Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • భారత్ లో పెరిగిన కరోనా కేసులు…
      #జాతీయం

      భారత్ లో పెరిగిన కరోనా కేసులు…

      భారత్ లో “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడచిన 24 గంటలలో 35,178 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…440 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 37,169 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,85,857 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,67,415 కు చేరగా…“కరోనా”కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…
    • ఆఫ్ఘ‌న్‌లో భారత రాయబార కార్యాల‌యం మూసివేత‌.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
      #అంతర్జాతీయం

      ఆఫ్ఘ‌న్‌లో భారత రాయబార కార్యాల‌యం మూసివేత‌.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

      తాలిబ‌న్ల ఆధీనంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.. కార్యాల‌య సిబ్బందిని మొత్తం భార‌త్‌కు త‌ర‌లించే ప్ర‌క్రియ కొన‌సాగుతుండ‌గా.. కార్యాల‌యం మూసివేశార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి.. అయితే, వాటిపై స్పందించిన కేంద్రం.. అస‌లు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయ‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది.. కాబూల్‌లోని భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని స్ప‌ష్టం చేసిన కేంద్రం.. దాదాపు 1,650 మంది భార‌తీయులు.. తిరిగి స్వ‌దేశానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని వెల్ల‌డించింది.…
    • రిటైల్ రుణాలపై ఎస్‌బీఐ కీలక నిర్ణయం
      #వార్తలు

      రిటైల్ రుణాలపై ఎస్‌బీఐ కీలక నిర్ణయం

      రిటైల్ రుణాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రిటైల్ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజ‌లను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు వ‌డ్డీ రేట్ల‌ను కూడా త‌గ్గించింది. పర్సనల్, పెన్షన్ లోన్‌ కస్టమర్లు ఏ ఛాన‌ల్‌ ద్వారా రుణం తీసుకున్నప్పటికీ వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగ‌త రుణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌ కేర్‌ వ‌ర్కర్స్‌కు 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వ‌డ్డీ రాయితీని ఇస్తున్నట్లు…
    • వారి కోసం కేంద్రం ఎమర్జెన్సీ వీసాలు…
      #Top Story

      వారి కోసం కేంద్రం ఎమర్జెన్సీ వీసాలు…

      కాబూల్‌లో ప్ర‌స్తుం ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డడం లేదు.  ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఆ త‌రువాత ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయే, మ‌హిళ‌ల‌ను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే.  అందుకోస‌మే వీలైనంత వ‌ర‌కు దేశం విడిచి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే ఎంబ‌సీలు మూసేయ్య‌డంతో విదేశాల‌కు వెళ్లేవారు ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంటుంది.  దీనికోసం భార‌త ప్ర‌భుత్వం ఇ ఎమ‌ర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా విధానాన్ని అమ‌లులోకి తెచ్చింది.  దీనికోసం…
    • కాబూల్ నుంచి అధికారులను భారత్‌కు త‌ర‌లింపు…
      #Top Story

      కాబూల్ నుంచి అధికారులను భారత్‌కు త‌ర‌లింపు…

      ఆఫ్ఘ‌నిస్తాన్ తాలిబ‌న్ల వ‌శం కావ‌డంతో రాజ‌ధాని కాబూల్‌లోని అన్ని దేశాలు త‌మ ఎంబ‌సీల‌ను ఖాళీ చేసి స్వ‌దేశం వెళ్లిపోతున్నాయి.  అధికారుల‌ను, భ‌ద్ర‌తా సిబ్బందిని స్వ‌దేశానికి తీసుకెళ్తున్నారు.  ఇందులో భాగంగానే ఈరోజు కాబూల్ విమాన‌శ్ర‌యం నుంచి భార‌త రాయ‌బార అధికారులు, భ‌ద్ర‌తా సిబ్బంది 120 మందిని సీ 17 వైమానిక విమానం ద్వారా ఇండియాకు త‌ర‌లించారు.  గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌కు సీ 17 విమానం చేరుకున్న‌ది.  కాబూల్ నుంచి వ‌చ్చిన వీరికి విదేశాంగ శాఖాధికారులు స్వాగ‌తం ప‌లికారు.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌:  భారీగా త‌గ్గిన కేసులు…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: భారీగా త‌గ్గిన కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  తాజాగా ఇండియాలో 25,166 కేసులు న‌మోద‌వ్వ‌గా, 437 మంది క‌రోనాతో మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దాదాపు 5 నెల‌ల త‌రువాత 25 వేల కేసులు న‌మోద‌వ్వ‌డం విశేషం.  ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3.22 కోట్లకి చేరింది.  తాజాగా క‌రోనా నుంచి 36,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  భార‌త్‌లో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 3.14 కోట్ల‌కు చేరింది.…
    • ‘లార్డ్స్‌’లో భారత ఘనవిజయం
      #క్రీడలు

      ‘లార్డ్స్‌’లో భారత ఘనవిజయం

      ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 151 పరుగుల తేడాతో ఇంగ్గండ్‌పై గెలుపొందింది. దీంతో ఐదు టెస్ట్ల్‌ల సీరిస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించింది టీమిండియా. 298 పరుగులకు గాను….8వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. 272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ….120 లకే ఆలౌటయ్యింది. అయితే రెండో…
    • మొన్న భార‌త్ ఇచ్చిన గిఫ్ట్.. నేడు భార‌త్ నిర్మించిన పార్ల‌మెంట్ భ‌వ‌నం..
      #అంతర్జాతీయం

      మొన్న భార‌త్ ఇచ్చిన గిఫ్ట్.. నేడు భార‌త్ నిర్మించిన పార్ల‌మెంట్ భ‌వ‌నం..

      ఆఫ్ఘనిస్థాన్ క్ర‌మంగా తాలిబ‌న్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది.. ఇప్ప‌టికే దేశ రాజ‌ధాని కాబూల్‌లోకి ప్ర‌వేశించిన తాలిబ‌న్లు.. అధ్య‌క్ష భ‌వ‌నాన్ని సైతం స్శాదీనం చేసుకున్నారు.. ఇక‌, క్రమంగా అన్ని అధికార కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కాబూల్‌లో భారత్‌ నిర్మించిన ఆఫ్ఘన్‌ పార్లమెంట్‌ భవనాన్ని సాయుధ తాలిబన్లు ఇవాళ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పీకర్‌ చైర్‌లో ఒక తాలిబన్‌ కూర్చొని టేబుల్‌పై తుపాకీని ఉండ‌గా.. అధ్యక్షుడితోపాటు ఇతర ప్రముఖులు ఆశీనులయ్యే స్థానాల్లో మరి కొందరు తాలిబన్లు కూర్చున్నారు.. కాగా, మొన్న‌టి…
    • కాబూల్‌ నుంచి ఢిల్లీకి 129 మంది భారతీయులు…
      #అంతర్జాతీయం

      కాబూల్‌ నుంచి ఢిల్లీకి 129 మంది భారతీయులు…

      కాబూల్‌ నుంచి 129 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌ ఇండియా విమానంలో వీరంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆఫ్ఘన్‌లో చిక్కుకుపోయిన మన వాల్లను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వెళ్లింది. అయితే, విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని తెలియడంతో ఆందోళన నెలకొంది. అలాగే, కాబూల్‌ ఎయిర్‌ పోర్టులో దిగేందుకు అనుమతిచ్చేందుకు ATC అందుబాటులో లేకపోవడంతో మరో ఉత్కంఠకు తెరలేచింది. అదే సమయంలో శత్రువులకు లక్ష్యంగా మారకూడదనే ఉద్దేశంతో విమాన…
    • భారత్-ఇంగ్లాండ్ : రెండో టెస్ట్‌లో బాల్ టాంపరింగ్‌ కలకలం
      #అంతర్జాతీయ క్రీడలు

      భారత్-ఇంగ్లాండ్ : రెండో టెస్ట్‌లో బాల్ టాంపరింగ్‌ కలకలం

      లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ జిడ్డు బ్యాటింగ్‌ కొనసాగిస్తుండడంతో వికెట్లు తీయడానికి ఇబ్బందిపడ్డ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు… బంతి ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి… బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కి… ఆకారాన్ని మార్చే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మొహాలు కనిపించకపోవడంతో టాంపరింగ్‌ చేసిన ఆటగాళ్లు…
    ←1…575576577578579…616→

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions