Social Media Impact: అపరిచితులతో ఛాటింగ్ వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. యువతీయువకులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి మోసపోయి కేటుగాళ్ళ చేతిలో అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిపై అత్యాచారం చేశారు.
మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో డయల్ 100 కు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే పరిధిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ టీం వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి యువతిని సేవ్ చేసి టోలిచౌకివాసి సాజిద్ ను అరెస్టు చేశాం. కేవలం ఒక రోజు పరిచయంతోనే యువతీ యువకులు గుడ్డిగా అపరిచిత వ్యక్తుల్ని నమ్ముతున్నారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమై వాట్సాప్ వీడియో కాల్ లో న్యూడ్ గా మాట్లాడినటువంటి వీడియోను రికార్డ్ చేసి యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు సాజిద్. దీంతో సాజిద్ ని అరెస్ట్ చేశాం. ఎక్కువగా ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా 25 సంవత్సరాల లోపు యువతీ యువకులు మోసపోతున్నారు. న్యూడ్ గా కనిపించడం ఆ తర్వాత వీడియోగ్రఫీ చేసి డబ్బులు అడగడం లేదంటే బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతున్నాయన్నారు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. ఇలాంటి ఘటనలకు సంబంధించి రోజుకి ఒక్క కేసును అయిన నమోదు చేస్తున్నాం.
Also Read
- Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ఇలాంటి ఘటనల వల్ల తల్లిదండ్రులకు ఫ్రెండ్స్ కు చెప్పకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడినవారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు అనే అంశానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఎక్కువ శాతం 20 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి యువతులు ఇటువంటి ఘటనలు బారిన పడుతున్నారు. యువతీ యువకులు సోషల్ మీడియాని వాడేటప్పుడు ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ ప్లాట్ ఫాంలలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దని, సెన్సిటివ్ విషయాలు వారితో షేర్ చేసుకోవద్దన్నారు డీసీపీ.
తాజావార్తలు
-
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
-
Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
-
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
-
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!