ఐపీఎల్ రెండో దశ సమీపిస్తుండటంతో సందడి పెరుగుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ యూఏఈకి చేరుకున్నాయి. ఐపీఎల్ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్లో అడుగుపెట్టింది డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్. ఆరు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని సాధన కూడా మొదలు పెట్టేసింది. రెండోదశలో తన తొలిమ్యాచులో రోహిత్సేన చెన్నై సూపర్కింగ్స్తో తలపడనుంది. మూడు రోజుల క్రితమే యూఏఈ చేరుకున్న ధోనీసేన ప్రస్తుతం క్వారంటైన్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 21న, సన్రైజర్స్ హైదరాబాద్ 31న అక్కడికి…
కరోనా కారణంగా గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో భారత్ లో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది అలాగే ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ ఏడాది సీజన్ ను అర్ధాంతరంగా నిలిపివేసింది. అయితే లీగ్లో మిగిలిపోయిన 31 మ్యాచ్లను సెప్టెంబర్ – అక్టోబర్లో బీసీసీఐ పూర్తి చేయాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి.…
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా బిజీగా మారిపోయిన రష్మిక మందన్న ఈ కరోనా కాలంలో తరచుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి వారి సందేహాలను తీరుస్తోంది. అందులో భాగంగా తాజాగా అభిమానులతో ముచ్చటించిన రష్మిక సరైన స్క్రిప్ట్, సమర్థుడైన దర్శకుడు దొరికితే మళ్ళీ విజయ్ దేవరకొండతో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన అభిమాన ఐపిఎల్ జట్టు అని రష్మిక అన్నారు.…
ఐపీఎల్ 2021 ఆరంభంలోనే భారీ షాక్ తగ్గిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మొత్తం ఐపీఎల్ కే దూరమయ్యాడు. నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టోక్స్ చేయి విరగడంతో అతను పూర్తి ఐపీఎల్ కు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఈ లీగ్ ప్రారంభం కాకముందే రాజస్థాన్ స్టార్ పేసర్ జొఫ్రా ఆర్చర్ కూడా చేతి గాయం కారణంగా ఇప్పటి వరకు జట్టుతో చేరలేదు. ఆర్చర్ అసలు ఈ ఐపీఎల్ లో ఆడుతాడా……
హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలని బిసిసిఐని కోరామని హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పేర్కొన్నారు. అయితే.. సౌత్ లో రెండు వేదికలు ఉండడంతో హైదరాబాద్ లో మ్యాచ్ లు నిర్వహించడం లేదని కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నారని తెలిసిందని పేర్కొన్నారు. హెచ్సీఏ అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నామని.. ఒక్కసారిగా అభివృద్ధి కావాలంటే మ్యాజిక్ చేయాలా…? అని ఫైర్ అయ్యారు. నిధులు లేకపోతే అభివృద్ధి ఎక్కడ నుంచి కనిపిస్తుంది..? పాత అసోసియేషన్ టాక్స్ లను తాము చెల్లించామన్నారు. తెలంగాణలో…
ఐపీఎల్ జరగబోయే వేదికల జాబితా నుంచి బీసీసీఐ ముంబైని తొలగించినట్టు తెలుస్తోంది. అక్కడ మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండటంతో… బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర బయటే మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ముంబై లేకుండా తొలిసారి.. ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించినట్టవుతుంది. ఇక, ముంబై ప్లేస్ లో హైదరాబాద్కు ఐపీఎల్ వేదికల జాబితాలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై విమర్శలు గుప్పించాడు సౌతాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్. ఈ ఏడాది ఐపీఎల్ కు రాకూడదని అతడు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్లో అలాగే ఇంతలా దేశంలో నిర్వహిస్తున్న లీగ్స్ లో ఆడటం మేలన్నాడు స్టెయిన్. ఐపీఎల్లో ఎంత డబ్బు సంపాదించారన్నదే చూస్తారని.. ఒక్కోసారి అసలు క్రికెట్ గురించి మరచిపోతారని హాట్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ కంటే ఇతర లీగ్స్లో ఆడటం ఓ ప్లేయర్గా నాకు ఉపకరిస్తుందన్నాడు…