Stock Market: జెరోధాను ఓడించిన గ్రో.. క్రియాశీల పెట్టుబడిదారులలో నంబర్ వన్ బ్రోకరేజ్ కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు చేర్చుకోవడంలో బ్రోకరేజీ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోధా(Zerodha)ను వెనక్కి నెట్టి క్రియాశీల పెట్టుబడిదారుల పరంగా గ్రో(Groww ) అతిపెద్ద బ్రోకరేజ్ కంపెనీగా అవతరించింది. అంటే ఫిన్టెక్ స్టార్టప్ గ్రో ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో క్రియాశీల పెట్టుబడిదారులను కలిగి ఉంది. NSE ప్రకారం.. Groww 6.63 మిలియన్ల క్రియాశీల పెట్టుబడిదారులను కలిగి ఉండగా, Zerodhaలో మొత్తం 6.48 మిలియన్ల క్రియాశీల పెట్టుబడిదారులు ఉన్నారు.
మార్చి 2021లో Zerodha 3.4 మిలియన్ కస్టమర్లను కలిగి ఉండగా, Growwకి 0.78 మిలియన్ కస్టమర్లు ఉన్నారు. అప్పటి నుంచి జెరోధా రెండింతల వృద్ధిని నమోదు చేసింది. గత రెండేళ్లలో Groww వినియోగదారులలో రికార్డు పెరుగుదల కనిపించింది. ఇది 750 శాతం పెరుగుదల. 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకర్ కంపెనీ Zerodha 6.39 మిలియన్ల కస్టమర్లను జోడించగా, Grow 5.37 మిలియన్ కస్టమర్లను కలిగి ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 0.78 మిలియన్ల వినియోగదారుల నుండి 2022 ఆర్థిక సంవత్సరంలో 3.85 మిలియన్లకు, 2023 ఆర్థిక సంవత్సరంలో 5.78 మిలియన్ల పెట్టుబడిదారులకు వృద్ధి పెరిగింది. ఇది కాకుండా మరికొన్ని బ్రోకరేజ్ కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి.
Also Read
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
Read Also:Leo Ram Charan Cameo: రీచ్ కోసం ఎంతకీ తెగించారు మావా… చరణ్ ‘కోబ్రా’ అంట…
ఈ బ్రోకరేజ్ కంపెనీలు ఎందుకు ప్రసిద్ధి చెందాయి?
Groww, Upstox వారి ప్లాట్ఫారమ్లకు వేగంగా వినియోగదారులను జోడించాయి. ఈ కంపెనీలు ఖాతా తెరవడం, నిర్వహణ కోసం కస్టమర్ నుండి ఎలాంటి రుసుం వసూలు చేయవు. దీని కారణంగా వారు మరింత ప్రజాదరణ పొందారు. PhonePeకి 200 మిలియన్ల చెల్లింపు కస్టమర్లు ఉన్నారు. స్టాక్ మార్కెట్లోకి బ్రోకరేజ్గా కూడా ప్రవేశించింది.
జీరోధా ఆదాయం గ్రో కంటే ఐదు రెట్లు ఎక్కువ
సెప్టెంబర్ నెలాఖరు నాటికి డీమ్యాట్ ఖాతాల సంఖ్య 12.97 కోట్లు. NSE డేటా ప్రకారం, 3.34 కోట్ల మంది భారతీయులు కనీసం సంవత్సరానికి ఒకసారి వ్యాపారం చేస్తారు. గ్రో కంటే ఐదు రెట్లు ఎక్కువ జీరోధా వసూళ్లు రావడం గమనార్హం. 2023 ఆర్థిక సంవత్సరంలో, జీరోధా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,907 కోట్లుగా ఉన్న గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.6,875 కోట్లకు చేరుకుంది.
Read Also:Angallu Rioting Case: చంద్రబాబుకు భారీ ఊరట.. ఆ కేసులో బెయిల్
తాజావార్తలు
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!