Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • రూ.30 వేల‌కే ఎల‌క్ట్రిక్ సైకిల్‌…కిలోమీట‌ర్‌కు ఎంత ఖ‌ర్చు అంటే…
      #Top Story

      రూ.30 వేల‌కే ఎల‌క్ట్రిక్ సైకిల్‌…కిలోమీట‌ర్‌కు ఎంత ఖ‌ర్చు అంటే…

      దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు వందకు పైగా పెరిగిపోయాయి.  ధ‌ర‌లు పెర‌గ‌డంతో వాహ‌న‌దారులు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.  దీంతో ప్ర‌త్యామ్మాయ ఏర్పాట్ల‌కోసం ప‌రుగులు తీస్తున్నారు.  ఎల‌క్ట్రిక‌ల్ బైకుల కోసం ప్ర‌జ‌లు ప‌రుగులు తీస్తున్నారు.  ఎల‌క్ట్రిక్ బైకుల‌తో పాటుగా ఎల‌క్ట్రిక్ సైకిళ్లు కూడా అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  న‌షాక్ మోటార్స్ సంస్థ విప‌ణిలోకి రెండు ర‌కాల సైకిల్స్‌ను విడుద‌ల చేసింది.  రూ.30 వేల‌కే ఈ ఎల‌క్ట్రిక్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి.  ఒక‌సారి బ్యాట‌రీని ఛార్జ్ చేస్తే 40 కిలోమీట‌ర్లు…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : సదుపాయాలు కల్పిస్తే భారత్ మరిన్ని రికార్డులు సృష్టిస్తుంది
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : సదుపాయాలు కల్పిస్తే భారత్ మరిన్ని రికార్డులు సృష్టిస్తుంది

    • ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?
      #జాతీయం

      ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

      ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 39,742 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 535 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 39,972 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,13,71,901కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,05,43,138 కి పెరిగాయి……
    • టోక్యో ఒలింపిక్స్‌.. భారత్‌ బోణీ కొట్టింది..
      #Top Story

      టోక్యో ఒలింపిక్స్‌.. భారత్‌ బోణీ కొట్టింది..

      టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది భారత్… ఒలింపిక్స్‌లో తొలి రోజే ప‌త‌కాల వేల ప్రారంభించిన ఇండియా.. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడ‌ల్ సాధించారు.. ఇక, ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణ మల్లీశ్వరి పతకం గెలిచిన తర్వాత మీరాబాయి చాను పతకం సాధించారు.. అయితే, ఐదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతుందని అంతా ఆశలు పెట్టుకున్నా.. కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. మరోవైపు.. ఈసారి మరిన్ని అంచనాలు…
    • కేసీఆర్‌ ప్రధాని కావాలి.. దేశం మొత్తం అభివృద్ధి-టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే
      #తెలంగాణ

      కేసీఆర్‌ ప్రధాని కావాలి.. దేశం మొత్తం అభివృద్ధి-టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే

      తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రధానమంత్రి కావాలి.. అప్పుడే తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందన్నారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి.. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు పెద్దగా కనిపించలేదు… అందుకే కరువు కాటకాలు ఎదుర్కుంటున్నారని.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ భవిష్యత్ దృష్టితో హరితహారం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని.. కేసీఆర్‌ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. ఇక,…
    • ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు.. భారత్‌లో 1991 కంటే గడ్డు పరిస్థితులు..!
      #Top Story

      ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు.. భారత్‌లో 1991 కంటే గడ్డు పరిస్థితులు..!

      రత్‌లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టున ఘనత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు దక్కింది.. అయితే, అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. 1991 నాటికి భారత్‌లో ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది.. ఉత్పత్తి, ఖర్చు, వినియోగం ఇలా అన్నీ ప్రభుత్వమే చూసుకునేది.. అందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూ వచ్చారు.. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ…
    • భారత్‌ కరోనా అప్‌డేట్‌.. తగ్గిన కేసులు..
      #Top Story

      భారత్‌ కరోనా అప్‌డేట్‌.. తగ్గిన కేసులు..

      భారత్‌ కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది… కాకపోతే.. రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు మాత్రం నమోదు అవుతున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39,097 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరో 546 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 35,087 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,13,32,159కు చేరుకోగా… రికవరీ…
    • మార్కెట్‌లోకి నోకియా 4జీ ఫీచ‌ర్ ఫోన్‌‌.. రూ.2799 మాత్ర‌మే..!
      #బిజినెస్‌

      మార్కెట్‌లోకి నోకియా 4జీ ఫీచ‌ర్ ఫోన్‌‌.. రూ.2799 మాత్ర‌మే..!

      మ‌రో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది నోకియా.. అతి త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది.. నోకియా 110 4జీని హెచ్ఎండీ గ్లోబ‌ల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండ‌నుండ‌గా.. య‌ల్లో ఆక్వా, బ్లాక్ క‌ల‌ర్‌లో ల‌భించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మ‌కాల‌కు సిద్ధంగా ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది ఆ సంస్థ‌.. క్లాసిక్‌, నియోల మేళ‌వింపుతో నోకియా 110 4జీ…
    • 225 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
      #క్రీడలు

      225 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

      శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియా… తక్కువ పరుగులకే పరిమితమైంది. 43.1 ఓవర్లలో కేవలం 225 పరుగులకే టీమిండియా ఆలౌట్‌ అయింది. మిడిల్ ఆర్డర్‌ పూర్తిగా విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోర్‌ కే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు శ్రీలంక 47 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఇండియా బ్యాటింగ్‌ వివరాల్లోకి వస్తే… పృథ్వీషా 49 పరుగులు, సంజు శాంసన్‌ 46 పరుగులు, సూర్యకుఆర్‌ యాదవ్‌…
    • 12 సెంట్రల్‌ వర్సిటీల వీసీల నియామ‌కానికి రాష్ట్రపతి ఆమోదం
      #జాతీయం

      12 సెంట్రల్‌ వర్సిటీల వీసీల నియామ‌కానికి రాష్ట్రపతి ఆమోదం

      సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీల కొత్త వైస్‌ ఛాన్స్‌లర్ల నియ‌మానికి ఆమోద ముద్ర‌వేశారు భార‌త రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్.. దీంతో, దేశ‌వ్యాప్తంగా ఉన్న 12 సెంట్రల్‌ యూనివర్సిటీలకు నూత‌న వీసీల‌ను నియ‌మించారు.. ఈ 12 వ‌ర్సిటీల వీసీల నియామ‌కంతో మొత్తం 22 సెంట్ర‌ల్ వ‌ర్సిటీల్లో వీసీల భ‌ర్తీ పూర్తి అయ్యాయి.. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న ఈ 12 యూనివ‌ర్సిటీల‌కు యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. కొత్త‌ వీసీల‌ను నియ‌మిస్తూ ఉత్వర్వులు వ‌చ్చేశాయి.. ఇక‌, ఈ నియ‌మ‌కాల్లో భాగంగా హైదరాబాద్‌…
    ←1…587588589590591…616→

తాజావార్తలు

  • CM Chandrababu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

  • Oppo K14x 5G: ఒప్పో K14x 5G చౌకైన వేరియంట్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 50MP AI మెయిన్ కెమెరా

  • Boost Iron Levels in Summer: సమ్మర్‌లో ఐరెన్‌ స్థాయి పెంచే 7 సూపర్‌ ఫుడ్స్‌ మీకోసం..

  • Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా మాజీ సీఎంపైనే!

  • Suyodhana: రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రియదర్శి కొత్త సినిమా..

ట్రెండింగ్‌

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions