Israel : పదేళ్ల తర్వాత తన సైనికుడి డెడ్ బాడీ కనుగొన్న ఇజ్రాయెల్
Israel : గాజా-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ సమయంలో గాజా స్ట్రిప్లో జరిగిన రహస్య ఆపరేషన్లో సైనికుడు స్టాఫ్ సార్జెంట్ ఒరాన్ షాల్ మృతదేహాం అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) పేర్కొంది. 2014 గాజా యుద్ధంలో హమాస్ ఒరాన్ షాల్ను హత్య చేసింది. ఈ మృతదేహాన్ని వెలికితీసే ఆపరేషన్ ఐడీఎఫ్, షిన్ బెట్ భద్రతా సంస్థలు కలిసి నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో నేవీకి చెందిన షాయెటెట్ 13 కమాండో యూనిట్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్కు చెందిన అనేక ప్రత్యేక విభాగాలు ఉన్నాయనీ సమాచారం అందింది. అయితే, ఈ ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, గాజాలో ఎక్కడ మృతదేహం దొరికింది అనే వివరాలు అందజేయలేదు.
Read Also:NDRF Formation: ఏపీకి అమిత్ షా సహకారం మరువలేనిది: పవన్ కల్యాణ్
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఓరాన్ షాల్ మృతదేహాన్ని ఇజ్రాయెల్కు తిరిగి తీసుకువచ్చి అబూ కబీర్ ఫోరెన్సిక్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. దర్యాప్తు అనంతరం, అతని కుటుంబానికి సమాచారం అందజేయబడింది. 2014 జూలై 20న గోలాని బ్రిగేడ్ 13వ బటాలియన్ సైనికులు గాజా నగరంలోని షెజయా పరిసరాల్లో M-113 సాయుధ సిబ్బంది క్యారియర్తో ప్రవేశించారు. ఆ సమయంలో, అతని ఏపీసీ ఒక ఇరుకైన వీధిలో చిక్కుకుంది. హమాస్ యోధులు ట్యాంక్ వ్యతిరేక క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒరాన్ షాల్ సహా మరో ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. షాల్ మృతదేహాన్ని హమాస్ యోధులు తీసుకెళ్లారు.
#BREAKING: In a covert operation, the IDF and Shin Bet recovered the body of Sgt. Oron Shaul, who fell in battle in Gaza’s Shejaiya neighborhood on July 20, 2014, during Operation Protective Edge. His body was abducted by Hamas and held for nearly a decade.
This mission, the… pic.twitter.com/ruLaeeEtJ9
— Israel War Room (@IsraelWarRoom) January 19, 2025
Read Also:INDW vs WIW: భారత బౌలర్ల దెబ్బకి వెస్టిండీస్ బ్యాటర్లు విలవిల.. 44 పరుగులకే ఆలౌట్
2014 గాజా హమాస్ యుద్ధం
2014 గాజా యుద్ధం గాజా ప్రజలకు కూడా ఎంతో భయంకరంగా మారింది. 50 రోజుల యుద్ధంలో దాదాపు 2,251 మంది పాలస్తీనియన్లు మరణించారు. వారిలో 1,462 మంది పౌరులు, 551 మంది పిల్లలు, 299 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘర్షణలో 66 మంది ఇజ్రాయెల్ సైనికులు, ఐదుగురు ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. అలాగే, 11,231 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు, వారిలో 3,540 మంది మహిళలు, 3,436 మంది పిల్లలు ఉన్నారు. ఈ చిన్నారులలో దాదాపు మూడింట ఒక వంతు మంది జీవితాంతం వైకల్యంతో బాధపడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!