Kidnap Drama : ప్రేమ గుడ్డిది అంటారు. దానికి వయసుతో సంబంధం లేదు. ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు. పెళ్లయిన వారితోనైనా ప్రేమలో పడొచ్చు. ఈ క్రమంలోనే ఒకరినొకరు మర్చి పోలేక అనైతిక సంబంధాలు ఎక్కువవుతున్నాయి.
డబ్బుల కోసం పన్నెండేళ్ల బాలిక కిడ్నాప్ చేశారంటూ తండ్రి కృష్ణ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన కలకలం రేపింది. తన కూతురు పదిరోజులుగా వెతుకుతున్నామని అయినా ఆచూకీ లభించలేదని తెలిపారు.
అప్పుగా తీసుకున్న లక్ష రూపాయలు ఎగ్గొట్టేందుకు యువకుడు ఆడిన కిడ్నాప్ డ్రామాకు బాలాపూర్ పోలీసులు తెరదించారు. లక్ష రూపాయలను ఎగ్గొట్టేందుకు పెదనాన్నను మోసం చేయబోయాడు.
Kidnap : ‘ఐకమత్యమే మహా బలం’ అన్న నానుడిని నిజం చేశారు ఆ గ్రామస్తులు. కిడ్నాప్ కు గురైన వ్యక్తిని రక్షించుకునేందుకు వారంతా ఒక్కటయ్యారు. మధ్యప్రదేశ్లో జరిగిందీ ఘటన.
రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రంగారెడ్డి నడిబొడ్డున ఓ యువతి సినిమా తరహాలో కిడ్నాప్ చేసి పోలీసులకు నిర్వాకం సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఎలాంటి భయం లేకుండా రోజూ సుమారు 100 మంది యువకులతో వెళ్లి ఇంట్లో ఓ యువతిని కిడ్నాప్ చేశాడు. అయితే నవీన్ వైశాలి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. జిల్లాకు చెందిన ఆదిబట్లలో ఆర్భాటంగా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లి ఇంటికి పెద్దలద్దరూ చేరుకున్నారు. అయితే ఇక్కడే సినిమా తరహా కిడ్నాప్ సంచళనంగా మారింది.
Kidnap Woman: గుంటూరులో వరుసగా కిడ్నాప్లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ల వ్యవహారంలో నాగమ్మ అనే ఓ మహిళ కీలక సూత్రధారిగా ఉందన్నారు. కిడ్నాప్ వ్యవహారం తెలియగానే సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశామని.. పిల్లల్ని డబ్బు కోసమే నాగమ్మ గుంటూరు నుంచి తీసుకువెళ్లి జంగారెడ్డిగూడెంలో అమ్మేసిందని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులో ఇటీవల జరిగిన బాలుడు కిడ్నాప్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లలకు భద్రత…