Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karnataka

Karnataka News

    • రోడ్డు బాగుచేసేవరకు పెళ్లిచేసుకోను.. పీఎం, సీఎంకు టీచర్‌ లేఖ..!
      #Top Story

      రోడ్డు బాగుచేసేవరకు పెళ్లిచేసుకోను.. పీఎం, సీఎంకు టీచర్‌ లేఖ..!

      దేశవ్యాప్తంగా కొన్ని రోడ్లు బాగానే ఉన్నా.. మరికొన్ని రోడ్లు మాత్రం అధ్వానంగా తయారయ్యాయి.. ఇక, ఈ మధ్య కురిసిన వర్షాలకు ఉన్న రోడ్లు కొన్ని కొట్టుకుపోతే.. మిగిలిన రోడ్లు దారుణంగా తయారయ్యాయి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు అత్యంత దీన స్థితిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టీ రోడ్లే దర్శనమిస్తుంటాయి. ఉన్న రోడ్లలో కూడా చాలా వరకు అన్నీ అతుకులు, గతుకులతోనే నిండిపోయాయి. అయితే ఓ యువతి తమ గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్యకు…
    • బీజేపీ సీఎంలని ఎందుకు మారుస్తోంది?
      #విశ్లేషణ

      బీజేపీ సీఎంలని ఎందుకు మారుస్తోంది?

      భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు మోడీ శకం నడుస్తోంది. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. మరోవైపు, రాష్ట్రాలలో అధికారం నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు మోడీ, షా జోడీ వాటిపై ఫోకస్‌ పెట్టింది. రోగం ముదరకుండా జాగ్రత్త పడుతోంది. ఏకంగా ముఖ్యమంత్రులనే మారుస్తూ ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టింది. మోడీ హయాంలో సీఎంల ఎంపిక తాజా రాజకీయ ట్రెండ్‌కు భిన్నం. ముఖ్యమంత్రి…
    • క‌ర్ణాట‌క‌లో దుమారం రేపుతున్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు…
      #Top Story

      క‌ర్ణాట‌క‌లో దుమారం రేపుతున్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు…

      క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలో మ‌రోసారి ర‌చ్చ చేస్తున్నాయి.  రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం కూలిపోయిన త‌రువాత బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది.  అయితే, కాంగ్రెస్ నుంచి ప‌లువులు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయ‌డంతో సంకీర్ణ‌ప్ర‌భుత్వం కూలిపోయింది.  బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిని రెండేళ్ల త‌రువాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ ప‌టెల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో పార్టీ మారేందుకు బీజేపీ పెద్ద ఎత్తున డ‌బ్బులు ఇవ్వ‌జూపార‌ని, కానీ తాను వాటిని…
    • విచిత్ర పెళ్లి.. లాటరీ తీసి వధువు ఎంపిక..
      #జాతీయం

      విచిత్ర పెళ్లి.. లాటరీ తీసి వధువు ఎంపిక..

      ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది.. ఎక్కడైనా పెళ్లి చూపుల ద్వారా వధువు, వరులను ఎంచుకుంటారు.. ఇంకా కొందరైతే లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటారు.. కానీ, కర్ణాటకలో లాటరీ వేసి లగ్నం చేసుకుంది ఓ జంట… దానికి కారణం.. ఇద్దరు యువతులు.. ఇకే అబ్బాయిని లవ్‌ చేయడం.. ఒకే యువకుడి కోసం ఇద్దరు యువతులు పోటీ పడడంతో లాటరీ వేసి.. ఎవరు అతడికి భార్య కావాలో నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హసన్‌ జిల్లా సకలేశపుర ప్రాంతానికి చెందిన…
    • మ‌ళ్లీ మొద‌లైన ఆంక్ష‌లు… క్వారంటైన్‌… ఆ రాష్ట్రం నుంచి వ‌స్తే…
      #Top Story

      మ‌ళ్లీ మొద‌లైన ఆంక్ష‌లు… క్వారంటైన్‌… ఆ రాష్ట్రం నుంచి వ‌స్తే…

      దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  ముఖ్యంగా కేర‌ళ రాష్ట్రంలో కేసుల ఉధృతి కొన‌సాగుతోంది.  దీంతో ఆరాష్ట్రంలో మ‌ళ్లీ నైట్ క‌ర్ఫ్యూను విధించారు.  రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతున్న‌ది.  ఇక‌, కేర‌ళ స‌రిహ‌ద్దుగా ఉన్న క‌ర్ణాట‌క కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  కేర‌ళ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు విధించింది.  కేర‌ళ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులు త‌ప్ప‌ని స‌రిగా సంస్థాగ‌తంగా ఏర్పాటు చేసే క్వారంటైన్‌లో ఉండాల్సిందేన‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.…
    • క‌ర్ణాట‌క‌లో రూపాయికే భోజ‌నం…
      #Top Story

      క‌ర్ణాట‌క‌లో రూపాయికే భోజ‌నం…

      రూపాయికి ఏమోస్తుంది అంటే చెప్ప‌డం క‌ష్ట‌మే.  అలాంటిది రూపాయికే భోజ‌నం దొరుకుంది అంటే అంత‌కంటే కావాల్సినంది ఎముంటుంది.  క‌ర్ణాట‌కలోని జైన్ యువ‌క మండ‌లి రూపాయికే భోజ‌నాన్ని అందించేందుకు ముందుకు వ‌చ్చింది.  పేద‌ల కోసం ఈ భోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది.  బ‌ళ్లారి న‌గ‌రంలోని జైన్ దేవాల‌యం వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యే గాలి సోమ‌శేఖ‌ర్ రెడ్డి ప్రారంభించారు.  రూపాయికి రొట్టె, అన్నం, సాంబార్ లేదా చిత్రాన్నంను అందిస్తామ‌ని జైన్ యువ‌క మండ‌లి పేర్కొన్న‌ది.  న‌గ‌రంలోని ఓపీడీ ఆసుప‌త్రి, జిల్లా…
    • ఆ న‌గ‌రంలో చిన్నారుకు క‌రోనా… అప్ర‌మ‌త్త‌మైన యంత్రాంగం…
      #Top Story

      ఆ న‌గ‌రంలో చిన్నారుకు క‌రోనా… అప్ర‌మ‌త్త‌మైన యంత్రాంగం…

      దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతున్నా ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  డెల్టా, డెల్టాప్ల‌స్ వేరియంట్లు న‌మోద‌వుతున్నాయి.  ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  మొదటి వేవ్‌లో 60 ఏళ్లు పైబ‌డిన వారికి ఎక్కువ‌గా క‌రోనా సోక‌గా, సెకండ్ వేవ్‌లో మ‌ధ్య‌వ‌య‌స్కులు ఎక్కువ‌గా క‌రోనా బారిన ప‌డ్డారు.  కాగా, గ‌త కొన్ని రోజులుగా దేశంలోని వివిధ న‌గ‌రాల్లో చిన్నారుల‌కు క‌రోనా సోకుతుండ‌టంతో థ‌ర్డ్ వేవ్ మొద‌లైంద‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి.  ఇప్ప‌టికే మిజోరాం రాష్ట్రం రాజ‌ధాని ఐజ్వాల్‌లో చిన్నారులు…
    • 543 మంది చిన్నారులకు కోవిడ్.. సీఎం అత్యవసర సమావేశం..
      #జాతీయం

      543 మంది చిన్నారులకు కోవిడ్.. సీఎం అత్యవసర సమావేశం..

      దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇక, థర్డ్‌ వేవ్‌ ప్రారంభం అయ్యిందంటూ ఓవైపు.. థర్డ్‌ వేవ్‌ ముప్పు చిన్నారులకే ఎక్కువనే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో.. బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా సోకింది. ఆగస్టు 1 నుంచి 11 మధ్యకాలంలో నగరంలో 543 మంది పిల్లలకు కరోనా సోకినట్లు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె వెల్లడించింది. వీరిలో 210 మంది పిల్లలు 0…
    • రసవత్తరంగా కర్ణాటక రాజకీయం.. రాజీనామాకు మంత్రి రెడీ..!
      #Top Story

      రసవత్తరంగా కర్ణాటక రాజకీయం.. రాజీనామాకు మంత్రి రెడీ..!

      కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. యడియూరప్ప సీఎంగా రాజీనామా చేశాక… ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన బసవరాజు బొమ్మైకి… అసంతృప్త నేతలతో తలనొప్పులు మొదలయ్యాయి. కేబినెట్‌లో శాఖల కేటాయింపు విషయంలో… పలువురు మంత్రులు బహరింగంగానే అసహనం వ్యక్తం చేయడం… పెద్ద సమస్యగా మారింది. ఇదిలా ఉంటే… కోరుకున్న శాఖ రాలేదని… పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ రాజీనామాకు సిద్ధపడుతున్నారని సమాచారం. నేడో, రేపో ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బొమ్మై మాత్రం……
    • కోవిడ్‌ కలకలం.. 5 రోజుల్లో 242 మంది చిన్నారులకు పాజిటివ్
      #Top Story

      కోవిడ్‌ కలకలం.. 5 రోజుల్లో 242 మంది చిన్నారులకు పాజిటివ్

      కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు.. ఇప్పటికే థర్డ్‌ వేవ్‌ మొదలైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.. అయితే, థర్డ్‌ వేవ్‌లో ఎక్కువ మంది చిన్నారులు కరోనాబారిన పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.. ఈ తరుణంలో.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది.. గడిచిన 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 242 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారేనని అధికారులు…
    ←1…127128129130131…134→

తాజావార్తలు

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Smartphone Safety Tips: మీ స్మార్ట్‌ ఫోన్‌లోకి హోలీ రంగు, నీరు చేరిందా..? ఇలా కాపాడుకొండి..

  • MS Dhoni: ఐపీఎల్ 2026 కి ముందు ఎంఎస్ ధోనికి బిగ్ షాక్..!

  • AP Teenage Pregnancy Alert: వాటి వల్లే టీనేజ్ ప్రెగ్నెన్సీలు.. మహిళా కమిషన్‌ ఆవేదన

  • Submarine Attack: భారత్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై యూఎస్ దాడి.. 80 మంది మృతి..

ట్రెండింగ్‌

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions