Stock Market: జెరోధాను ఓడించిన గ్రో.. క్రియాశీల పెట్టుబడిదారులలో నంబర్ వన్ బ్రోకరేజ్ కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు చేర్చుకోవడంలో బ్రోకరేజీ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోధా(Zerodha)ను వెనక్కి నెట్టి క్రియాశీల పెట్టుబడిదారుల పరంగా గ్రో(Groww ) అతిపెద్ద బ్రోకరేజ్ కంపెనీగా అవతరించింది. అంటే ఫిన్టెక్ స్టార్టప్ గ్రో ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో క్రియాశీల పెట్టుబడిదారులను కలిగి ఉంది. NSE ప్రకారం.. Groww 6.63 మిలియన్ల క్రియాశీల పెట్టుబడిదారులను కలిగి ఉండగా, Zerodhaలో మొత్తం 6.48 మిలియన్ల క్రియాశీల పెట్టుబడిదారులు ఉన్నారు.
మార్చి 2021లో Zerodha 3.4 మిలియన్ కస్టమర్లను కలిగి ఉండగా, Growwకి 0.78 మిలియన్ కస్టమర్లు ఉన్నారు. అప్పటి నుంచి జెరోధా రెండింతల వృద్ధిని నమోదు చేసింది. గత రెండేళ్లలో Groww వినియోగదారులలో రికార్డు పెరుగుదల కనిపించింది. ఇది 750 శాతం పెరుగుదల. 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకర్ కంపెనీ Zerodha 6.39 మిలియన్ల కస్టమర్లను జోడించగా, Grow 5.37 మిలియన్ కస్టమర్లను కలిగి ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 0.78 మిలియన్ల వినియోగదారుల నుండి 2022 ఆర్థిక సంవత్సరంలో 3.85 మిలియన్లకు, 2023 ఆర్థిక సంవత్సరంలో 5.78 మిలియన్ల పెట్టుబడిదారులకు వృద్ధి పెరిగింది. ఇది కాకుండా మరికొన్ని బ్రోకరేజ్ కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి.
Also Read
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
Read Also:Leo Ram Charan Cameo: రీచ్ కోసం ఎంతకీ తెగించారు మావా… చరణ్ ‘కోబ్రా’ అంట…
ఈ బ్రోకరేజ్ కంపెనీలు ఎందుకు ప్రసిద్ధి చెందాయి?
Groww, Upstox వారి ప్లాట్ఫారమ్లకు వేగంగా వినియోగదారులను జోడించాయి. ఈ కంపెనీలు ఖాతా తెరవడం, నిర్వహణ కోసం కస్టమర్ నుండి ఎలాంటి రుసుం వసూలు చేయవు. దీని కారణంగా వారు మరింత ప్రజాదరణ పొందారు. PhonePeకి 200 మిలియన్ల చెల్లింపు కస్టమర్లు ఉన్నారు. స్టాక్ మార్కెట్లోకి బ్రోకరేజ్గా కూడా ప్రవేశించింది.
జీరోధా ఆదాయం గ్రో కంటే ఐదు రెట్లు ఎక్కువ
సెప్టెంబర్ నెలాఖరు నాటికి డీమ్యాట్ ఖాతాల సంఖ్య 12.97 కోట్లు. NSE డేటా ప్రకారం, 3.34 కోట్ల మంది భారతీయులు కనీసం సంవత్సరానికి ఒకసారి వ్యాపారం చేస్తారు. గ్రో కంటే ఐదు రెట్లు ఎక్కువ జీరోధా వసూళ్లు రావడం గమనార్హం. 2023 ఆర్థిక సంవత్సరంలో, జీరోధా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,907 కోట్లుగా ఉన్న గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.6,875 కోట్లకు చేరుకుంది.
Read Also:Angallu Rioting Case: చంద్రబాబుకు భారీ ఊరట.. ఆ కేసులో బెయిల్
తాజావార్తలు
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!