Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karnataka

Karnataka News

    • ఆ న‌గ‌రంలో చిన్నారుకు క‌రోనా… అప్ర‌మ‌త్త‌మైన యంత్రాంగం…
      #Top Story

      ఆ న‌గ‌రంలో చిన్నారుకు క‌రోనా… అప్ర‌మ‌త్త‌మైన యంత్రాంగం…

      దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతున్నా ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  డెల్టా, డెల్టాప్ల‌స్ వేరియంట్లు న‌మోద‌వుతున్నాయి.  ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  మొదటి వేవ్‌లో 60 ఏళ్లు పైబ‌డిన వారికి ఎక్కువ‌గా క‌రోనా సోక‌గా, సెకండ్ వేవ్‌లో మ‌ధ్య‌వ‌య‌స్కులు ఎక్కువ‌గా క‌రోనా బారిన ప‌డ్డారు.  కాగా, గ‌త కొన్ని రోజులుగా దేశంలోని వివిధ న‌గ‌రాల్లో చిన్నారుల‌కు క‌రోనా సోకుతుండ‌టంతో థ‌ర్డ్ వేవ్ మొద‌లైంద‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి.  ఇప్ప‌టికే మిజోరాం రాష్ట్రం రాజ‌ధాని ఐజ్వాల్‌లో చిన్నారులు…
    • 543 మంది చిన్నారులకు కోవిడ్.. సీఎం అత్యవసర సమావేశం..
      #జాతీయం

      543 మంది చిన్నారులకు కోవిడ్.. సీఎం అత్యవసర సమావేశం..

      దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇక, థర్డ్‌ వేవ్‌ ప్రారంభం అయ్యిందంటూ ఓవైపు.. థర్డ్‌ వేవ్‌ ముప్పు చిన్నారులకే ఎక్కువనే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో.. బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా సోకింది. ఆగస్టు 1 నుంచి 11 మధ్యకాలంలో నగరంలో 543 మంది పిల్లలకు కరోనా సోకినట్లు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె వెల్లడించింది. వీరిలో 210 మంది పిల్లలు 0…
    • రసవత్తరంగా కర్ణాటక రాజకీయం.. రాజీనామాకు మంత్రి రెడీ..!
      #Top Story

      రసవత్తరంగా కర్ణాటక రాజకీయం.. రాజీనామాకు మంత్రి రెడీ..!

      కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. యడియూరప్ప సీఎంగా రాజీనామా చేశాక… ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన బసవరాజు బొమ్మైకి… అసంతృప్త నేతలతో తలనొప్పులు మొదలయ్యాయి. కేబినెట్‌లో శాఖల కేటాయింపు విషయంలో… పలువురు మంత్రులు బహరింగంగానే అసహనం వ్యక్తం చేయడం… పెద్ద సమస్యగా మారింది. ఇదిలా ఉంటే… కోరుకున్న శాఖ రాలేదని… పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ రాజీనామాకు సిద్ధపడుతున్నారని సమాచారం. నేడో, రేపో ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బొమ్మై మాత్రం……
    • కోవిడ్‌ కలకలం.. 5 రోజుల్లో 242 మంది చిన్నారులకు పాజిటివ్
      #Top Story

      కోవిడ్‌ కలకలం.. 5 రోజుల్లో 242 మంది చిన్నారులకు పాజిటివ్

      కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు.. ఇప్పటికే థర్డ్‌ వేవ్‌ మొదలైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.. అయితే, థర్డ్‌ వేవ్‌లో ఎక్కువ మంది చిన్నారులు కరోనాబారిన పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.. ఈ తరుణంలో.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది.. గడిచిన 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 242 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారేనని అధికారులు…
    • బొమ్మై మంత్రి వర్గంలో అసంతృప్తి…కోరుకున్న పదవులు రాలేదని…
      #Top Story

      బొమ్మై మంత్రి వర్గంలో అసంతృప్తి…కోరుకున్న పదవులు రాలేదని…

      క‌న్న‌డ రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో ఎవ‌రూ చెప్ప‌లేరు.  కాంగ్రెస్‌-జేడిఎస్ పార్టీలు క‌లిసి గ‌తంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  సంవ‌త్స‌రం తిర‌గ‌క ముందే ఆ ప్ర‌భుత్వం కూలిపోయింది.  బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది.  బీజేసీ సీనియ‌ర్ నేత య‌డ్యూరప్ప ముఖ్య‌మంత్రిగా రెండేళ్లు ప‌రిపాల‌న సాగించారు.  వ‌య‌సు రిత్యా ఆయ‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకొవ‌డంతో బొమ్మైని ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ల‌భించింది.  పాత మంత్రి వ‌ర్గాన్ని కొన‌సాగించ‌కుండా త‌న‌దైన ముద్ర వేసుకోవ‌డానికి మంత్రి వ‌ర్గాన్ని ముఖ్య‌మంత్రి బొమ్మై ప్ర‌క్షాళ‌న చేశారు.  18…
    • ఆ ప్రతిపాదనను తిరస్కరించిన యడియూరప్ప.. వద్దే వద్దు..!
      #Top Story

      ఆ ప్రతిపాదనను తిరస్కరించిన యడియూరప్ప.. వద్దే వద్దు..!

      కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుని.. సీఎం యడియూరప్ప కాస్త మాజీ సీఎం అయిపోయారు.. ఇక, ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం లేదా కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావించినా.. అది కూడా సాధ్యపడలేదు.. అయితే, కర్ణాటక ప్రభుత్వం తాజాగా యడియూరప్పకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. కానీ, ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం యడియూరప్ప.. కేవలం మాజీ ముఖ్యమంత్రికి ఉండే సదుపాయాలు, భద్రత మాత్రమే…
    • మళ్లీ నైట్ క‌ర్ఫ్యూ:  రాత్రి 9 తరువాత అన్నీ బంద్‌…
      #Top Story

      మళ్లీ నైట్ క‌ర్ఫ్యూ: రాత్రి 9 తరువాత అన్నీ బంద్‌…

      దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  ముఖ్యంగా కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌లో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.  దీంతో పొరుగునున్న రాష్ట్రాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.  క‌ర్ణాట‌క రాష్ట్రం క‌రోనాను క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో ఆంక్ష‌లు విధించేందుకు సిద్ధ‌మయింది.   రాత్రిస‌మ‌యంలో క‌ర్ఫ్యూ విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూ అమ‌లుచేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  అత్య‌వ‌స‌ర్ విభాగాల‌కు నైట్ క‌ర్ఫ్యూ నుంచి స‌డ‌లింపులు ఇచ్చారు.  నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే…
    • యడియూరప్ప కొత్త పార్టీ పెడతారా ..?
      #జాతీయం

      యడియూరప్ప కొత్త పార్టీ పెడతారా ..?

    • బీజేపీ హైకమాండ్‌ ఊహించని షాక్..! యడియూరప్ప శకం ముగిసినట్టేనా..?
      #Top Story

      బీజేపీ హైకమాండ్‌ ఊహించని షాక్..! యడియూరప్ప శకం ముగిసినట్టేనా..?

      భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప శకం ముగిసినట్టేనా? అనే చర్చ మొదలైంది… ఆయనకు ఊహించని షాక్‌ ఇచ్చింది బీజేపీ అధిష్టానం.. ఎందుకంటే.. తన కుమారుడు విజయేంద్రకు కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలని, లేదంటే మంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలు అప్పగించాలని అనేక ప్రయత్నాలు చేశారు.. కానీ, ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 29 మంది మంత్రుల్లో తన కొడుకు కూడా ఒక్కడిగా ఉంటాడని ఊహించుకున్న…
    • కర్ణాటకలో నేడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌… ఎంత‌మందికి అవ‌కాశ‌మంటే…
      #Top Story

      కర్ణాటకలో నేడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌… ఎంత‌మందికి అవ‌కాశ‌మంటే…

      క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌లే బ‌స‌వ‌రాజు బొమ్మై బాధ్య‌త‌లు చేపట్టారు.  య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాక, హోంశాఖ మంత్రిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు నిర్వ‌హించిన బ‌స‌వ‌రాజు బొమ్మైకి అవ‌కాశం ల‌భించింది.  ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఆయ‌న త‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై దృష్టిసారించారు.  మంత్రి వ‌ర్గంలో భారీ మార్పులు ఉండ‌బోతున్నాయ‌ని స‌మాచారం.  ఎవ‌రెవ‌రికి అవ‌కాశం ఇవ్వాలి అనే విష‌యంపై ఇప్ప‌టికే భారీ క‌స‌ర‌త్తులు నిర్వ‌హించారు.   మంగ‌ళ‌వారం రోజున సీఎం బ‌స‌వ‌రాజు ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డాను క‌లిసి…
    ←1…128129130131132…134→

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions