Pulses And Oilseed Prices: ఆగస్టులో రుతుపవనాలు బలహీన పడ్డాయి. దీంతో రాబోయే కాలంలో కొన్ని ఇబ్బందులకు ఇది దారి తీయవచ్చు. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం గత 8 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది.
Rice Price Hike: ద్రవ్యోల్బణానికి బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం బాస్మతి బియ్యం ఎగుమతిపై కూడా షరతులతో నిషేధం విధించింది.
జులై నెలలో ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చినట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడానికి ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణంగా ఆర్బీఐ భావించింది.
అత్యల్ప వర్షపాతం కారణంగా చెరకు దిగుబడి తగ్గిన కారణంగా అక్టోబర్లో ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను భారతదేశం నిషేధించవచ్చని తెలుస్తోంది. వర్షపాతం తగినంత లేకపోవడంతో ఈ సారి చెరకు దిగుబడి తగ్గనుండడంతో చెరకు ధరలకు రెక్కలు వస్తాయని సర్కారు అంచనా వేస్తోంది.
Export Duty on Onion: దేశం నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను, ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దీని కింద ఉల్లి ఎగుమతులపై 40 శాతం భారీ సుంకం విధించారు. ఇది ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉంటుంది.
Cumin Price Hike: దేశంలో రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ మసాలా దినుసుల ధరల్లో ఎలాంటి మెరుగుదల లేదు. దీనివల్ల సామాన్య ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి అంతగా ఉపశమనం లభించలేదు.
Garlic Price Hike: దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతూనే ఉంది. టమాటా మాదిరిగానే వెల్లుల్లి ధర ప్రస్తుతం కిలో రూ.170 దాటుతోంది. చాలా నగరాల్లో దీని ధర కిలో రూ.180కి చేరుకుంది.
Potato: దేశంలో ద్రవ్యోల్బణం జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బియ్యం, పప్పులు, గోధుమలు, మైదా, పంచదారతో పాటు కూరగాయలు కూడా ఖరీదయ్యాయి. గత రెండు నెలలుగా అన్ని ఆహార పదార్థాల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి.
Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది.
Direct Tax Collection: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖజానాకు చాలా మంచి రోజులు నడుస్తున్నాయి. పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నిరంతరం పెరుగుతోంది. ప్రత్యక్ష పన్నుల విషయంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆగస్టు 10 వరకు ప్రభుత్వ వసూళ్లు గత ఏడాది కంటే 15.7 శాతం ఎక్కువగా ఉన్నాయి.