంకోవైపు లెబనాన్తో ఇజ్రాయెల్ ఏకధాటిగా దాడి చేస్తోంది.
ఇది కూడా చదవండి: Iran-US: ఇరాన్పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్ల వర్షం.. రియాద్పై ఇరాన్ దాడి
గాజాపై యుద్ధం జరుగుతున్న సమయంలో లెబనాన్ జోక్యం చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ దాడులతో వణికిపోయింది. అనంతరం నవంబర్, 2024న కాల్పుల విరమణ జరిగింది. అప్పటినుంచి లెబనాన్ సైలెంట్గా ఉంది. అయితే తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై లెబనాన్ రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించింది. ఆనాటి నుంచి ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే తొలిసారి. ఇక ప్రతీకారంగా ఇప్పుడు బీరూట్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.
- Tags
- Beirut
- Iran
- Iran War
- Israel
- Israel warns
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?