Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Indian Army

Indian Army News

    • చ‌దువుకున్న కాలేజీలో లెక్చ‌ర్ ఇచ్చేందుకు వెళ్తూ…
      #Top Story

      చ‌దువుకున్న కాలేజీలో లెక్చ‌ర్ ఇచ్చేందుకు వెళ్తూ…

      భార‌త్‌లో అత్యంత శ‌క్తివంత‌మైన సైనికాధికారి బిపిన్ రావ‌త్ ఈరోజు మ‌ధ్యాహ్నం హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో క‌న్నుమూశారు.  ఉదయం ఢిల్లి నుంచి త‌మిళ‌నాడులోని వెల్లింగ్ట‌న్ ఆర్మీ క‌ళాశాల‌కు వెళ్తున్న స‌మ‌యంలో కూనూరు వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధులిక‌, మ‌రో 11 మంది సైనికులు మృతి చెందారు.  ఉత్త‌రాఖండ్‌లోని పౌరీ జిల్లాలో జ‌న్మించిన బిపిన్ రావ‌త్ ప్రాథ‌మిక విద్య‌ను డెహ్ర‌డూన్‌, సిమ్లాలో పూర్తిచేశారు.  తండ్రి ఇచ్చిన స్పూర్తితో నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలో…
    • లైవ్:  హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి
      #Top Story

      లైవ్: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి

    • సీడీఎస్ బిపిన్ రావ‌త్ క‌న్నుమూత‌… ధృవీక‌రించిన ఆర్మీ…
      #Top Story

      సీడీఎస్ బిపిన్ రావ‌త్ క‌న్నుమూత‌… ధృవీక‌రించిన ఆర్మీ…

      చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావ‌త్ క‌న్నుమూశారు.  ఈరోజు క‌నూరులో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్ మృతి చెందిన‌ట్టు ఇండియ‌న్ ఆర్మీ ధృవీక‌రించింది.  ఉటీ స‌మీపంలోని వెల్డింగ్ట‌న్ డిఫెన్స్ కాలేజీలో లెక్చ‌ర్ ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో సూలూరు ఎయిర్ బేస్ కు చేరుకున్నారు.  సూలూరు ఎయిర్ బేస్ నుంచి ఎంఐ 17 హెలికాప్ట‌ర్‌లో వెల్టింగ్ట‌న్ కు బ‌య‌లుదేరి వెళ్లారు.  వెల్డింగ్ట‌న్‌కు 16 కిలోమీట‌ర్ల దూరంలో హ‌ఠాత్తుగా హెలికాప్టర్ కూలిపోయింది.  ఈ ప్ర‌మాదంలో…
    • ప్రశ్నార్థకంగా మారిన నాగా శాంతి ప్రక్రియ!
      #జాతీయం

      ప్రశ్నార్థకంగా మారిన నాగా శాంతి ప్రక్రియ!

      శనివారం నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో జరిగిన ఆర్మీ ఆపరేషన్ లో పద్నాలుగు మంది పౌరులు చనిపోయారు. తీవ్రవాదులు జాడ గురించి సమాచారం అందటంతో ప్రత్యేక బలగాలు ఈ చర్యకు దిగాయి. కాని, వారు దాడి చేసింది ఉగ్రవాదులపై కాదు..సామాన్య పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై. ఐతే, ఇది పొరపాటున జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి వుంది. మరోవైపు, ఈ సంఘటనను నిరసిస్తూ స్థానికంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాబోవు రోజులలో ఎలా…
    • నాగాలాండ్ ఘటనపై విచారణకు ఆదేశించిన ఇండియన్ ఆర్మీ
      #జాతీయం

      నాగాలాండ్ ఘటనపై విచారణకు ఆదేశించిన ఇండియన్ ఆర్మీ

      నాగాలాండ్‌లో తీవ్రవాదులు అనుకుని పౌరులపైకి భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రకలకలం రేపుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ తగుచర్యలు చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని భారత సైన్యం కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. ఈశాన్య రాష్ట్రాలలో పనిచేసే ఓ మేజర్ ఈ విచారణకు సారథ్యం వహిస్తారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనలో గ్రామస్తుల మృతదేహాలను గుర్తించిన యువకులు… ఆవేశం చెంది…
    • నాగాలాండ్‌లో ఉద్రిక్త‌త‌…జ‌వాన్ల వాహ‌నాలు త‌గ‌ల‌బెట్టిన ప్ర‌జ‌లు..
      #Top Story

      నాగాలాండ్‌లో ఉద్రిక్త‌త‌…జ‌వాన్ల వాహ‌నాలు త‌గ‌ల‌బెట్టిన ప్ర‌జ‌లు..

      నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  ఉగ్ర‌వాదుల కద‌లిక‌లు ఉన్నాయ‌నే ప‌క్కా స‌మాచారంతో భార‌త జ‌వాన్లు మోన్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.  గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్న స‌మ‌యంలో సామాన్య పౌరుల‌ను చూసి మిలిటెంట్లుగా భావించి వారిపై జ‌వానులు కాల్పులు జ‌రిపారు.  ఈ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెంద‌గా, 11 మందికి గాయాల‌య్యాయి.  ఓటింగ్ ప్రాంతంలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.  బొగ్గుగ‌నిలో విధులు ముగించుకొని తిరిగి వ‌స్తున్న కార్మికుల‌ను చూసి…
    • చైనా బోర్డ‌ర్‌లో ఇండియన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు… శీతాకాలంలో…
      #Top Story

      చైనా బోర్డ‌ర్‌లో ఇండియన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు… శీతాకాలంలో…

      శీతాకాలంలో హిమాల‌యా ప‌రివాహ ప్రాంతాల్లో ఎముక‌లు కొరికే చ‌లి ఉంటుంది.  ఆ చ‌లిని త‌ట్టుకొని బోర్డ‌ర్‌లో సైనికులు ప‌హారా నిర్వ‌హించాలి అంటే చాలా క‌ష్టంతో కూడుకున్న‌ది.  ఒక‌టి రెండు రోజులు కాదు… నెల‌ల త‌ర‌బ‌డి గ‌డ్డ‌గ‌ట్టే మంచులో చ‌లిని త‌ట్టుకొని నిల‌బ‌డాలి.  శ‌తృవుల‌ను ధీటుగా ఎదుర్కొనాలి. Read: ఇక‌పై హాస్ట‌ళ్ల‌లో పిల్ల‌ల‌కు తోడుగా త‌ల్ల‌లు… అయితే, గ‌తానికిపూర్తి భిన్నంగా ల‌ద్ధాఖ్‌లో ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  ఇండో – చైనా బోర్డర్ లో పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి.  బోర్డ‌ర్‌లో చైనా…
    • డ్రోన్‌ల కొనుగోలు పై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ
      #జాతీయం

      డ్రోన్‌ల కొనుగోలు పై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ

      ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం పై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 21,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశానికి రక్షణ కార్యదర్శి అధ్యక్షత వహి స్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమా వేశంలో వీటి కొనుగోలుకు ఆమోదం పొందినట్లయితే,…
    • అరుణాచల్‌లో నిర్మించిన చైనా గ్రామంపై భారత్‌ ఆర్మీ క్లారిటీ
      #అంతర్జాతీయం

      అరుణాచల్‌లో నిర్మించిన చైనా గ్రామంపై భారత్‌ ఆర్మీ క్లారిటీ

      అరుణా చల్‌ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓగ్రామం నిర్మించిందంటూ అమెరికా ఇటీవల ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెల్సిందే. సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున మౌలిక సదు పాయాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. అయితే తాజాగా ఈ నివేదిక పై భారత సైనిక వర్గాలు స్పందించాయి. ఆ గ్రామం చైనా నియంత్ర ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఎగువ సుబాన్‌సిరి జిల్లాలో వివాదాస్పద సరిహద్దు వెంబడి…
    • త‌గ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా స‌రిహ‌ద్దుల్లో…
      #Top Story

      త‌గ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా స‌రిహ‌ద్దుల్లో…

      శీతాకాలంలో హిమాల‌య స‌రిహ‌ద్దుల్లో ప‌హారా నిర్వ‌హించ‌డం సైనికుల‌ను క‌త్తిపై సామువంటిద‌ని చెప్పాలి. సుమారు మైన‌స్ 40 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లను త‌ట్టుకొని నిల‌బ‌డాలి. ఇది అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. శ‌రీరానికి వేడిని క‌లిగించే దుస్తులు, హీట‌ర్ల అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. శీతాకాలంలో క‌నీసం ఆరునెల‌ల‌పాటు అన్ని ర‌కాల వాతార‌వ‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకొని ప‌హారా కాయ‌డ‌మే కాకుండా, మంచులో సైతం శ‌తృవుల‌ను భ‌య‌పెట్టే ఆయుధాల‌ను క్యారీ చేయాల్సి ఉంటుంది. మందుగుండు సామాగ్రిని భ‌ద్ర‌ప‌రిచేందుకు క‌ట్టుదిట్ట‌మైన బంక‌ర్ల అవ‌స‌రం ఉంటుంది.…
    ←1…3637383940→

తాజావార్తలు

  • Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి

  • Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి…

  • Sameera Reddy:ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!

  • Sanju Samson: ధోనీ రికార్డు బద్దలు.. విమర్శకుల నోళ్లు మూయించిన సంజూ!

  • 2027 Pongal Fight : వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కాంపిటీషన్

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions