Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఇండియాలో 44,230  కేసులు
      #వార్తలు

      మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఇండియాలో 44,230 కేసులు

      ఇండియాలో కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. గడిచిన మూడు రోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా కొత్తగా 44,230 మందికి పాజిటివ్‌గా తేలింది.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఒకే రోజు 555 మంది ప్రాణాలు కోల్పోయారు. read also : హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్లో ప్రేమజంట సూసైడ్ దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.15 కోట్లకు చేరగా.. 4,23,217…
    • భారత్‌ ఘోర పరాజయం.. సిరీస్‌ నెగ్గిన శ్రీలంక..
      #క్రీడలు

      భారత్‌ ఘోర పరాజయం.. సిరీస్‌ నెగ్గిన శ్రీలంక..

      శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ-20 లో టీమిండియా ఓటమిపాలైంది. 7 వికెట్ల తేడాతో భారత్‌పై, శ్రీలంక విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో లంక టీం సీరీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో, 8 వికెట్ల నష్టానికి….81 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన లంక జట్టు 3 వికెట్లు కోల్పోయి….14.3 ఓవర్లోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. భారత బ్యాటింగ్‌లో కుల్దీప్ యాదవ్, రుతురాజ్…
    • టీ 20: త‌క్కువ ప‌రుగుల‌కే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్‌…శ్రీలంక టార్గెట్ 82…
      #Top Story

      టీ 20: త‌క్కువ ప‌రుగుల‌కే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్‌…శ్రీలంక టార్గెట్ 82…

      కొలంబో వేదిక‌గా ఇండియా, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో టీ 20 మ్యాచ్ జ‌రుగుతున్న‌ది.  ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది.  అయితే, మ్యాచ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌స‌గా వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది.  20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి కేవ‌లం 81 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 2008లో ఆస్ట్రేలియాపై చేసిన 74 ప‌రుగుల అత్య‌ల్ప స్కోరు త‌రువాత ఇదే రెండో అత్య‌ల్ప స్కోర్ కావ‌డం విశేషం.  36 ప‌రుగుల‌కు 5 వికెట్లు…
    • మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌…
      #Top Story

      మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌…

      ఇండియా శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో టీ 20 మ్యాచ్ కాసేప‌ట్లో ప్రారంభం కాబోతున్న‌ది.  టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది.  ఇప్ప‌టికే రెండు టీ 20 మ్యాచ్‌లు ముగిశాయి.  మొద‌టి మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే, రెండో మ్యాచ్‌లో లంక విజ‌యం సాధించింది.  దీంతో సీరిస్ 1-1గా స‌మం అయింది.  ఈరోజు ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తే ఆ జ‌ట్టు టీ 20 విజేత‌గా నిలుస్తుంది.  ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించేందుకు రెండు జ‌ట్లు ఉద‌యం…
    • వాట్స‌ప్‌కు పోటీగా భార‌త ప్ర‌భుత్వం స‌రికొత్త యాప్‌… ఆదిరిపోయే ఫీచ‌ర్ల‌తో…
      #Top Story

      వాట్స‌ప్‌కు పోటీగా భార‌త ప్ర‌భుత్వం స‌రికొత్త యాప్‌… ఆదిరిపోయే ఫీచ‌ర్ల‌తో…

      మ‌న‌ద‌గ్గ‌ర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు… అందులో త‌ప్ప‌ని సరిగా వాట్స‌ప్ ఉండి తీరుతుంది.  వాట్స‌ప్‌కు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు.  అయితే, ఈ వాట్స‌ప్ ఎంత వ‌ర‌కు సుర‌క్షితం.  యూజ‌ర్ల  డేటాకు ఎంత వ‌ర‌కు భ‌రోసా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ సెక్యూరిటీ ఉన్న‌ప్ప‌టికీ సుర‌క్షితం కాద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  పైగా ఈ వాట్స‌ప్ విదేశీసంస్థ‌కు చెందిన‌ది కావ‌డంతో ఆందోళ‌న మ‌రింత ఎక్కువైంది.  వాట్స‌ప్‌కు పోటీగా ఎన్ని షార్ట్ మెసేజ్ యాప్‌లు వ‌చ్చినా ఆక‌ట్టుకోలేక‌పోయాయి.  తాజాగా భార‌త…
    • ప్రతిఒక్కరి కదలికలపై నిఘా పెట్టారా ?అనుక్షణం నిఘా నీడలో బతకాల్సిన పరిస్థితా?
      #Chairman's Desk

      ప్రతిఒక్కరి కదలికలపై నిఘా పెట్టారా ?అనుక్షణం నిఘా నీడలో బతకాల్సిన పరిస్థితా?

    • కరోనా కట్టడికి అక్కడ కొత్త ఆంక్షలు..
      #అంతర్జాతీయం

      కరోనా కట్టడికి అక్కడ కొత్త ఆంక్షలు..

      కోవిడ్‌ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్‌ లిస్ట్‌ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్‌ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్‌, యెమెన్‌, ఇరాన్‌, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…
    • భారత్‌ కరోనా అప్‌డేట్‌.. భారీగా కేసులు
      #Top Story

      భారత్‌ కరోనా అప్‌డేట్‌.. భారీగా కేసులు

      భారత్‌లో కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. రెండురోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 43,509 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. రికవరీ కేసుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది… తాజా బులెటిన్‌ ప్రకారం 38,465 యాక్టివ్‌ కేసులు నమోదు అయ్యాయి… ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4,03,840గా ఉన్నాయి.. రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని బులెటిన్‌ లో పేర్కొంది సర్కార్… ఒకేరోజు…
    • భారత్‌-శ్రీలంక మూడో టీ-20.. సిరీస్‌ ఎవరిది..?
      #అంతర్జాతీయ క్రీడలు

      భారత్‌-శ్రీలంక మూడో టీ-20.. సిరీస్‌ ఎవరిది..?

      టీమిండియాతో జరిగిన రెండో టీట్వంటీ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెల్చి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంకజట్టుకు.. బౌలర్లు చక్కని ఆరంభాన్నిచ్చారు. ఆది నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన లంకేయులు.. భారత్‌ను స్వల్పస్కోరుకు కట్టడి చేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌… నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్‌ ధావన్‌ 42 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టులో టాప్‌ స్కోరర్‌గా…
    • కరోనా మార్గదర్శకాలను మళ్లీ పొడిగించిన కేంద్రం
      #Top Story

      కరోనా మార్గదర్శకాలను మళ్లీ పొడిగించిన కేంద్రం

      కరోనా మమహమ్మారి నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాల అమలును మరోసారి పొడిగించింది… వచ్చే నెల 31 (ఆగస్టు)వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం.. మరోవైపు ఇప్పటికీ కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇక, కరోనా కేసులు తగ్గినప్పటికీ నిబంధనలు పాటించాలని పేర్కొంది.. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల, ఆర్‌ ఫ్యాక్టర్‌ ఒకటి కన్నా ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం…
    ←1…587588589590591…619→

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions