Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఐరాసలో భార‌త్‌కు స‌రికొత్త బాధ్య‌త‌: భ‌ద్ర‌తా మండ‌లి అధ్య‌క్ష స్థానంలో ఇండియా…
      #Top Story

      ఐరాసలో భార‌త్‌కు స‌రికొత్త బాధ్య‌త‌: భ‌ద్ర‌తా మండ‌లి అధ్య‌క్ష స్థానంలో ఇండియా…

      ఐక్య‌రాజ్య‌స‌మితిలో భార‌త్‌కు స‌రికొత్త బాధ్య‌త‌లు అప్ప‌గించారు.  ప్ర‌స్తుతం ఇండియా భ‌ద్ర‌తా మండ‌లిలో తాత్కాలిక స‌భ్య‌దేశంగా కొన‌సాగుతోంది.  స‌భ్య‌దేశంగా కొన‌సాగుతున్న ఇండియాల‌కు ఇప్పుడు ఆ మండ‌లి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు.  ఈ ప‌ద‌విలో భార‌త్ నెల‌రోజుల‌పాటు కొన‌సాగుతుంది.  ఇంత‌కు ముందు ఫ్రాన్స్ ఆ హోదాలో కొన‌సాగింది. ఐరాస‌లో భార‌త శాశ్వ‌త ప్ర‌తినిది టిఎస్ తిరుమూర్తి బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  భార‌త్‌కు ఈ ప‌ద‌వి వ‌చ్చేందుకు ఫ్రాన్స్ స‌హ‌క‌రించింది.  ఈ ఆగ‌స్టు నెల‌లోనూ అదే విధంగా తాత్కాలిక స‌భ్య‌దేశంగా త‌ప్పుకునే చివ‌రి…
    • మ‌ళ్లీ పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు…గృహ వినియోగదారులకు ఊర‌ట‌…
      #Top Story

      మ‌ళ్లీ పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు…గృహ వినియోగదారులకు ఊర‌ట‌…

      ప్ర‌తినెలా 1 వ తేదీన చ‌మురు, గ్యాస్ కంపెనీలు ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తుంటాయి.  ఇందులో భాగంగానే ఈరోజు కంపెనీలు గ్యాస్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించాయి.  ఈ స‌వ‌ర‌ణ‌ల ప్ర‌కారం 19 కేజీల వాణిజ్య‌గ్యాస్ ధ‌ర రూ. 73.5 పెరిగింది.  పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం దేశంలో వాణిజ్య‌గ్యాస్ సిలీండ‌ర్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.  ఢిల్లీలో రూ.1623, ముంబైలో రూ.1579.50, కోల్‌క‌తాలో రూ.1629, చెన్నైలో రూ.1761గా ఉన్న‌ది.  వాణిజ్య‌గ్యాస్ సిలీండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచిన‌ప్ప‌టికీ, గృహ‌వినియోగానికి వినియోగించే 14.2 కిలోల గ్యాస్ ధ‌ర‌ల్లో ఎలాంటి…
    • సెప్టెంబ‌ర్ నుంచి భార‌త్‌లో ర‌ష్యా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి…
      #Top Story

      సెప్టెంబ‌ర్ నుంచి భార‌త్‌లో ర‌ష్యా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి…

      దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అందిస్తున్నారు.  ఇప్ప‌టికే దాదాపుగా 50 కోట్ల వ‌ర‌కు వ్యాక్సిన్ అందించారు.  అయితే, మొద‌టి డోసులు వేగంగా వేస్తున్నా సెకండ్ డోస్ కోసం ఎదురుచూసేవారి సంఖ్య అధికంగా ఉన్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌తో పాటు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి.  స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌లు కేవ‌లం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి.  ప్ర‌స్తుతం వీటిని రష్యానుంచి దిగుమ‌తి చేసుకోవ‌డంతో కేవ‌లం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్ర‌మే…
    • థర్డ్‌వేవ్‌ ముప్పు.. రూ.1,827 కోట్లు విడుదల
      #Top Story

