Stock Market : స్టాక్ మార్కెట్ నుండి డబ్బు సంపాదించాలనే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇది మనం కాదు, గణాంకాలే చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం.. ఇప్పుడు 11 కోట్ల మంది స్టాక్ మార్కెట్ నుండి సంపాదిస్తున్నారు.
PM Modi: భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. దేశంలోని ఆటో రంగం వృద్ధికి.. మధ్య తరగతి ప్రజల యొక్క కలను నెరవేర్చడంలో దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ ఎంతో సహకారించారని అన్నారు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపే స్టాక్ మార్కెట్ కుదేలయింది. ప్రముఖ ఐటీ కంపెనీల షేర్ల పతనం నుంచి స్టాక్ మార్కెట్ కోలుకోలేకపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.15 శాతం పడిపోయింది. టీసీఎస్ (TCS) నుండి Mphasis వరకు షేర్లు అదే బాటలో నడుస్తున్నాయి.
ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్లో ట్రేడవుతున్నాయి.
Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు చేర్చుకోవడంలో బ్రోకరేజీ సంస్థల మధ్య పోటీ నెలకొంది.
Tata Tech IPO : టాటా గ్రూప్కు చెందిన టాటా టెక్నాలజీస్ త్వరలో మార్కెట్లోకి IPOను ప్రారంభించబోతోంది. 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ ఐపీఓ ప్రారంభం కానుంది. దీంతో మార్కెట్లో వాతావరణం వేడెక్కింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ తో పాటు పలువురు నేతలతో ఆయన వరుసగా సమావేశం అయ్యారు. ఇక న్యూయార్క్ చేరుకున్న మాస్క్ అక్కడ అమెరికన్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. అనంతరం ప్రొఫెసర్ పాల్ రోమర్తో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అంశంపై అమెరికా పెట్టుబడిదారుడు రే డాలియోతో ప్రధాని ప్రధానంగా చర్చించారు. Read Also: Ashes Test 2023:…
Shark Tank India’s Season-2: వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి డబ్బు లేనివారి కోసం షార్క్ ట్యాంక్ ఇండియా పేరుతో నిర్వహించిన రియాలిటీ షో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షోలో మన బిజినెస్ ఐడియాలతో ఇన్వెస్టర్లను మెప్పించగలిగితే వాళ్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. ఫస్ట్ సీజన్లో దేశవ్యాప్తంగా 62 వేల మంది ఔత్సాహికులు తమ ఆలోచనలను ఈ వేదికగా పంచుకున్నారు.