Social Media Impact: అపరిచితులతో ఛాటింగ్ వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. యువతీయువకులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి మోసపోయి కేటుగాళ్ళ చేతిలో అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిపై అత్యాచారం చేశారు.
మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో డయల్ 100 కు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే పరిధిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ టీం వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి యువతిని సేవ్ చేసి టోలిచౌకివాసి సాజిద్ ను అరెస్టు చేశాం. కేవలం ఒక రోజు పరిచయంతోనే యువతీ యువకులు గుడ్డిగా అపరిచిత వ్యక్తుల్ని నమ్ముతున్నారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమై వాట్సాప్ వీడియో కాల్ లో న్యూడ్ గా మాట్లాడినటువంటి వీడియోను రికార్డ్ చేసి యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు సాజిద్. దీంతో సాజిద్ ని అరెస్ట్ చేశాం. ఎక్కువగా ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా 25 సంవత్సరాల లోపు యువతీ యువకులు మోసపోతున్నారు. న్యూడ్ గా కనిపించడం ఆ తర్వాత వీడియోగ్రఫీ చేసి డబ్బులు అడగడం లేదంటే బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతున్నాయన్నారు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. ఇలాంటి ఘటనలకు సంబంధించి రోజుకి ఒక్క కేసును అయిన నమోదు చేస్తున్నాం.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ఇలాంటి ఘటనల వల్ల తల్లిదండ్రులకు ఫ్రెండ్స్ కు చెప్పకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడినవారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు అనే అంశానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఎక్కువ శాతం 20 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి యువతులు ఇటువంటి ఘటనలు బారిన పడుతున్నారు. యువతీ యువకులు సోషల్ మీడియాని వాడేటప్పుడు ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ ప్లాట్ ఫాంలలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దని, సెన్సిటివ్ విషయాలు వారితో షేర్ చేసుకోవద్దన్నారు డీసీపీ.
తాజావార్తలు
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..