Israel- Hezbollah: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య లెబనాన్లో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఆగిపోనుంది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించడంతో లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోతాయి. దీని కారణంగా లెబనాన్లో యుద్ధాన్ని ముగించడానికి మార్గం సుగమం చేయబడింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్లో సుమారు 3,800 మంది మరణించగా, 16 వేలకు మందికి పైగా గాయపడ్డారు. Also Read: Nikhil Movie: 20 రోజులకే.. ఓటీటీలోకి వచ్చేసిన…
పశ్చియాసియాకు మంచి రోజులు రాబోతున్నాయి. గత కొద్ది రోజులుగా బాంబుల మోతలు, రాకెట్ల దాడులతో యుద్ధ భూమి దద్దరిల్లింది. రక్తం ఏరులైపారింది. ఆస్తులు నేలమట్టం అయ్యాయి. సర్వం కోల్పోయి ప్రజలు దిక్కులేనివారయ్యారు. ఈ మారణహోమాన్ని మరింత సాగదీయకుండా ముగింపు పలకాలని నిర్ణయానికి వచ్చాయి.
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య వార్ మరోసారి ఉధృతం అయింది. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఆదివారం ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్ మద్దతుతో ఈ రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది.
హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ మహిళా బందీ హతమైంది. ఈ మేరకు శనివారం హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడి చేసిన ఉత్తర గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ మహిళా బందీని హమాస్ హతమార్చింది. హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి శనివారం తెలిపారు. ఇది కూడా చదవండి: Nagarjuna: ఏఎన్నార్ బయోపిక్ కష్టం.. నాగ్ కీలక వ్యాఖ్యలు అక్టోబర్ 7, 2023లో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసి కొందరిని బందీలుగా తీసుకుపోయారు. ఆ రోజు ఇజ్రాయెల్…
Netanyahu: గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి తనపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేయడాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ను రక్షించకుండా తనను ఏ శక్తీ ఆపలేదని పేర్కొన్నారు.
గాజాలో పరిస్థితులు అత్యంత ఘోరంగా తయారయ్యాయి. గతేడాది ప్రారంభమైన యుద్ధంతో గాజా పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆహార కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇజ్రాయెల్పై హిజ్బుల్లా విరుచుకుపడింది. టెల్ అవీవ్పై హిజ్బుల్లా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. పలువురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు.
Israel-Hamas War: ఉత్తర ఇజ్రాయెల్లోని సిజేరియా నగరంలో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో బాంబు దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో పీఎం నెతన్యాహు గానీ.. ఆయన కుటుంబ సభ్యులు గానీ లేరని.. అక్కడ ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇరాన్ అణు పరిశోధనా కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే తెలుస్తోంది. అక్టోబర్ చివరిలో ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడితో పెద్ద ఎత్తునే ముప్పు వాటిల్లినట్లుగా తాజాగా కథనాలు వెలువడుతున్నాయి.