డబ్బులు సంపాదించడం ప్రతి వ్యక్తి కోరిక. దాని కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తుంటాం. అయితే.. కొన్నిసార్లు వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. ఎటువంటి కష్టపడకుండానే డబ్బు పొందుతారు. ఓ రైతు విషయంలో కూడా అదే జరిగింది. రూ.287 కోట్ల విలువైన లాటరీ తగిలింది. కానీ.. ఆయన సంతోషించే లోపే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందటే..
ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. కాగా.. రెండో రోజు వేలం ప్రారంభమైంది. అందులో భాగంగా.. మెగా వేలంలో బౌలర్లు జాక్ పాట్ కొట్టారు. ముఖ్యంగా.. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రూ. 10.75 కోట్లకు అమ్ముడు పోయాడు.
బ్రిటన్ లోని ట్రోబ్రిడ్జ్కు చెందిన 52 ఏళ్ల జాన్ స్ట్రెంబ్రిడ్జ్ గత సంవత్సరం నేషనల్ లాటరీస్ సెట్ ఫర్ లైఫ్ నుండి లాటరీ టికెట్ కొనుగోలు చేసినప్పుడు, అతను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. డిప్పర్ అని పిలువబడే స్థానిక ఓ పక్షితో విజయవంతంగా ఫోటో షూట్ చేసిన తరువాత, జాన్ లాటరీ టికెట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక దుకాణం వద్ద ఆగాలని నిర్ణయించుకున్నాడు. తాను గెలుస్తానని అనుకోని జాన్, గ్లౌసెస్టర్షైర్ లోని స్ట్రౌడ్లోని సమీప…
Lottery Ticket: వారంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. పొట్ట కూటికోసం ఇంటింటికి తిరిగి చెత్త ఏరుకుంటూ వచ్చిన డబ్బులతో జీవిస్తుంటారు. ఉన్నట్లుంది వాళ్లను అదృష్ట దేవత కనికరించింది.