Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Crimes Increase In Telangana But Under Control

Crimes Under Control: టెక్నాలజీ ఎఫెక్ట్… తెలంగాణలో నేరాలు పెరిగినా అదుపులో పరిస్థితి

Published Date :December 29, 2022 , 9:50 pm
By RameshVaitla
Crimes Under Control: టెక్నాలజీ ఎఫెక్ట్… తెలంగాణలో నేరాలు పెరిగినా అదుపులో పరిస్థితి
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్రంలో నేరాలు సంఖ్య కొంత మేరకు పెరిగినప్పటికి శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యన్నత సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించి నేరాలను అదుపు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే తరహా విధానాలు అమలు చేస్తున్నామని, రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లలో ఆన్ లైన్ సేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో నేరాల కట్టడికి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని నేరాలు పెరిగాయి. దోపిడీలు, దొంగతనాలు, చిన్నారుల కిడ్నాప్ లు, ఈవ్ టీజింగ్ పెరగంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే నేరాలు పెరిగినా అనేక కేసులను చేధించి నేరస్తులకు శిక్షపడేలా చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన నేరాలు….2021 2022 పెరిగిన శాతం
దోపిడీ                                                          464        495           7%
దొంగతనాలు                                             4381         442          11%
సాదారణ దొంగతనాలు                          18277         19136          5%
చిన్నారు కిడ్నాప్ లు                              2126             2551           15%
చీటింగ్ కేసులు                                     15741               22005          35%
ఈవ్ టీజింగ్                                             7016               7572
తెలంగాణ లో హత్యలు, అత్యాచారాలు, ఆస్థితగాదాల్లో హత్యలను తగ్గాయని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. హత్యలు, అత్యాచారాల్లో అనేక కేసుల్లో తెలిసిన వారితోనే కేసులు నమోదయ్యాయని మహేందర్ రెడ్డి తెలిపారు. అనేక కేసుల్లో యువతులను నమ్మించి అత్యాచారం చేసిన వారిలోఅత్యధికం పరిచస్తులు, కుటుంబ సభ్యులు, ప్రేమికులు ఉన్నారని, వెంటనే వారిని అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తగ్గిన నేరాలు…. 2021 2022 తగ్గిన శాతం
ఆస్థి కొసం హత్యలు                                     93     45            52%
డెకాయిట్                                                     46        30           35
హత్యలు                                                        871        762          12.5
అత్యాచారాలు                                            2577         2126           17
కిడ్నాప్ కేసులు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం 1663
చిన్నారుల అదృశ్ష్యం  724
డబ్బుల కోసం కిడ్నాప్ లు 22
ప్రతీకారం, పాత కక్షలు 08
అత్యాచారం కేసులు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం 1548
స్నేహితులు, కో-వర్కర్స్ 332
బంధువులు 237
గుర్తుతెలియని వ్యక్తులు 09
పెరగుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఆన్ లైన్ కేసులు పెరిగాయని , మోబైల్, ఈ మోయిల్ , పోన్ కాల్స్, ఓటిపిల ద్వారా అమాయకులను మోసం చేయడంతో సైబర్ క్రైమ్ కేసులు సంఖ్య 57శాతం పెరిగింది. భవిష్యత్ లో ఈ తరహా కేసులు పెరుగనున్న నేపద్యంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో సైబర్ సేప్టీ బ్యూరో ఏర్పాటు చేసి సైబర్ నేరాలను కట్టడి చేస్తామన్నారు. ఈ విభాగంలో వెయ్యి మంది టెక్నికల్ సిబ్బందిని నియమించినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల పోలీసుల వాహనాలను జియో ట్యాంగింగ్ ద్వారా పర్యవేక్షణ జరగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత పోలీసుల ఆయుదాలపై పూర్తి స్థాయి లెక్కింపు జరిగిందని ఆయుదాలను వాటినన్నింటిని ఆన్ చేసి వేపన్ మేనేజిమెంట్ ద్వారా పర్యవేక్షణ జరుగుతందని మహేందర్ రెడ్డి తెలిపారు.
సైబర్ నేరాలు                   2021                       2022
ఆన్ లైన్ మోసాలు            1191                          1158
ఈ మెయిల్, వెబ్ సైట్        75                             141
క్లోనింగ్                                716                           1663
రోడ్డు ప్రమాదాలు….
ప్రమాదాలు                         19248                   19456
మరణాలు                           6690                        6746
గాయపడ్డవారు                      18316                   18413
తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులను వెట్టిచాకిరి చేయిస్తున్న వారిపై దాడులు నిర్వహించేందుకు ఆపరేషన్ ముస్కాన్ , ఆపరేషన్ స్మైల్ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 6228 మంది చిన్నారులను కాపాడి వారి తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు తెలిరు. ఈ ఏడాదిలో నాలుగు లక్షల మంది పాస్ పోర్టుల వెరిపికేషన్ ఆన్ లైన్ విధానంలో పూర్తిచేశామని, ఈ విధానం దేశంలోనే మోదటిసారి కావడంలో అవార్టులు వచ్చాయి.

హత్యానేరాల్లో 72 కేసుల్లో 96 నిందితులకు ముద్దాయిలకు జీవిత ఖైదు శిక్షలు పడేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వరుస నేరాలకు పాల్పడుతున్న 205 మంది నేరస్తులపై పిడి యాక్ట్ నమోదు చేశారు. సైబర్ నేరాలకు దీటుగా డ్రగ్స్ కేసులు పెరిగాయి…. ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ కింద 1176 కేసులు నమోదుకాగా అందులో 72 డ్రగ్స్ కేసులు 1104 గంజాయి కేసులు నమోదు చేసి 31వేల గంజాయిని సీజ్ చేశారు.మహిళపై నేరాలు అరికట్టేందుకు ఏర్పాటు చేసిన షీటీంలకు ఈ ఏడాదిలో 6157పిర్యాదులు అందగా అందులో 2128 కేసులు నమోదు చేశామన్నారు. 864 పెట్టి కేసులు నమోదు చేసి 1323 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.

మహిళా భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 బరోసా సెంటర్లు ఏర్పాటు చేశామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సంచలనం సృష్టించిన కేసుల్లో సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని, సిసి కెమెరాల ద్వారానే 18234 కేసులు చేధించగలిగామన్నారు. పింగర్ ప్రింట్ ల ద్వారా 420 కేసులు చేధించగా… అందులో 42 గుర్తితెలియని మృతదేమాలను కేవలం వేలిముద్రల ఆధారంగా గుర్తించడం చాలా కీలకమైన విషయం అన్నారు. దేశ వ్యాప్తంగా దిశ ఎన్ కౌంటర్ కేసుపై కమిషన్ విచారణపూర్తి చేసి రిపోర్టును హైకోర్టుకు సమర్పించిదని, ఆ రిపోర్టులో ఎన్ కౌంటర్ లో పాల్గోన్న పోలీసులపై హత్యా నేరం కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు పరిధిలో కేసు ఉండడంతో తరుపరి ఉత్తర్వుల తరువాత పోలీసులపై కేసులు చేస్తామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • crimes
  • Cyber Crimes
  • DGP Mahender Reddy
  • kidnap
  • rape cases

తాజావార్తలు

  • Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..

  • Pakistan: పాకిస్తాన్ భారీ దాడి.. 400 మందికి పైగా మృతి..

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions