Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Kcr

Kcr News

    • దళితబంధుపై సీఎం కీలక నిర్ణయం.. 16 నుంచే అమలు..
      #Top Story

      దళితబంధుపై సీఎం కీలక నిర్ణయం.. 16 నుంచే అమలు..

      దళిత బంధు అమలుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న సర్కార్.. పైలట్‌ ప్రాజెక్టుగా ముందు హుజురాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.. ఈ నెల 16వ తేదీ నుంచి హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్‌.. దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం.. 16వ తేదీ నుంచి ఆ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.. ఇక, ఇప్పటికే హుజూరాబాద్‌…
    • సీఎం కాన్వాయ్ కి అడ్డు వచ్చిన మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్….
      #తెలంగాణ

      సీఎం కాన్వాయ్ కి అడ్డు వచ్చిన మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్….

      సీఎం కాన్వాయ్ కు అడ్డు వచ్చిన కేస్ లో ఇద్దరు మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్ ఇస్తున్నారు. శనివారం సచివాలయం నిర్మాణ పనులు చూసేందుకు వెళ్లారు సీఎం కేసీఆర్. పోలీసుల బందోబస్తు దాటుకుని కాన్వాయ్ ఫాలో అయ్యి అడ్డు వచ్చారు ఇద్దరు యువకులు. ఓవర్ స్పీడ్ తో బైక్ నడిపిన యువకులను చూసి కాన్వాయ్ ఆగింది. ఆ ఇద్దరు యువకుల పై కేస్ నమోదు చేసిన పోలీసులు ఆ బైక్ కూడా దొంగలించిన వాహనం గా గుర్తించారు. వారం…
    • కేసీఆర్‌, హరీష్‌కు ఈటల సవాల్.. వస్తారా..? రా..!
      #Top Story

      కేసీఆర్‌, హరీష్‌కు ఈటల సవాల్.. వస్తారా..? రా..!

      ఉప ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ రాకముందే.. హుజురాబాద్‌లో పొలిటికల్‌ హీట్‌ మాత్రం పెరుగుతూనే ఉంది… అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్‌.. మళ్లీ ట్రాక్‌లో వచ్చారు.. ఇవాళ.. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు… ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా.. నా గెలుపును ఎవ్వరూ ఆపలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వస్తవా.. రా..! హరీష్‌రావు ఇక్కడ పోటీ చేద్దాం.. వస్తావా..? రా..…
    • మెడికల్ కాలేజ్ లో 25% సీట్లు వారికి కేటాయించాలి…
      #తెలంగాణ

      మెడికల్ కాలేజ్ లో 25% సీట్లు వారికి కేటాయించాలి…

      రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కానుండటంతో మంత్రి కేటీఆర్ ను‌ కలిసి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నేతలు వెంకట్ రావు, మిర్యాల రాజిరెడ్డి. అయితే ఆ మెడికల్ కాలేజ్ లో 25% సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. ఇక రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ, గతంలో  సీఎం కేసీఆర్ ను కోరారు ఎమ్మెల్సీ కవిత. అయితే రామగుండంలో మెడికల్…
    • బ్రేకింగ్‌: రేపటి నుంచి దళిత బంధు అమలు…
      #Top Story

      బ్రేకింగ్‌: రేపటి నుంచి దళిత బంధు అమలు…

      తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు… దళిత బంధు పథకం అమలుకు ఇప్పటికే సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. అయితే, మొదటగా హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు.. దానిపై కొన్ని రాజకీయ విమర్శలు లేకపోలేదు.. కానీ, రేపటి నుంచే దళిత బంధు పథకం ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు.. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో…
    • కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ ఘాటు విమ‌ర్శ‌లు…
      #Top Story

      కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ ఘాటు విమ‌ర్శ‌లు…

      ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు నాగార్జున సాగ‌ర్ నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా హాలియాలో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు.  కాంగ్రెస్ పార్టీపై ఆయ‌న ప‌లు విమ‌ర్శ‌లు చేశారు.  60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింద‌ని, జానారెడ్డి మాట‌త‌ప్పి నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేశార‌ని అన్నారు.  దేశానికే ఆద‌ర్శంగా 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చిన‌ట్టు కేసీఆర్ పేర్కొన్నారు.  ద‌ళిత‌బంధుపై ఎన్నో విమ‌ర్శ‌లు చేస్తున్నారని, 12 ల‌క్ష‌ల ద‌ళిత కుటుంబాల‌కు ఈ ప‌థ‌కాన్ని అందిస్తున్నామ‌ని…
    • లైవ్:  సీఎం కేసీఆర్ నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న
      #Top Story

      లైవ్: సీఎం కేసీఆర్ నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న

    • కేసీఆర్ గిరిజనులను అనాధలుగా చేశారు : రేవంత్ రెడ్డి
      #తెలంగాణ

      కేసీఆర్ గిరిజనులను అనాధలుగా చేశారు : రేవంత్ రెడ్డి

      గిరిజనులను అనాధలుగా చేశారు సీఎం కేసీఆర్. భూముల పై హక్కులు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. సీలింగ్ యాక్ట్ తెచ్చి గడిల దగ్గర బందీ అయిన భూములను పేదలకు పంచింది కాంగ్రెస్ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలు ఐఏఎస్..ఐపీఎస్ లు అయ్యే అవకాశం కాంగ్రెస్ కల్పించింది. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ లే గిరిజనుల కు అండ. రెండు పర్యాయాలు తెరాస కి అధికారం కట్టబెట్టి నా… గిరిజనుల హక్కులు లేకుండా పోయాయి. పోడు…
    • బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు…అధికారంలోకి రాగానే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌…
      #Top Story

      బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు…అధికారంలోకి రాగానే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌…

      తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ఇందిరాపార్క్ వ‌ద్ద బ‌డుగుల ఆత్మ‌గౌర‌వ పోరు ధ‌ర్నా జ‌రిగింది.  ఈ ధ‌ర్నాస‌భ‌లో బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాల్గొన్నారు.  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు.  2023లో తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను, ఫామ్ హౌస్‌ను ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నుతామ‌ని, ఆ భూమిని ప్ర‌జ‌ల‌కు పంచుతామని అన్నారు.  పోడు భూముల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పిన కేసీఆర్, ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారని మండిప‌డ్డారు.  ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమిని…
    • టీఆర్ఎస్ పై ష‌ర్మిల ఫైర్‌…కేసీఆర్ కుటుంబం త‌ప్ప‌…
      #Top Story

      టీఆర్ఎస్ పై ష‌ర్మిల ఫైర్‌…కేసీఆర్ కుటుంబం త‌ప్ప‌…

      కేసీఆర్ కుటుంబంపై వైఎస్ఆర్ టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు.  కేసీఆర్ కుటుంబం త‌ప్ప రాష్ట్ర‌మంతా అప్పుల పాలు అయింద‌ని, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం 4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పులు చేసింద‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు.  ఇక తెలంగాణ రాష్ట్రంలో 54 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్నార‌ని అన్నారు.  రాష్ట్రంలో ఏడేళ్లుగా ఏకంగా 4 రెట్లు నిరుద్యోగం పెరిగింద‌ని అన్నారు.  ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఎందుకివ్వ‌లేద‌ని ప్రశ్నించారు.  ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు కాదు, రూ.50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని…
    ←1…184185186187188…192→

తాజావార్తలు

  • Delhi Metro: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో పేలుడు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు

  • Drivers Layoff: బిగ్ షాక్.. ఇంగ్లీష్ రాదని 17,000 మంది డ్రైవర్ల తొలగింపు..

  • UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం

  • India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్‌లు..!

  • Telangana Sadabainama: మంత్రి ప్రకటన.. వెల్లువెత్తిన సాదాబైనామా దరఖాస్తులు…

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions