PM Modi: పెట్టుబడులకు స్వర్గధామం భారత్.. అదే మా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది!
- పెట్టుబడులకు స్వర్గధామం భారత్..
- అభివృద్ధిలో ఆటో మొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది..
- భారత్ లో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. దేశంలోని ఆటో రంగం వృద్ధికి.. మధ్య తరగతి ప్రజల యొక్క కలను నెరవేర్చడంలో దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ ఎంతో సహకారించారని అన్నారు. ఇక, పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రతీ పెట్టుబడిదారుడికి భారత్ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Pushpa 2 Re Loaded : హమ్మయ్య.. ఆ లోటు తీరింది!
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
ఇక, భారత్లో గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియాతో దేశంలో ఆటో మొబైల్ పరిశ్రమ అభివృద్ధిలో కీ రోల్ పోషిస్తుందన్నారు. ఈ దశాబ్దం చివరి వరకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ అమ్మకాలు 8 రెట్లు పెరగనున్నాయి. అయితే, గత ఐదేళ్ల క్రితం ఆరంభించిన ఫ్రేమ్-2 పథకం కింద రూ. 8 వేల కోట్లకు పైగా సబ్సిడీగా ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో 16 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయగా.. ఢిల్లీలోనే 1200 కంటే ఎక్కువ ఈవీ బస్సులు నడుస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు.
Read Also: Bhopal : భోపాల్లో కుప్పకూలిన వంతెన.. తెగిపోయిన రెండు జిల్లాల సంబంధాలు.. ఇబ్బందుల్లో లక్షలాది మంది
అయితే, వేగవంతమైన పట్టణీకరణ, సరసమైన వాహనాలతో పాటు మధ్య తరగతి జనాభా పెరుగుదలతో భారతదేశం ఆటో రంగాన్ని ముందుకు తీసుకు వెళ్తుందన్నాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కాగా, దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఈవీలను ప్రోత్సహించడానికి పలు ఏరియాల్లో ఛార్జింగ్ పాయింట్లను సైతం ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోడీ చెప్పారు.
తాజావార్తలు
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?