CM KCR Tour Haryana: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉపప్రధాని చౌధరి దేవీలాల్ 108వ జయంతి సందర్భంగా ఈనెల 25న హరియాణాలో జరిగే సమ్మాన్ దివస్లో CM KCR పాల్గొననున్నారు. మాజీ CM ఓంప్రకాశ్ చౌతాలా ఆహ్వానం పంపినట్లు TRS వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల CMలు, ముఖ్యనేతలు హాజరవుతున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న KCR.. ఇటీవల నితీశ్, తేజస్వీ, కుమారస్వామి, శంకర్సిస్ట్లతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్…
BJP MP Laxman: 8 ఏళ్ల నుంచి గిరిజనులకు 10 % రిజర్వేషన్లు జీవో ఎందుకు ఇవ్వలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. కాగా.. బీజేపీ స్టేట్ ఆఫీసులో మోడీ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే జీవోలన్నింటికి కేంద్రం ఆమోదం ఉందా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఎన్టీఆర్ హయాంలో ఒక్క జీవోతో రిజర్వేషన్లు పెంచారని…
Flexi War in Khammam: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పాలేరులో రిజర్వాయర్లో చేపల పంపిణీ కార్యక్రమం రసా బస అయ్యింది. కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ పాల్గొనకుండానే ఎంపీలు ఎమ్మెల్సీ వెనుతిరిగి వెళ్లిపోయారు. పాలేరు రిజర్వాయర్లో చేపల పిల్లలను వదిలే కార్యక్రమం కొద్దిసేపటి క్రితం నిర్వహించవలసి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు వచ్చారు ముగ్గురు ప్రజా ప్రతినిధులు…
Y. S. Sharmila: మీకు దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. నాకు భేడిలు అంటే భయం లేదు. మీకు చేతనైతే అరెస్ట్ చేయండని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. పాదయాత్ర ఆపుతారట..నా పాదయాత్ర తో ప్రజల్లో అభిమానం పెరుగుతుందని మీకు అర్థం అయ్యింది. పాదయాత్ర తో ప్రజా సమస్యలు బయటకు వస్తున్నాయని మీకు తెలిసింది. మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత బయట పడింది. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ నీ…
Y. S. Sharmila: పాదయాత్రలో పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే తప్పట, ఒక నీతి మాలిన, అవినీతి మంత్రి నన్ను మరదలు అంటే తప్పులేదట అంటూ ఫైర్ అయ్యారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నేను ఏవడ్రా మరదలు అంటే తప్పు వచ్చిందట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో సమాధానం చెప్పుకోలేక ఏకమయ్యి నా మీద స్పీకర్ కి పిర్యాదు చేశారు. ఇదే ఐకమత్యం పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఎందుకు…
నరేంద్ర మోడీ నీ దేశం నుండి తరిమి కొట్టేందుకు మీరు ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ను అవమానిస్తారు… మంత్రులతో తిట్టిపిస్తారని మండిపడ్డారు. అధికారం పోతుంది అనే భయంతో కేసీఆర్ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం దూరం అవుతుందని అందరినీ గోకుతున్నారని విమర్శించారు. సీబీఐ, ఈడి రావాలి మళ్ళీ సానుభూతి పొందాలి, సెంటిమెంటు వాడుకోవాలి అని అనుకుంటున్నారని ఎద్దేవ చేశారు. అహంకారంతో మాట్లాడుతుంది మేము కాదు మీరని కిషన్ రెడ్డి అన్నారు.…
Kishan Reddy: మోడీ నీ గద్దె దించుతాడు అట.. కేసీఆర్ నోటి నుండి వస్తే అమృత పదాలా? అంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ఆర్ నీ మించిన ఫాసిస్ట్, నియంత, అప్రజాస్వామిక, అహంకార వాది మరొకరు లేరని మండిపడ్డారు. ఆయనకున్న అధికార దాహం మరొకరికి లేదని విమర్శించారు. మోడీ నీ గద్దె దించుతాడు అట… ఉన్న ఎనిమిది సీట్లు కూడా వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఉద్చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు…
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రం పై ఫైర్ అయ్యారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. ఎక్కడైన చర్చకు రెడీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు చూశామన్నారు. అందరం ఇబ్బంది పడ్డాం అన్నారు. ఇది మహాత్మగాంధీ పుట్టిన నేలనేనా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే తెలంగాణ గొంతు నొక్కిందని మండిపడ్డారు. మన మండలాలు.. సీలేరు ప్రాజెక్టు గుంజుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ తెలంగాణ బిల్లు ఫైనల్…
Telangana Assembly Sessions: శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశం అయ్యాయి. ఇక ఐదు రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దీంతో నేరుగా స్వల్పకాలిక చర్చ చేపడతారు. దీంతో.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీ, కౌన్సిల్లో చర్చ జరగనుంది. ఇక కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు వల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పదేపదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉభయసభల వేదికగా…
మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి అస్సాం సీఎంకు ఏం తెలుసు అని ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లోని హైదర్ గుడాలో దానం నాగేందర్ చేతుల మీదుగా 900 వందల మందికి అసారా పెన్షన్ల గుర్తింపు కార్డుల పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులకు, 57 సంవత్సరాలు నిండిన ప్రతి మనుషులు అర్హువులుగా గుర్తించి సీఎం కేసీఆర్ ఈ ఆసరా పథకం ముందుకు తెచ్చారన్నారు.…