Hamas: నలుగురు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్.. మీడియా ఎదుట చిరునవ్వులు
- నలుగురు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్
- మీడియా ఎదుట చిరునవ్వులు
- అక్టోబర్ 7, 2023 నుంచి బందీలుగా ఉన్న సైనికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ చెరలో ఉన్న నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులను ఉగ్రవాదులు విడిచిపెట్టారు. సైనిక దుస్తుల్లో తీసుకొచ్చి రెడ్క్రాస్ సభ్యులకు అప్పగించారు. నలుగురు బందీలు కూడా మీడియా ముందు చిరునవ్వులు చిందిస్తూ విక్టరీ సింబల్ చూపించారు. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Indonesia President : భారత్ చేరుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు.. పలు రంగాల్లో ఇరు దేశాలకు కుదిరిన ఒప్పందాలు
Also Read
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
శుక్రవారం హమాస్ కీలక ప్రకటన చేసింది. నలుగురు మహిళా ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అన్నట్టుగానే శనివారం సైనిక దుస్తుల్లో తీసుకొచ్చి విడుదల చేసింది. అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెలీయులను బందీలుగా తీసుకెళ్లిపోయింది. ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై ఒప్పందం జరిగింది. అనంతరం ముగ్గురు బందీలను విడిచిపెట్టింది. తాజాగా శనివారం మరో నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: NTPC: నెలకు రూ. 60 వేల జీతంతో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి
అయితే ఒప్పందం ప్రకారం హమాస్ బందీలను విడిచిపెట్టినట్లుగానే.. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. అయితే ఎంత మందిని విడిచిపెట్టారన్న విషయం మాత్రం ఇప్పటివరకు ఇజ్రాయెల్ ప్రకటించలేదు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఇటీవల ఖతర్, యూఎస్ చర్చలు జరిపాయి. ఎట్టకేలకు ఇరుదేశాలు కాల్పుల విరమణకు ఒకే చెప్పడంతో ప్రస్తుతం బాంబుల మోత తగ్గింది. అయితే కాల్పుల విరమణ క్రెడిట్ను ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi : నెలలోపే ప్రధాని మోదీ రెండో సారి ఒడిశా పర్యటన.. కారణం ఇదే
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..