Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Investors

Investors News

    • TiE Global Summit: అంతర్జాతీయ సదస్సుకు మరోసారి వేదిక కాబోతోన్న హైదరాబాద్‌
      #తెలంగాణ

      TiE Global Summit: అంతర్జాతీయ సదస్సుకు మరోసారి వేదిక కాబోతోన్న హైదరాబాద్‌

      హైదరాబాద్‌ సిటీ వేదికగా ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు జరిగాయి.. ఇప్పుడు విశ్వనగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది.. ఈ నెల 12వ తేదీ నుంచి నోవాటెల్ హెచ్‌ఐసీసీలో ది ఇండస్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (టీఐఈ) గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. 12వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు.. ఇక, ఈ కార్యక్రమానికి అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈవో శంతను నారాయణ్‌,…
    • RBI:  క్రిఫ్టోక‌రెన్సీపై ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు… తులిప్ పువ్వుతో పోలుస్తూ…
      #ఆటోమొబైల్స్

      RBI: క్రిఫ్టోక‌రెన్సీపై ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు… తులిప్ పువ్వుతో పోలుస్తూ…

      క్రిఫ్టోక‌రెన్సీ విష‌యంలో ఆర్బీఐ నేడు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్రైవేటు క్రిఫ్టో క‌రెన్సీలు ఆర్థిక స్థిర‌త్వానికి పెనుముప్పు అని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ పేర్కొన్నారు. క్రిఫ్టోక‌రెన్సీల వంటి ప్రైవేటు క‌రెన్సీల‌కు ఎలాంటి విలువ ఉండ‌ద‌ని, క‌నీసం తులిప్ పువ్వు విలువ కూడా చేయ‌వ‌ని అన్నారు. మ‌దుప‌ర్లు వారి సొంత పూచీక‌త్తుపైనే పెట్టుబ‌డులు పెడుతుంటార‌ని, క్రిఫ్టోక‌రెన్సీల గురించి హెచ్చ‌రించాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని అన్నారు. స్థూల ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ఆర్థిక స్థిర‌త్వానికి క్రిఫ్టోక‌రెన్సీలు పెనుముప్పుగా మార‌తాయ‌ని శ‌క్తికాంత్…
    • కోర్టుకు చేరిన ఎల‌న్ మ‌స్క్ ట్వీట్‌…
      #Top Story

      కోర్టుకు చేరిన ఎల‌న్ మ‌స్క్ ట్వీట్‌…

      ఎల‌న్ మ‌స్క్ నిత్యం ఏదోక  విష‌యంపై ట్రెండింగ్‌లో ఉంటుంటాడు.  టెస్లా కంపెనీలో త‌న షేర్ల విష‌యంలో ఇటీవ‌లే ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న‌ది.  కంపెనీలో త‌న షేర్ల‌ను విక్ర‌యిస్తున్న‌ట్టు గతంలో ప్ర‌క‌టించారు.  నెటిజ‌న్ల అభిప్రాయం కోరాడు.  అనంత‌రం టెస్లాలో త‌న‌కు సంబంధించిన కొన్ని షేర్ల‌ను అమ్మేశాడు.  దీనిపై నెటిజ‌న్ల నుంచి ఎలా ఉన్నా, కంపెనీలో ఇన్వెస్ట‌ర్ల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదురౌతున్నాయి.   Read: రాహుల్ గాంధీకీల‌క వ్యాఖ్య‌లు… ఏం మార‌లేదు……
    • ప్యూర్టోరికాకు క్యూలు క‌డుతున్న అమెరిక‌న్ కుబేరులు… ఇదే కార‌ణం…
      #Top Story

      ప్యూర్టోరికాకు క్యూలు క‌డుతున్న అమెరిక‌న్ కుబేరులు… ఇదే కార‌ణం…

      చాలా దేశాల్లో సంపాదించే డ‌బ్బుక‌న్నా క‌ట్టాల్సిన టాక్స్‌లు అధికంగా ఉంటాయి.  చ‌ట్టాలు కూడా క‌ఠినంగా ఉండ‌టంతో ఖ‌చ్చితంగా ట్యాక్స్‌లు క‌ట్టాల్సిఉంటుంది.  వాటి నుంచి త‌ప్పించుకునేందుకు ట్యాక్స్‌లు త‌క్కువ‌గా ఉండే దేశాల్లో పెట్టుబ‌డులు పెడుతుంటారు.  అమెరికాలో టాక్స్‌లు అధికంగా ఉంటాయ‌నే సంగ‌తి తెలిసిందే.  అందుకే చాలామంది డ‌బ్బును క్రిప్టో క‌రెన్సీగా మార్చుకుంటున్నారు.  చాలా దేశాలు అధికారికంగా కాక‌పోయినా అన‌ధికారికంగా క్రిప్టో క‌రెన్సీ వాడ‌కానికి అనుమ‌తులు ఇవ్వ‌డంతో వ‌స్తువుల‌ను, ప్రాప‌ర్టీస్‌ను క్రిప్టో నుంచి కొనుగోలు చేస్తున్నారు.  క‌రేబియ‌న్ దీవుల్లో విదేశీయుల‌కు…
    • అతిపెద్ద ఆర్థిక సంక్షోభం.. చైనాతో పాటు ఇతర దేశాలకు ముప్పు..!
      #బిజినెస్‌

      అతిపెద్ద ఆర్థిక సంక్షోభం.. చైనాతో పాటు ఇతర దేశాలకు ముప్పు..!

      కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.. ఇప్పటికీ చాలా దేశాలు దానిని నుంచ బయటపడలేకపోతున్నాయి.. ఈ తరుణంలో చైనాకు చెందిన ఎవర్‌గ్రాండే దివాలా అంచుకు చేరింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్‌ డాలర్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. చైనా జంక్‌ బాండ్స్‌ ఈల్డ్‌ ఒక్కసారిగా 14.4 శాతానికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2008లో 600 బిలియన్‌ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్‌ బ్రదర్స్‌ తర్వాత.. ఇదే అతిపెద్ద సంక్షోభం…
    ←12

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions