నటి మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆమె అభిమానులను కంగారుపెట్టింది. తనకు రక్తం కారేలా గాయాలయ్యాయని, చేతి వేళ్లకు కూడా దెబ్బలు తగలడంతో రక్తం వచ్చిందని మంచు లక్ష్మీ ఆదివారం నాడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీంతో మంచు లక్ష్మీకి అసలు ఏమైందంటూ అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే రియల్ యాక్సిడెంట్ కాదని… రీల్ యాక్సిడెంట్ అని తెలుస్తోంది. Read Also: ప్రస్తుతం మంచు లక్ష్మీ చేతినిండా సినిమాలతో…
దక్షిణాది స్టైల్ ఐకాన్, ఫ్యాషన్ దివా సమంత రూత్ ప్రభు తన కెరీర్లో మరో మైల్ స్టోన్ దాటింది. ఇంట్లో ఉన్నా లేదా ఏదైనా ఈవెంట్లో ఉన్నా సమంత డ్రెస్సింగ్ స్టైల్ ట్రెండ్ను పర్ఫెక్ట్గా మారుస్తుంది. సోషల్ మీడియా క్వీన్ అయిన సమంత రూత్ ప్రభుకు తన పోస్ట్లతో ఎలా అందరి దృష్టిని ఆకర్షించాలో బాగా తెలుసు. ఆమె ఏదైనా పోస్ట్ చేస్తే చాలు నిమిషాల్లోనే దానికి లక్షల్లో లైకులు, షేర్లు వస్తాయి. ఆమెకు సౌత్ లో…
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. చూడగానే కొంతమంది ప్రేమలో పడిపోతుంటారు. ప్రేమించిన వారిని వినూత్నంగా ప్రపోజ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. మనుషులకు మాట ఉంటుంది. తన ఆలోచన ఉంటుంది. ఎదుటి వారికి ఎలా ప్రపోజ్ చేయాలనే తపన ఉంటుంది. మరి జంతువులైతే వాటి ప్రేమను ఎలా ప్రపోజ్ చేస్తాయి అంటే చెప్పడం కష్టమే. కొన్ని జంతువులు వాటి చేష్టల ద్వారా ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. మరి ఎనుగులో ఎలా ప్రపోజ్ చేసుకుంటాయి. Read: ఒమిక్రాన్…
చిన్న చిన్న చేపలను పాములు తినేస్తుంటాయి. అయితే, పాములను చేపలు తినడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. ఓ చేప నీటి కొలను ఒడ్డున ఉన్న ఓ బొరియవైపు ఒపికగా చూస్తూ ఉన్నది. అంతలో ఆ బొరియ నుంచి ఓ పాము బయటకు వచ్చింది. అలా వచ్చిన ఓ పామును నీటిలో ఉన్న ఆ చేప మెల్లిగా మింగడం మొదలు పెట్టింది. అది చిన్న చేప అనుకుంటే పొరపాటే. దాదాపు మూడున్నర అడుగుల పాము. ఆ…
కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్ పై కేసు నమోదయింది. ఇప్పటికే తన నోటి దురుసుతో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ భామ తాజాగా మరో కేసులో ఇరుక్కుంది. గతంలో స్వాతంత్ర్యం 1947లో రాలేదు. అప్పుడు వచ్చింది కేవలం భిక్ష మాత్రమేనని 2014లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం అంటూ కామెంట్లు చేయడంతో దేశ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో దుమారం చేలరేగింది.తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కు ఇచ్చివేయాలనే…
చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీలు ఎప్పుడు , ఎవరి ప్రేమలో పడతారో.. ఎప్పుడు విడిపోతారో ఎవరికి తెలియదు.. ఎంతో గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారే అతి కొద్దీ ఏళ్లలోనే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇటీవల టాలీవుడ్ లో నాగచైతన్య- సమంత విడాకులు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ న్యూస్ వేడి ఇంకా తగ్గలేదు.. తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈసారి బాలీవుడ్ భామ ప్రియాంక…
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఫుడ్ ఐటెమ్స్లో పిజ్జా కూడా ఒకటి. ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో పిజ్జాలు అమ్ముడవుతుంటాయి. పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పట్టణాల వరకూ పిజ్జాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఆర్డర్ చేసిన పిజ్జాను స్లైసెస్ లాగా కట్ చేసి కస్టమర్లకు అందిస్తుంటారు. అయితే, ఇప్పుడు పిజ్జాతో పాటుగా ఓ చిన్న టేబుల్ టూల్ను ఫ్రీగా అందిస్తున్నారట. Read: ఎలన్ మస్క్ సూటి ప్రశ్న: 6…
నిన్న ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ ఓటమి చెందిన విషయం తెల్సిందే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. కానీ క్రికెట్ లవర్స్ ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో టీం ఇండియా బౌలర్ మహమ్మద్ షమీ పై, ఇన్స్టా గ్రామ్లో షమీ పోస్టులపై అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇండియా టీంలో ఓ పాకిస్థానీ ఉన్నాడని, పాక్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నాడో చెప్పాలని, ఇక రిటైర్మెంట్ తీసుకో. పాకిస్తాన్…
చెట్లకు కాసులు కాస్తాయంటే ఎవరూ నమ్మరు. చెట్లకు కాసులు కాయడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేను అని తిట్టిపోస్తారు. లేదు లేదు చెట్లకు కాసులు కాస్తున్నాయి అని చెప్పి ఓ ఇస్టాగ్రామ్ యూజర్ వీడియో తీసి చూపించాడు. చెట్టుకు ఉన్న క్యాప్సికమ్ కాయను కట్ చేయగా అందులో నుంచి రూపాయి నాణేలు కింద పడ్డాయి. రెండో కాయను కట్ చేయగా అందులో నుంచి నాణేలు కిందపడ్డాయి. ఇదేం విడ్డూరం అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే, ఇది…
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఇక నుంచి PC లోనూ యాప్ను వాడుకోవచ్చని తెలిపింది. వెబ్ వెర్షన్ ద్వారా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా పర్సనల్ కంప్యూటర్లో ఎడిట్ చేసుకున్న ఫొటోల్ని, హైలీ ప్రాసెస్స్ ఇమేజ్లను సైతం అప్లోడ్ చేయొచ్చు. ఇంతకుముందు ఈ అవకాశం కేవలం స్మార్ట్ ఫోన్లో మాత్రమే అప్లోడ్ చేసుకునే వీలు ఉండేది. ఈ ఫీచర్తో ఇక నుంచి యూజర్లకు ఇబ్బంది లేకుండా పర్సన్లో పీసీలో వాడుకోవచ్చని…