ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ప్రభావం చాలా దేశాల్లో కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు కొన్ని మూతపడుతుండగా.. మరికొన్ని కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది పాకిస్తాన్లో ఇంధనం, ఆహార ధరలలో పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం 1.30 పెరిగింది. వార్షిక ద్రవ్యోల్బణం 29.83 శాతానికి పెరిగిపోయింది.
Pulses Price: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పచ్చి కూరగాయలు, మసాలా దినుసులతో పాటు చాలా వరకు ఆహార పదార్థాలు కూడా ఖరీదైనవిగా మారాయి.
Food Inflation: సాధారణ ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి ఎలాంటి ఉపశమనం లభించడం లేదు. పచ్చి కూరగాయల తర్వాత యాపిల్స్ కూడా కన్నీళ్లు తెప్పిస్తాయి. ఎందుకంటే ఈ సీజన్లో భారీ వర్షాల కారణంగా యాపిల్ పంటకు భారీ నష్టం వాటిల్లింది. దీని వల్ల యాపిల్ ఉత్పత్తిలో భారీ తగ్గుదల ఏర్పడుతుందని అంచనా వేశారు.
Rice: బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా దేశాల్లో బియ్యం సంక్షోభం ఏర్పడనుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశం.
Rice Exports Ban: భారతదేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానికంగా రైస్ ధరలు పెరగడంతో ఈ చర్య తీసుకోవాలని అనుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత దేశం ఎగుమతులపై నిషేధించాలని భావిస్తోంది. ‘ఎల్ నినో’ పరిస్థితి వాతావరణం, వర్షాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బియ్యం ధరలు పెరగకుండా, లభ్యత పెంచే విధంగా ఉండాలంటే నిషేధం ఒక్కటే మార్గమని అనుకుంటున్నారు.
Vegetable Prices: రెండు నెలల క్రితం చౌక ధరకే లభించిన టమాటా ప్రస్తుతం కిలో రూ.120 నుంచి 150 వరకు పలుకుతోంది. దిగుబడి ధర తగ్గడంతో టమాటా పండించే రైతులు ఆ ధరను కూడా రాబట్టుకోలేకపోయారు.
Inflation: ఎప్పుడెప్పుడా అంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రుతుపవనాలు దేశంలోకి రానేవచ్చాయి. ఢిల్లీ, ఉత్తర భారతదేశంతో పాటు పశ్చిమ భారతదేశంలో కూడా విస్తరించాయి.