Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • తాలిబన్లు.. ఇండియాకు ఎసరు పెట్టారుగా..!
      #అంతర్జాతీయం

      తాలిబన్లు.. ఇండియాకు ఎసరు పెట్టారుగా..!

      ఏరుదాటేదాక ‘ఓడ మల్లన్న’.. ఏరు దాటాక ‘బోడ మల్లన్న’ అన్నట్టుగా ఉంది తాలిబన్ల వ్యవహారశైలి. అప్ఘనిస్తాన్ దేశాన్ని వశపరుచుకోవడానికి ముందు అమెరికాకు, ప్రపంచానికి కల్లబొల్లి మాటలు చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశం ఆక్రమణలోకి వచ్చాక తమ అసలు రంగును బయటపెడుతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాలకు ఎసరు పెడుతున్నారు. మొన్నటివరకు ‘కశ్మీర్’పై సంబంధం లేదన్న తాలిబన్లు ఇప్పుడు తగ్గేదేలే అంటూ భారత్ వ్యతిరేక ప్రకటన చేయడం సంచలనమైంది. అఫ్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరోసారి తమ…
    • అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు… సీక్రెట్ పాస్‌…
      #Top Story

      అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు… సీక్రెట్ పాస్‌…

      ఢిల్లీలోని అసెంబ్లీ నుంచి ఎర్ర‌కోట వ‌ర‌కు ఓ సీక్రెట్ సొరంగ‌మార్గం ఉన్న‌ది.  ఈ సొరంగ మార్గాన్ని గురువారం రోజున మ‌రోసారి గుర్తించారు.  బ్రిటీష్ కాలంలో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను ఈ మార్గం ద్వారా ఎర్ర‌కోట‌కు త‌ర‌లించేవారని, అప్ప‌ట్లో ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీని కోర్టుగా వినియోగించేవార‌ని ఢిల్లీ అసెంబ్లీ స్పీక‌ర్ రామ్ నివాస్ గోయ‌ల్ పేర్కొన్నారు.  1993 లో తాను ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో మొద‌టిసారి ఈ సొరంగ‌మార్గం గురించి విన్నాన‌ని, అయితే, దాని చ‌రిత్ర గురించి తెలుసుకోవాల‌ని ఎంత…
    • యువతకు గుండె..పోటు!
      #వార్తలు

      యువతకు గుండె..పోటు!

      నిండా ముప్పయ్‌ లేవు గుండెపోటు….పాతికేళ్ల పిల్లాడికి గుండెపోటేంటి విచిత్రం కాకపోతే… అవును ఒకప్పుడైతే ఇది నిజంగా విచిత్రమే. కానీ ఇప్పుడు కామనైంది. 30, 40ల్లో హార్ట్‌ ఎటార్‌ బారిన పడే యువత సంఖ్య ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరుగుతోంది. ప్రముఖ టీవీ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. ఆయన వయస్సు నలబై ఏళ్లే. ఇంత చిన్న వయసులో గుండెపోటుతో చనిపోవటమే ఈ కలవరానికి కారణం. దీనిని…
    • కశ్మీర్‌పై తాలిబన్ల యూటర్న్‌.. అది మా హక్కు..!
      #Top Story

      కశ్మీర్‌పై తాలిబన్ల యూటర్న్‌.. అది మా హక్కు..!

      తాలిబన్లు అంతే.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి.. తాజాగా, జమ్మూ కశ్మీర్‌ విషయంలో యూటర్న్‌ తీసుకున్నారు తాలిబన్లు.. మొదట్లో క‌శ్మీర్.. భారత్‌-పాకిస్థాన్‌ అంత‌ర్గత విష‌య‌మ‌ని.. అది ఆ రెండు దేశాల ద్వైపాక్షిక అంశమని చెప్పుకొచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు మాట మార్చారు.. ముస్లింలుగా క‌శ్మీర్‌, భారత్‌ స‌హా ఏ దేశంలోని ముస్లింల కోస‌మైనా గ‌ళ‌మెత్తే హ‌క్కు మాకు ఉంది అంటూ ప్రకటించారు.. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబ‌న్ అధికార ప్రతినిధి సుహైల్ ష‌హీన్..…
    • టోక్యో పారాలింపిక్స్.. భారత్‌కు మరో పతకం
      #అంతర్జాతీయ క్రీడలు

