టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా..తన అందం, నటనతో ఎంతగానో మెప్పించారు. తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఆమె చేసిన చాలా చిత్రాలు బ్లాక్బాస్టర్ హిట్ అయ్యాయి. అయితే దాదాపు పదేళ్లుగా ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చింది.ఈ క్రమంలో గతేడాది మైకేల్ డోలాన్ను తన జీవిత భాగస్వామి అని ఇలియానా వెల్లడించారు. ఇలియానా, మైకేల్ దంపతులకు గతేడాదే మగపిల్లాడు జన్మించారు. అతడికి కొయా ఫోనిక్స్…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.90వ దశకంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి మెప్పించారు రాశీ.తెలుగులో అప్పటి స్టార్ హీరోల అందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆకతాయి’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రాశీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ‘అమ్మో ఒకటో తారీఖ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ ఇంతకు ముందులాగా వరుస సినిమాల్లో కనిపించడం లేదు. అసలు ఈ ఏడాది ఒక్క సినిమాతో అయినా ఈ భామ ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో క్లారిటీ అయితే లేదు. కానీ సామ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది . తాజాగా ప్రేక్షకులు తనను మర్చిపోతారేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ…
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమయిన ఒక అమ్మాయి..ఇప్పుడు హాలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుసగా హాలీవుడ్ వెబ్ సిరీస్లలో మెరుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. తను మరెవరో కాదు.. అవంతిక వందనపు. అక్కడ వరుస సిరీస్ లు సినిమాలతో బిజీ అయిన అవంతిక.. మొదటిసారి తెలుగు ప్రేక్షకులతో ముచ్చటించడానికి సిద్ధమయ్యింది. కొన్నాళ్ల క్రితం మొదటిసారి ఒక తెలుగు ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.‘ప్రేమమ్’, ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మెగా కాంపౌండ్ నుంచి వచ్చి హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు సంపత్ నందితో కలిసి ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే, య్యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ అయిన నిఖిల్ తో కలిసి చేసిన పాడ్ కాస్ట్ లో ఆయన చాలా విషయాలు తెలియజేసాడు.. తను పడ్డ కష్టాలు గురించి తెలిపాడు..”ప్రతి మనిషి జీవితంలో…
యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్ హిట్ అయింది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సూపర్ హీరో చిత్రం అద్భుత విజయం సాధించింది.రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ సుమారు రూ.350 కోట్ల వసూళ్లతో దుమ్మురేపింది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లను సాధించింది.. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో…
‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనన్య నాగళ్ల తొలి సినిమాతోనే సహజ నటనతో చక్కగా ఆకట్టుకుంది. ‘మల్లేశం’ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఈ భామ కనిపించింది. కానీ, ప్రస్తుతం రూటు మార్చింది. అందాల ఆరబోత, కిస్ సీన్లకు ఏమాత్రం వెనుకాడబోనంటుంది.‘తంత్ర’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న అనన్య బోల్డ్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.…
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన యాక్షన్ మరియు డ్యాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చి యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు.సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ఇప్పటికే టైగర్ ష్రాఫ్ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి నటించాడు. బడే మియా చోటే మియా మూవీలో ఈ ఇద్దరూ కనిపించనున్నారు. మరి సౌత్ నుంచి ఇంకా ఎవరితో అయినా నటించాలని అనుకుంటున్నారు…
అన్షు అంబానీ..ఈ భామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించింది.అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు. ఈ భామ చేసింది రెండు సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. కానీ ఆ రెండు సినిమాలతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. మళ్లీ ఎక్కడా కనిపించకుండా వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ…
‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించారు. గ్లోబల్ వైడ్ గా ఎన్టీఆర్ కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లిస్టులో క్రికెటర్స్ కూడా ఉన్నారు.హైదరాబాదులో మ్యాచ్ ఉందంటే చాలు మన టీమ్ ఇండియా క్రికెటర్స్ తమకి ఇష్టమైన హీరోలను కలుస్తుంటారు. సూర్య కుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, చాహల్ మరియు…