President Biden's 'Salute' To PM Modi At G20: ఇండోనేషియా బాలిలో జీ-20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్, ఇతర అధినేతలు మడ అడవులను సందర్శించి మొక్కలు నాటారు. బాలిలోని తమన్ హుటాన్ రాయ మడ అడవులను దేశాధినేతలు సందర్శించారు.
Former US President Donald Trump announces his bid for the 2024 presidency post: ఉత్కంఠకు తెరదించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ బుధవరా కీకల ప్రకటన చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొననున్నట్లు 76 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రిపబ్లిక్, డెమొక్రాట్ పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తొలి వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు.
Biden holds emergency roundtable meeting with world leaders: ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాల్లో యూఎస్ ప్రెసిడెంట్ జో జైడెన్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయన ప్రపంచ నాయకులతో అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. మంగళవారం రష్యాకు సంబంధించిన ఓ మిస్సైల్ ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడిందని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని ఖండిస్తోంది.…
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్లు సోమవారం ఇండోనేషియాలోని బాలిలో సమావేశమయ్యారు. అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
యూకే నూతన ప్రధానిగా నియమితులైన రిషి సునాక్కు ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం శుభాకాంక్షలు చెప్పకుండా దూరంగా ఉన్నారు.
ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉన్న పాకిస్తాన్ను ప్రపంచంలోని 'అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి'గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు.
Joe Biden: ఉక్రెయిన్ విషయంలో పుతిన్ పొరపాటు పడ్డారని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ పై దండయాత్ర చేసే ముందు.. ప్రస్తుత ఉద్రికత్తలను తగ్గిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.