Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ప్రకృతి అంటే ఆమెకు ప్రాణం.. ఆ ప్రకృతి ప్రకోపానికే బలి..
      #Top Story

      ప్రకృతి అంటే ఆమెకు ప్రాణం.. ఆ ప్రకృతి ప్రకోపానికే బలి..

      ప్రకృతి అంటే ఆమెకు ఎంతో ఇష్టం.. అందుకే తరచూ వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ.. ఆ జర్నీలోని అనుభవాలను, అనుభూతులను ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ఉంటుంది.. కానీ, తాను ట్వీట్‌ చేసిన అరగంటలోపే ఆ ప్రకృతి ప్రకోపానికే బలిఅవుతానని ఊహించి ఉండదు.. ఇప్పుడా ఘటన సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ దీప శర్మ.. ఈ సృష్టిలోని ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేస్తూ వచ్చారు..…
    • 12వ రౌండ్‌ చర్చలకు సిద్ధమైన భారత్‌-చైనా..
      #అంతర్జాతీయం

      12వ రౌండ్‌ చర్చలకు సిద్ధమైన భారత్‌-చైనా..

      భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయినా.. సరిహద్దుల్లో.. నిర్మాణాలు, బలగాల మోహరింపు.. దీనికి ధీటుగా భారత్‌ స్పందించడం.. ఇలా వ్యవహారం సాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో 12వ రౌండ్‌ చర్చలకు సిద్ధమయ్యాయి భారత్‌-చైనా.. ఈ నెల 31వ తేదీన ఈ సమావేశం జరగనుంది.. ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరుగనున్న ఈ సమావేశంలో గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  తాజాగా దేశంలో కొత్త‌గా 39,361 కేసులు న‌మోద‌య్యాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 35,968 మంది కోలుకున్నారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 3,05,79,106కి చేరింది.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 416 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 4,20,967 మంది మృతి చేందారు.  ఇక దేశంలో 4,11,189…
    • టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక
      #క్రీడలు

      టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

      కొలంబో వేదికగా టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్‌ డాసున్‌ శనక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఇంతకు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ లో భారత్‌ 2-1 తేడాతో విజయ సాధించిన సంగతి తెలిసిందే.ఇక జట్టు వివరాల్లోకి వస్తే.. . ఇండియా ; శిఖర్ ధావన్…
    • చైనా మ‌రో కుట్ర‌:  భార‌త నావికుల‌పై నిషేదం…
      #Top Story

      చైనా మ‌రో కుట్ర‌: భార‌త నావికుల‌పై నిషేదం…

      ఇండియాపై చైనాకు ఎంత‌టి కుట్ర ఉన్న‌దో అంద‌రికి తెలిసిందే.  ఆర్ధికంగా ఇండియా ఎదుగుతుండ‌టంతో చైనా  ఓర్వ‌లేక‌పోతున్న‌ది.  ఆసియాలో ఆదిప‌త్యం చెలాయించాల‌ని చూస్తున్న చైనాకు ఇండియా నుంచి గ‌ట్టిపోటీ ఎదురుకానుండ‌టంతో కుట్ర‌లు చేస్తున్న‌ది.  క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత చైనా అంటే ప్ర‌పంచం మొత్తానికి ఒక విధ‌మైన భావ‌న ఏర్ప‌డింది.  చైనా కావాల‌నే ల్యాబ్ నుంచి క‌రోనా వైర‌స్‌ను లీక్ చేసింద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా చైనా నుంచి దిగుమ‌తుల‌ను త‌గ్గించడ‌మే కాకుండా ఆ దేశానికి చెందిన…
    • రూ.30 వేల‌కే ఎల‌క్ట్రిక్ సైకిల్‌…కిలోమీట‌ర్‌కు ఎంత ఖ‌ర్చు అంటే…
      #Top Story

      రూ.30 వేల‌కే ఎల‌క్ట్రిక్ సైకిల్‌…కిలోమీట‌ర్‌కు ఎంత ఖ‌ర్చు అంటే…

      దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు వందకు పైగా పెరిగిపోయాయి.  ధ‌ర‌లు పెర‌గ‌డంతో వాహ‌న‌దారులు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.  దీంతో ప్ర‌త్యామ్మాయ ఏర్పాట్ల‌కోసం ప‌రుగులు తీస్తున్నారు.  ఎల‌క్ట్రిక‌ల్ బైకుల కోసం ప్ర‌జ‌లు ప‌రుగులు తీస్తున్నారు.  ఎల‌క్ట్రిక్ బైకుల‌తో పాటుగా ఎల‌క్ట్రిక్ సైకిళ్లు కూడా అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  న‌షాక్ మోటార్స్ సంస్థ విప‌ణిలోకి రెండు ర‌కాల సైకిల్స్‌ను విడుద‌ల చేసింది.  రూ.30 వేల‌కే ఈ ఎల‌క్ట్రిక్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి.  ఒక‌సారి బ్యాట‌రీని ఛార్జ్ చేస్తే 40 కిలోమీట‌ర్లు…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : సదుపాయాలు కల్పిస్తే భారత్ మరిన్ని రికార్డులు సృష్టిస్తుంది
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : సదుపాయాలు కల్పిస్తే భారత్ మరిన్ని రికార్డులు సృష్టిస్తుంది

    • ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?
      #జాతీయం

      ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

      ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 39,742 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 535 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 39,972 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,13,71,901కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,05,43,138 కి పెరిగాయి……
    • టోక్యో ఒలింపిక్స్‌.. భారత్‌ బోణీ కొట్టింది..
      #Top Story

      టోక్యో ఒలింపిక్స్‌.. భారత్‌ బోణీ కొట్టింది..

      టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది భారత్… ఒలింపిక్స్‌లో తొలి రోజే ప‌త‌కాల వేల ప్రారంభించిన ఇండియా.. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడ‌ల్ సాధించారు.. ఇక, ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణ మల్లీశ్వరి పతకం గెలిచిన తర్వాత మీరాబాయి చాను పతకం సాధించారు.. అయితే, ఐదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతుందని అంతా ఆశలు పెట్టుకున్నా.. కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. మరోవైపు.. ఈసారి మరిన్ని అంచనాలు…
    • కేసీఆర్‌ ప్రధాని కావాలి.. దేశం మొత్తం అభివృద్ధి-టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే
      #తెలంగాణ

      కేసీఆర్‌ ప్రధాని కావాలి.. దేశం మొత్తం అభివృద్ధి-టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే

      తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రధానమంత్రి కావాలి.. అప్పుడే తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందన్నారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి.. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు పెద్దగా కనిపించలేదు… అందుకే కరువు కాటకాలు ఎదుర్కుంటున్నారని.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ భవిష్యత్ దృష్టితో హరితహారం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని.. కేసీఆర్‌ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. ఇక,…
    ←1…589590591592593…619→

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions