Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karnataka

Karnataka News

    • కర్ణాటకలో ఉద్రిక్తత.. శివాజీ, సంగూలి రాయన్న విగ్రహాల ధ్వంసం
      #జాతీయం

      కర్ణాటకలో ఉద్రిక్తత.. శివాజీ, సంగూలి రాయన్న విగ్రహాల ధ్వంసం

      కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని సదాశివ నగర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహాన్ని అవమానించారనే ఆరోపణలతో సంఘ్ పరివార్‌ మూకలు రెచ్చిపోయారు. బెలగావిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు సంగూలి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బస్సులపైకి, కార్లపైకి రాళ్ళు విసిరుతూ భయాందోళనలు సృష్టించారు. కొన్ని ప్రాంతాల్లో బంద్‌ కూడా నిర్వహించారు. సంఘ్‌ పరివార్‌ మూకల అరాచకాలను నిరసిస్తూ మైసూరులో యువ జనతా…
    • మ‌హారాష్ట్రలో మ‌రో 8 ఒమిక్రాన్ కేసులు…
      #Top Story

      మ‌హారాష్ట్రలో మ‌రో 8 ఒమిక్రాన్ కేసులు…

      దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ఇప్ప‌టికే దేశంలో కొత్త వేరియంట్ కేసులు సెంచ‌రీ మార్క్ దాటింది.  నిన్న‌టి వ‌ర‌కు 111 కేసులు న‌మోదు కాగా, ఈరోజు కొత్త‌గా మ‌హారాష్ట్ర‌లో 8 కేసులు న‌మోద‌య్యాయి.  ఇందులో నాలుగు ముంబైలో, మూడు స‌తారాలో ఒక‌టి పూణేలో న‌మోద‌య్యాయి.  కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి మ‌హారాష్ట్ర‌లో మొత్తం న‌మోదైన కేసుల సంఖ్య 48కి చేరింది.   Read: కోర్టుకు చేరిన ఎల‌న్ మ‌స్క్ ట్వీట్‌… మ‌హారాష్ట్ర‌తో పాటుగా…
    • ప్రేమ మత్తు.. ప్రియుడు అలా .. ప్రియురాలు ఇలా
      #క్రైమ్

      ప్రేమ మత్తు.. ప్రియుడు అలా .. ప్రియురాలు ఇలా

      ప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పడం కష్టం.. ప్రేమిచుకున్నవారు ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొంటారు.. ఇంకొందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తమ జీవితాన్ని గడుపుతారు.. మరికొందరు తమ ప్రేమ దక్కడంలేదని ఆత్మహత్యకు పాల్పడతారు.. అయితే ఇక్కడ జరిగిన ఘటనను దారుణం అనాలో విషాదం అనాలో తెలియడం లేదు.. ప్రేయసితో పెళ్లి కోసం ప్రియుడు ఆది ఒక చిన్న అబద్దం వారి జీవితాలను అతలాకుతలామ్ చేసింది. ప్రియుడు మృతి చెందాడని అనుకున్న ప్రేయసి ముందు వెనుక…
    • లైంగికదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పిన మాజీ స్పీక‌ర్..
      #Top Story

      లైంగికదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పిన మాజీ స్పీక‌ర్..

      రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కొన్ని సందర్భాల్లో నోరు జారీ.. తమ తప్పును గ్రహించి క్షమాపణలు కోరిన సందర్భాలు చాలానే ఉంటాయి.. తాజాగా, కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కేఆర్‌ రమేష్‌ కుమార్‌కు ఈ పరిస్థితి ఎదురైంది.. బుధవారం కర్ణాటక అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ.. అయితే, దానికి స్పీకర్‌ అనుమతించలేదు.. ఈ సమయంలో స్పీకర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ సభ్యుడు, మాజీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఒక సామేతను చెప్పుకొచ్చారు.. ‘ఒక సామెత…
    • భార‌త్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు… క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా మ‌రో 5 కేసులు
      #Top Story

      భార‌త్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు… క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా మ‌రో 5 కేసులు

      భార‌త్‌లో ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  దీంతో దేశంలో టెన్ష‌న్ పెరిగిపోయింది.  ఐదు రోజుల క్రితం క‌ర్ణాట‌క‌లో మూడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.  ఆ త‌రువాత దేశంలోని చాలా రాష్ట్రాల్లో వ‌ర‌స‌గా కేసులు మొద‌ల‌య్యాయి.  ప్ర‌స్తుతం దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 87 కి చేరింది.  ఈరోజు తెలంగాణ‌లో నాలుగు కేసులు న‌మోద‌వ్వ‌గా, క‌ర్ణాట‌క‌లో 5 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దేశంలోని  కర్ణాకటలో 8, తెలంగాణలో 7, ఢిల్లీలో 10, మహారాష్ట్ర 32, రాజస్థాన్‌ 17,…
    • భార్య బాగోతం బయటపెట్టిన భర్త.. పట్టపగలు ప్రియుడితో కలిసి
      #క్రైమ్

      భార్య బాగోతం బయటపెట్టిన భర్త.. పట్టపగలు ప్రియుడితో కలిసి

      వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కన్నవారిని , కట్టుకున్నవారిని వదిలి పరాయి వారి మోజులో పడుతున్నారు.. చివరికి ఆ మోజులోనే దారుణాలకు ఒడిగట్టి జైలుపాలవుతున్నారు. తాజాగా ఒక భార్య భర్తకు తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొంది.. భర్తకు తెలియకుండా రోజు అతడిని కలవడానికి బయటకు వెళ్లేది . ఇక ఈ విషయం గమనించిన భర్త.. పక్కా ప్లాన్ వేసి భార్య బాగోతాన్ని బయటపెట్టాడు. రెడ్ హ్యాండెడ్ గా ప్రియుడితో సరసాలు ఆడుతున్న భార్యపై…
    • బంగారంపై మోజు.. మోసం చేద్దామని అడ్డంగా బుక్కై….
      #Top Story

      బంగారంపై మోజు.. మోసం చేద్దామని అడ్డంగా బుక్కై….

      జనంలో అత్యాశ ఉన్నంత వరకూ మోసం చేసే వాళ్ళు ఉంటారని ఇద్దరు నకిలీ బంగారం దొంగలు మరోసారి నిరూపించారు. బంగారం మీద ఉన్న మోజు ఉన్న వరంగల్ వాసులను మోసం చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్న అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు వరంగల్ పోలీసులు. వారిని కటకటాల వెనుకకు నెట్టారు. పోలీసుల వెనుక నిలబడ్డ ఈ ఇద్దరు కేడీలు కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్టణంకి చెందిన మోహన్‌లాల్. సోలంకి ధర్మ. వీళ్ళేం మామూలు వ్యక్తులేం కాదు. జనానికి బంగారంపై…
    • ఆవు కడుపులో బంగారు గొలుసు… యజమాని ఏంచేశాడంటే?
      #Top Story

      ఆవు కడుపులో బంగారు గొలుసు… యజమాని ఏంచేశాడంటే?

      ఆవును మనం గోమాతగా పూజిస్తాం. కర్ణాటకలో బంగారు గొలుసు మింగేసిందో ఆవు. దీంతో దాని యజమాని ఆపరేషన్ చేయించి ఆ గొలుసుని బయటకు తీయించాడు. కర్ణాటకలోని హీపనహళ్లిలో జరిగిన ఘటన వైరల్ అవుతోంది. అసలు ఆ గొలుసు ఎలా మాయమైంది. ఎలా కనిపెట్టారో చూద్దాం. ఉత్తర కర్ణాటకలోని సిర్సి తాలూకాలోని హీపనహళ్లిలో శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తికి నాలుగేళ్ల వయసున్న ఓ ఆవు, దూడ ఉన్నాయి. దీపావళి సందర్భంగా శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు గోపూజ నిర్వహించారు.…
    • టీచ‌ర్‌కు అవ‌మానం:  స్టూడెంట్స్ సీరియ‌స్సైన నెటిజ‌న్లు…
      #Top Story

      టీచ‌ర్‌కు అవ‌మానం: స్టూడెంట్స్ సీరియ‌స్సైన నెటిజ‌న్లు…

      మ‌న‌దేశంలో గురువును దేవుడితో స‌మానంగా పూజిస్తారు.  విద్యాబుద్దులు నేర్పించి వారి బంగారు భ‌విష్య‌త్తుకు గురువు బాట‌లు వేస్తారు.  అలాంటి గురువుల‌ను ఇప్పుడు విద్యార్థులు హెళ‌న చేస్తున్నారు.  అవ‌మానిస్తున్నారు.  క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరే జిల్లాలోని చ‌న్న‌గిరి టౌన్‌లో న‌ల్లూర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉన్న‌ది.  ఆ పాఠ‌శాల‌లోని త‌ర‌గ‌తి గ‌దిలోకి వ‌చ్చిన ఓ టీచ‌ర్‌కు క్లాస్‌రూమ్‌లో గుట్కా ప్యాకెట్లు క‌నిపించాయి.  విద్యార్థులు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటించాల‌ని చెప్పాడు.   Read: సొంత స్పేస్ స్టేష‌న్ నిర్మాణం దిశ‌గా ఇండియా… దీంతో ఆగ్ర‌హించిన విద్యార్థులు…
    • పోలీస్ స్టేష‌న్‌కు వింత కేసు:  ఆవులు పాలివ్వ‌డంలేద‌ని ఫిర్యాదు…
      #Top Story

      పోలీస్ స్టేష‌న్‌కు వింత కేసు: ఆవులు పాలివ్వ‌డంలేద‌ని ఫిర్యాదు…

      పోలీస్ స్టేష‌న్‌కు కొన్నిసార్లు వింత వింత కేసులు వ‌స్తుంటాయి.  ఆ కేసుల‌ను చూసి పోలీసులు షాక్ అవుతుంటారు.  కోడి క‌నిపించ‌డం లేద‌ని, కోడి గుడ్డు పెట్ట‌డం లేద‌నే కేసులు కూడా పోలీస్ స్టేష‌న్‌కు వచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి.  ఇలాంటి విచిత్ర‌మైన కేసు ఒక‌టి క‌ర్ణాట‌క‌లోని హోలేహోన్నూర్ పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చింది.  శివ‌మొగ్గ జిల్లా భ‌ద్రావ‌తి తాలూకాలోని సిద్లాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుకు నాలుగు ఆవులు ఉన్నాయి.  ఆ ఆవుల‌ను ప్ర‌తిరోజు స‌మీపంలో ఉన్న అడ‌వికి తీసుకెళ్లి…
    ←1…121122123124125…134→

తాజావార్తలు

  • Telangana Rajya Sabha Candidates: తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్‌రెడ్డి, సింఘ్వి..

  • SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్‌కు

  • CM Revanth Reddy: అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం

  • Off The Record: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి? నేతల అసంతృప్తి పార్టీకి నష్టమేనా?

  • Tecno Pop X: టెక్నో పాప్ X భారత్‌లో లాంచ్.. బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే, ఆఫ్‌లైన్ వాకీ-టాకీ ఫీచర్!

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions