భారత్లో బంగారానికి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.. ఏ శుభకార్యం జరిగినా పసిడి కొనేస్తుంటారు.. ఇక, పెళ్లిళ్లకైతే చెప్పాల్సిన పనేలేదు.. ధరలతో సంబంధం లేకుండా.. అవసరాన్ని బట్టి పెద్ద ఎత్తున బంగారం కొనుగుళ్లు సాగుతుంటాయి.. అయితే, గత రెండు రోజులగా పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. పసిడి ధరలు కిందికి దిగివచ్చాయి.. ఇవాళ్టి ధరల్లో కూడా ఎలాంటి మార్పులేదు.. దీంతో.. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం ఇలా.. అన్ని ప్రాంతాల్లోనూ బంగారం ధరలు…
కేరళలో కన్నూర్లోని చావస్సేరిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకర్త ఇంటి ముందు గురువారం రాత్రి బాంబు పేలింది. మట్టన్నూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త సుధీష్ ఇంటికి 50 మీటర్ల దూరంలో బాంబు పేలింది.
Police Fine Electric Scooter Over Pollution Certificate: పొల్యూషన్ తగ్గాలని, డిజిల్, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం తగ్గాలని ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో కర్బన్ ఉద్గారాలు జీరో కాబట్టి పర్యారణానికి హితంగా ఉంటాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు కొన్ని రాయితీలను కూడా కల్పిస్తున్నాయి. అయితే ఇలాంటి వాహనాల ద్వారా పొల్యూషన్ అనేది ఉండదు. కానీ కేరళ పోలీసులు మాత్రం ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్…
ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డును తిరస్కరించారు సీపీఎం మహిళా నేత. కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, సీపీఎం సీనియర్ నేత కేకే శైలజకు రామన్ మెగసెసే అవార్డు ప్రకటించగా.. ఆమె తిరస్కరించారు.
Amit Shah comments on congress party: భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరగువుతోందని.. ఇక భవిష్యత్తు అంతా బీజేపీదే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కోసం కేరళ వెళ్లిన ఆయన సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భారత దేశం నుంచి కాంగ్రెస్ అంతరించిపోతోందని ఆయన అన్నారు.
Tree Cut in Kerala: మనుషులకే కాదు మూగజీవులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అందులోనూ పక్షులు తమ తోటి పక్షులకు ఏదైనా అపాయం జరిగితే విలవిలలాడిపోతాయి. ఈ విషయంలో మనుషులు చలించకపోయినా పక్షులు తక్షణమే స్పందిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియోలో అందరినీ అయ్యో అని కళ్లు చమ్మగిల్లేలా చేస్తోంది. ఈ హృదయవిచారక ఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళలో రోడ్డు విస్తరణ కోసం వందేళ్ల నాటి పురాతన చెట్టును అధికారులు ఒక్కసారిగా నరికేశారు. దీంతో…
పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. మరోసారి బంగారం ధరలు కాస్త కిందికి దిగాయి.. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,000కి దిగిరాగా.. 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.270 తగ్గడంతో రూ.51,270కి పరిమితమైంది.. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి.. రూ. 47,000కి చేరింది.. 24 క్యారెట్ల 10…