Kidnap: మాఇంటిపై 100 మంది దాడిచేసి నాకూతుర్ని కిడ్నాప్ చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap: రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. జిల్లాకు చెందిన తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్నగూడలో యువతి కిడ్నాప్ సంచలనంగా మారింది. సుమారు 100 మంది రౌడీలతో కలిసి యువతని మిస్టర్ టి ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. యువతి నివసిస్తున్న ఇల్లు పూర్తిగా ధ్వంసం చేసారు. తల్లిదండ్రులకు, పక్కింటి వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఘటన స్థలిని పరిశీలించిన ఇబ్రహీంపట్నం ఏసిపి ఉమామహేశ్వరరావు కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
Read also: Telangana Bhavan: బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
ఆదిబట్లలో ఆర్భాటంగా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లివేడుకలకు ఇంటికి పెద్దలద్దరూ చేరుకున్నారు. అయితే ఇక్కడే సినిమా తరహా కిడ్నాప్ కలకలం రేపింది. పెళ్లి ఇంటిపై 100 మంది యువకులు వచ్చి దాడి చేశారు. ఇంట్లో వున్న తన కూతురు డెంటల్ డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేశారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు భయభ్రాంతులకు లోనయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకుని తల్లిదండ్రులను విచారించారు. తమ కూతురు డెంటల్ డాక్టర్ వైశాలిని బలవంతంగా నవీన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తల్లిదండ్రుల ఆరోపించారు. అమ్మాయి ఇంటిపై 100 మందికి పైగా యువకుల దాడి చేశారని తెలిపారు. అమ్మాయిని తీసుకెళ్లిన యువకుడు టీ టైం ఓనర్ నవీన్ రెడ్డి గా తెలిపారు. నగరం మొత్తం మిస్టర్ టీ పేరుతో ఫ్రాంచెస్ ఇచ్చిన నవీన్, 100 మంది కలిసి వైశాలిని ఎత్తుకుపోయినట్లుగా కిడ్నీప్ గురైన వైశాలి తండ్రి ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ స్థలానికి చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాని పరిశీలిస్తున్నారు. వైశాలి, నవీన్ కి ఇంతకు ముందే పరిచయం ఏమైనా ఉందా? లేక తండ్రిమీద కోపంతో వైశాలిని కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
JD Lakshmi Narayana: ఎన్నికల్లో పోటీపై సీబీఐ మాజీ జేడీ క్లారిటీ.. అక్కడి నుంచే బరిలోకి..
తాజావార్తలు
-
Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్లో వైద్య నిపుణుల కీలక సూచనలు..
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
-
Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
-
Babar Azam: పాక్ క్రికెట్లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..
-
TVK Vijay: మ్యాజిక్ ఫిగరైతే చేరింది.. షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!