      టోక్యో పారాలింపిక్స్.. భారత్‌కు మరో పతకం

      టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది… ఇవాళ భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది… టీ64 పురుషుల హై జంప్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. 2.07 మీటర్ల జంప్‌తో ఈ పతకాన్ని సాధించాడు ప్రవీణ్ కుమార్.. ఇక, 18 ఏళ్లకే పతకాన్ని అందుకున్న ప్రవీణ్.. సరికొత్త ఆసియన్ రికార్డు నెలకొల్పాడు. తాజాగా పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది.
    • భారత్‌ కరోనా అప్‌డేట్‌.. స్థిరంగా కేసులు
      #జాతీయం

      భారత్‌ కరోనా అప్‌డేట్‌.. స్థిరంగా కేసులు

      భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 366 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సయయంలో 34,791 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య…
    • దేశంలో ఎన్ని డెల్టా ప్ల‌స్ కేసులు ఉన్నాయో తెలుసా?
      #Top Story

      దేశంలో ఎన్ని డెల్టా ప్ల‌స్ కేసులు ఉన్నాయో తెలుసా?

      దేశంలో క‌రోనా కేసులు ఉధృతి ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.  దేశంలో న‌మోద‌వుతున్న రోజువారి క‌రోనా కేసుల్లో స‌గానికి పైగా కేసులు కేర‌ళ రాష్ట్రం నుంచే న‌మోద‌వుతున్నాయి.   ఓనం పండుగ త‌రువాత నుంచి ఆ రాష్ట్రంలో కేసులు పెర‌గ‌డం మొద‌ల‌య్యాయి.  దీంతో రాబోయే రోజుల్లో దేశంలో జ‌రుపుకునే పెద్ద‌పండ‌గ‌లైన వినాయ‌క చ‌వితి, ద‌స‌రా, దీపావ‌ళి వంటి వాటిపై క‌రోనా ప్ర‌భావం ప‌డే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉన్న‌ది.  పండుగ‌ల కోసం ఒక చోట పెద్ద సంఖ్య‌లో గుమిగూడితే క‌రోనా…
    • ఆ రాష్ట్రాల్లో వందశాతం వ్యాక్సినేషన్లు…
      #Top Story

      ఆ రాష్ట్రాల్లో వందశాతం వ్యాక్సినేషన్లు…

      దేశంలో వేగంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది.  గ‌త రెండు మూడు రోజులుగా రోజుకు కోటి వ‌ర‌కు వ్యాక్సినేష‌న్ల‌ను అందిస్తున్నారు.  ఆర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌లుమార్లు హెచ్చ‌రించింది.  సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో వ్యాక్సిన్ తీసుకున్నా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి.  దేశంలో వ్యాక్సిన్ కొర‌త లేద‌ని, అన్ని రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌ను అందిస్తున్నామ‌ని కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.  ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 66…
    • భారత్-ఇంగ్లాండ్ : మొదట బ్యాటింగ్ చేయనున్న టీం ఇండియా
      #అంతర్జాతీయ క్రీడలు

      భారత్-ఇంగ్లాండ్ : మొదట బ్యాటింగ్ చేయనున్న టీం ఇండియా

      నేడు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ లో టాస్ గెలిచినా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీం ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే గత మూడు టెస్టులలో ఒక్క మార్పు లేకుండా ఆదోని కోహ్లీ సేన ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. పేసర్లు షమీ. ఇషాంత్ స్థానంలో శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు.…
    • ఫేక్‌ న్యూస్‌పై సీజేఐ ఎన్వీ రమణ అసహనం.. సోషల్‌ మీడియాపై ఆగ్రహం..
      #Top Story

      ఫేక్‌ న్యూస్‌పై సీజేఐ ఎన్వీ రమణ అసహనం.. సోషల్‌ మీడియాపై ఆగ్రహం..

      సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత అసలు వార్త ఏదో.. వైరల్‌ ఏదో తెలియని పరిస్థితి… అయితే, సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రచారంపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. సోషల్‌మీడియా, వెబ్‌ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా…
    ←1…569570571572573…616→

తాజావార్తలు

  • Dhurandhar 2 : ధురంధర్‌ మానియా ముందు పెద్ద సినిమాలేవీ నిలవలేకపోతున్నాయి

  • UAE Ambassador: “మోడీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది”.. యూఏఈ రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Mr work From Home: ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ వినూత్న ప్రమోషన్స్‌.. రైతుల మధ్య నుంచే ప్రచారం ప్రారంభం!

  • Khamenei: ఖమేనీ వీలునామాలో షాకింగ్ రాతలు.. వాట్ నెక్ట్స్!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions