PM Modi: పెట్టుబడులకు స్వర్గధామం భారత్.. అదే మా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది!
- పెట్టుబడులకు స్వర్గధామం భారత్..
- అభివృద్ధిలో ఆటో మొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది..
- భారత్ లో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. దేశంలోని ఆటో రంగం వృద్ధికి.. మధ్య తరగతి ప్రజల యొక్క కలను నెరవేర్చడంలో దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ ఎంతో సహకారించారని అన్నారు. ఇక, పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రతీ పెట్టుబడిదారుడికి భారత్ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Pushpa 2 Re Loaded : హమ్మయ్య.. ఆ లోటు తీరింది!
Also Read
- Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ఇక, భారత్లో గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియాతో దేశంలో ఆటో మొబైల్ పరిశ్రమ అభివృద్ధిలో కీ రోల్ పోషిస్తుందన్నారు. ఈ దశాబ్దం చివరి వరకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ అమ్మకాలు 8 రెట్లు పెరగనున్నాయి. అయితే, గత ఐదేళ్ల క్రితం ఆరంభించిన ఫ్రేమ్-2 పథకం కింద రూ. 8 వేల కోట్లకు పైగా సబ్సిడీగా ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో 16 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయగా.. ఢిల్లీలోనే 1200 కంటే ఎక్కువ ఈవీ బస్సులు నడుస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు.
Read Also: Bhopal : భోపాల్లో కుప్పకూలిన వంతెన.. తెగిపోయిన రెండు జిల్లాల సంబంధాలు.. ఇబ్బందుల్లో లక్షలాది మంది
అయితే, వేగవంతమైన పట్టణీకరణ, సరసమైన వాహనాలతో పాటు మధ్య తరగతి జనాభా పెరుగుదలతో భారతదేశం ఆటో రంగాన్ని ముందుకు తీసుకు వెళ్తుందన్నాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కాగా, దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఈవీలను ప్రోత్సహించడానికి పలు ఏరియాల్లో ఛార్జింగ్ పాయింట్లను సైతం ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోడీ చెప్పారు.
తాజావార్తలు
-
Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
-
Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!