      థర్డ్‌వేవ్‌ ముప్పు.. రూ.1,827 కోట్లు విడుదల

      కరోనా సెకండ్‌ వేవ్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. అప్పుడే.. థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైపోయిదంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది.. అయితే, కోవిడ్‌ మూడో ఉద్ధృతి సూచనలు కనిపిస్తుండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన కోవిడ్‌ చికిత్సలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. భారత కొవిడ్‌-19 క్విక్‌ రెస్పాన్స్, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత ప్యాకేజీ రెండో దశలో భాగంగా… 15 శాతం నిధులు అంటే 18 వందల 27 కోట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల…
    • దేశంలో తగ్గని కరోనా తీవ్రత…కొత్తగా 41,831 కేసులు
      #జాతీయం

      దేశంలో తగ్గని కరోనా తీవ్రత…కొత్తగా 41,831 కేసులు

      మన దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,831 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 541 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 39,258 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… red also : ఢిల్లీకి చేరిన విశాఖ ఉక్కు పోరాటం : రేపు, ఎల్లుండి నిరసనలు దీంతో.. ఇప్పటి వరకు…
    • విజృంభిస్తున్న కరోనా తీవ్రత : రాష్ట్రాలకు కేంద్రం సూచనలు !
      #జాతీయం

      విజృంభిస్తున్న కరోనా తీవ్రత : రాష్ట్రాలకు కేంద్రం సూచనలు !

      కరోనా” వైరస్‌ తీవ్రత పెరుగుతోన్న కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరాం, మేఘాలయా, ఆంధ్రప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 46 జిల్లాల్లో “కొవిడ్‌” పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి…53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతం మధ్యలో ఉందని, ఈ జిల్లాల్లో నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితులు మరింత…
    • కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపి ఒకే డోస్‌..!
      #Top Story

      కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపి ఒకే డోస్‌..!

      కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… మొదట ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్‌లోనే రెండు వ్యాక్సిన్లు తయారు చేశారు.. ప్రభుత్వ అనుమతితో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.. క్రమంగా విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇచ్చింది భారత్.. అయితే, కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను కలిపి ఒకే డోస్‌గా వేస్తే పరిస్థితి ఏంటి? ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేదానిపై పరిశోధనలకు ఆమోదం లభించింది..…
    • భారత్‌ లో కొత్తగా 41,649 కరోనా కేసులు, 593 మరణాలు
      #జాతీయం

      భారత్‌ లో కొత్తగా 41,649 కరోనా కేసులు, 593 మరణాలు

      ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,649 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 593 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 37,291 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,13,993 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,07,81,263 కి…
    • వరద బీభత్సం : సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు
      #జాతీయం

      వరద బీభత్సం : సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు

      గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఆస్పత్రులు, కార్యాలయాలకు నీళ్లు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.పశ్చిమబెంగాల్‌లోని బిర్‌భూమ్‌, బంకురా, వెస్ట్‌మిడ్నాపూర్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. బిర్‌భూమ్‌లోని ప్రముఖ కంకాలితాల ఆలయం నీట మునిగింది. బంకురా జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజస్థాన్‌లోనూ భారీ వరదలకు…
    • పాక్ ఉగ్ర‌వాదుల స్కెచ్‌:  జ‌మ్మూకశ్మీర్ ఆల‌యాలే టార్గెట్‌…
      #Top Story

      పాక్ ఉగ్ర‌వాదుల స్కెచ్‌: జ‌మ్మూకశ్మీర్ ఆల‌యాలే టార్గెట్‌…

      జ‌మ్ముకశ్మీర్‌లోని దేవాల‌యాల‌పై దాడులు చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు ప్లాన్ చేశారా అంటే అవున‌నే అంటోంది ఇంటిలిజెన్స్ వ్య‌వ‌స్థ‌.  జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 రద్దు చేసిన రెండేళ్లు గ‌డిచిన సంద‌ర్భంగా ఆగ‌స్టు 15 వ తేదీన ఆల‌యాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌లు దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్ల‌డించ‌డంతో భ‌ద్ర‌తాబ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌లైన జైషే మ‌హ్మ‌ద్‌, ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌లు దాడుల‌కు వ్యూహం ప‌న్నాయ‌ని ఇంటిలిజెన్స్…
    ←1…586587588589590…619→

తాజావార్తలు

  • 1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..

  • SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!

  • Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions