కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలతోరణాన్ని దర్శించుకుంటే సకలపాపాలు నశిస్తాయని చెబతారు. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయంటారు. జ్వాలాతోరణ దర్శనం వలన పాపాలు పోతాయి. మన జీవితంలో కొత్త వెలుగులు ప్రసరిస్తాయంటారు.కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి…
సాధారణంగా ఎవరైన బిచ్చగాళ్లు మరణిస్తే వారిని మున్సిపల్ సిబ్బంది తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ విషయాలు పెద్దగా బయటకు రావు. అయితే, కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హవినహడగలిలో హుచ్చబస్య అనే యాచకుడు మరణించాడు. ఆయన మరణించాడని తెలుసుకున్న హవినహడగలి ప్రజలు సోకసముద్రంలో మునిగిపోయారు. హుచ్చబస్య అంతిమయాత్రను ఘనంగా చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమయాత్రను నిర్వహించి ఘనంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. Read: హెచ్చరిక:…
ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తారో చెప్పలేని విషయమే.. కొందరు విధి నిర్వహణలో ఉండగానే ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఆడుతూపాడుతూ కన్నుమూసినవారు కూడా లేకపోలేదు.. అయితే, ఓ స్వామీజీ తన పుట్టినరోజు నాడే కన్నుమూశారు.. అది కూడా తన జన్మదిన వేడుకల్లోనే ప్రాణాలు విడిచారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో బలోబలం మఠం ఉంది.. ఆ పీఠాధిపతి అయిన సంగనబసవ మహాస్వామీజీ.. ఇటీవల జరిగిన తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి…
వివాహేతర సంబంధం.. ప్రస్తుతం ఎన్నో క్రైమ్స్ కి కారణం అవుతుంది.. పరాయి వారి మీద మోజు ఎంతవరకైనా తీసుకెళ్తోంది. ఇక వారు కనుక దూరం పెడితే ఆ కోపం ఎంతటి దారుణానికి ఒడిగడ్డడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా ఒక వ్యక్తి వివాహేతర సంబంధం అతనిని జైలు పాలు చేసింది. పరాయి మహిళ మోజు అతినిని చిప్పకూడు తినేలా చేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా హాల్కురుకు…
అత్యాశ.. మనిషిని ఎక్కడివరకైనా తీసుకెళ్తోంది. కొంతమంది చెప్పే మాయమాటలు విని, డబ్బు కోసం అత్యాశపడితే చివరికి జైలే గతి.. తాజాగా ఒక వ్యక్తి తనకు పరిచయమైన మరో వ్యక్తి మాటలు నమ్మి, అత్యాశకు పోయి చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి ఒక పురాతన ఇల్లు ఉంది.. వారి తాతముత్తాతల నుంచి సంక్రమించిన ఇల్లు కావడంతో కుటుంబంతో…
కర్ణాటకలో శుక్రవారం తెల్లవారుజామున కన్నూరు-బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ధర్మపురం జిల్లా తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడి ట్రాక్పై పడటంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 5 బోగీలు ట్రాక్ పక్కకు ఒరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2,348 మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. Read Also: దేశంలోనే తొలి స్థానంలో టీఆర్ఎస్, రెండో స్థానంలో టీడీపీ కన్నూరు రైల్వేస్టేషన్ నుంచి గురువారం…
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. వావివరుసలు లేని ఒక మృగాడు.. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అందులోను ఆమె కొడుకు ప్రియురాలని తెలిసినా నీచానికి ఒడిగట్టాడు. ప్రియుడి కోసం ఇంటికి వచ్చిన ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. బాలే హెన్నూరు పరిధిలో నివాసముంటున్న ఒక బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడు గతకొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. బాలిక ఇంటికి యువకుడు వెళ్లివస్తూ ఉంటాడు.. ఈ నేపథ్యంలోనే బాలిక…
కోరికలు లేని మనిషి ఉండడు.. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఏదో ఒక తీరని కోరిక మిగిలిపోతూనే ఉంటుంది. తాను బతికున్న రోజుల్లోనే అన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడతారు.. దాని కోసం దేవుళ్లు చుట్టూ తిరుగుతారు.. మొక్కులు, యాగాలు, పూజలు, పుణ్యస్నానాలు ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు. పోనీ ఆ కోరికలు ఏమైనా మాములుగా ఉంటాయా..? అది లేదు.. తాజాగా అమ్మవారి హుండీలో వేసిన ఆ వింత కోరికలు చూస్తే మైండ్ పోవాల్సిందే.. కర్ణాటకలోని…
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది.. పరువు పోతుందని కుటుంబం మొత్తం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోలార్ గ్రామానికి చెందిన ఒక యువతి , యువకుడు ప్రేమించుకున్నారు.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని తెలిసి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచారు. అంతలోనే ఆ యువతి గర్భం దాల్చింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే చంపేస్తారని చదువు పేరిట బయటికి వెళ్లి బిడ్డ పుట్టాకా ఇంటికి చేరుకుంది యువతి. అయితే ఆ బిడ్డను పుష్ప…
ఇటీవలే దేశ అత్యున్నత పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో పద్మా అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసారి అనేక మంది సామాన్యులు పద్మా అవార్డులు అందుకున్నారు. అందులో ఒకరు తులసి గౌడ. తులసి గౌడ అని పిలవగానే సంప్రదాయక దుస్తుల్లో కనీసం చెప్పులు కూడా లేకుండా వచ్చిన అ అడవి తల్లిని చూపి రాష్ట్రపతి దర్భార్ హాల్ మురిసిపోయింది. అవార్డును అందుకున్న తులసి గౌడ ఎవరు? ఎంటి అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు…