Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • చివరి టెస్ట్ పై దాదా కీలక వ్యాఖ్యలు…
      #అంతర్జాతీయ క్రీడలు

      చివరి టెస్ట్ పై దాదా కీలక వ్యాఖ్యలు…

      భారత్-ఇంగ్లాండ్ జాత్మ మంధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన 5 వ టెస్ట్ మ్యాచ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. భారత జట్టులో కరోనా కేసులు నమోదుకావడంతో ఈ మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్ ను మళ్ళీ నిర్వహిస్తారా… లేక పూర్తిగా రద్దు చేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. దాదా మాట్లాడుతూ… ఈ 5 టెస్టుల సిరీస్ పూర్తిగా జరగాలి. ఇప్పటికే 2-1…
    • టెస్ట్ రద్దవ్వడం పై స్పందించిన కోహ్లీ…
      #అంతర్జాతీయ క్రీడలు

      టెస్ట్ రద్దవ్వడం పై స్పందించిన కోహ్లీ…

      ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. 4వ టెస్ట్ సమయంలో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. అనంతరం టీం ఇండియా సహాయక సిబ్బందిలో కూడా కరోనా కేసులు నమోదుకావడంతో 5 వ టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేసారు. దాంతో భారత ఆటగాళ్లు అందరూ యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌:  ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతోంది.  కేసులు 20 వేల‌కు పైగా న‌మోద‌వుతున్నాయి.  తాజాగా దేశంలో 25,404 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,89,579కి చేరింది.  ఇందులో 3,24,84,159 మంది కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు.  3,62,207 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 37,127 మంది కోలుకున్న‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  24 గంట‌ల్లో క‌రోనాతో 339 మంది మృతి…
    • విప‌ణిలోకి స‌రికొత్త సైకిల్స్‌: ఒక‌సారి చార్జింగ్ చేస్తే….
      #Top Story

      విప‌ణిలోకి స‌రికొత్త సైకిల్స్‌: ఒక‌సారి చార్జింగ్ చేస్తే….

      దేశీయంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గుచూపుతున్నారు.  దేశీయంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  కాగా, కొంత‌మంది సైకిల్స్ కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.  ఇక టాటా ఇంట‌ర్నేష‌న‌ల్ అనుబంధ సంస్థ స్ట్రైడ‌ర్ సైకిల్స్ అర్బ‌న్ కమ్యూట‌ర్స్ రెండు ర‌కాల ఈ సైకిళ్ల‌ను విప‌ణిలోకి తీసుకొచ్చింది.  బ్యాట‌రీ ఆధారంగా ఈ సైకిళ్లు న‌డుస్తాయి.  వోల్టాక్ 1.7, కాంటినో ఈటీబీ 100 మోడ‌ళ్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ సైకిళ్ల‌కు సంబందించిన బ్యాట‌రీని…
    • వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌… ఇండియా రికార్డు
      #జాతీయం

      వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌… ఇండియా రికార్డు

      వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో… ఇండియా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 75 కోట్ల డోసుల టీకా పూర్తైంది. వ్యాక్సినేషన్‌ మొదలయ్యాక, తొలి 10 కోట్ల డోసులు పూర్తవ్వడానికి 85 రోజులు పడితే, ఇప్పుడు కేవలం 13 రోజుల్లో 10 కోట్ల డోసులు పూర్తి చేశారు. ఈ రికార్డుతో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 75 కోట్ల డోసుల మైలురాయిని క్రాస్‌ చేసింది. డిసెంబర్ నాటికి దేశ జనాభాలో 43 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పింది కేంద్రం. ఇక..మూడు…
    • ఐదో టెస్టు వివాదంపై ఐసీసీ తలుపు తట్టిన ఈసీబీ
      #Top Story

      ఐదో టెస్టు వివాదంపై ఐసీసీ తలుపు తట్టిన ఈసీబీ

      భారత్‌తో టెస్టు సిరీస్‌లో తలెత్తిన వివాదంపై ICC తలుపు తట్టింది… ఇంగ్లాండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు. ఈ విషయంలో తమకు సాయం చేయాలని ECB కోరింది. మ్యాచ్‌ రద్దవడం వల్ల నష్టపోతామంటున్న ECB, ఆ నష్టాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలని చూస్తోంది. మరోవైపు టెస్ట్‌ రద్దుపై స్పందించిన రవిశాస్త్రి… తన వల్లే కరోనా వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోనన్నాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో ఐదవ మ్యాచ్‌ రద్దు వ్యవహారంపై ICCకి చేరింది. ఈ మ్యాచ్‌ భవితవ్యం సిరీస్‌ ఫలితంపై ఆధారపడడంతో…
    • ఆఖరి టెస్ట్ : రద్దు చేసారా… వాయిదా వేసారా…?
      #అంతర్జాతీయ క్రీడలు

      ఆఖరి టెస్ట్ : రద్దు చేసారా… వాయిదా వేసారా…?

      భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌పై తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు తేలట్లేదు. మ్యాచ్‌ను వచ్చే ఏడాది వీలును బట్టి నిర్వహిస్తారని వార్తలొస్తున్నా.. ఇందుకు బీసీసీఐ కూడా అంగీకారం తెలిపినప్పటికీ.. తుది నిర్ణయం ఏంటన్నదే తెలియడం లేదు.ప్రస్తుతం రద్దయిన మ్యాచ్‌ను తర్వాత నిర్వహించుకునే అవకాశాన్ని ఈసీబీకి ఇచ్చామని. ఇరు బోర్డులు కలిసి ఈ మ్యాచ్‌ను మళ్లీ ఎప్పుడు ఆడించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాయన్నారు బీసీసీఐ కార్యదర్శి జై షా.…
    • ఇండియాలో ఈరోజు తగ్గిన కరోనా కేసులు…
      #జాతీయం

      ఇండియాలో ఈరోజు తగ్గిన కరోనా కేసులు…

      భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 28,591 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూవాయి.. మరో 338 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 34,848 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,36,921కు చేరుకోగా.. రికవరీ కేసులు 3,24,09,345కి పెరిగాయి.. ఇక,…
    • ఉత్త‌ర భార‌తంలో పెరిగిన ఎన్నిక‌ల వేడి…
      #Top Story

      ఉత్త‌ర భార‌తంలో పెరిగిన ఎన్నిక‌ల వేడి…

      ఉత్త‌ర భార‌త‌దేశంలో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది.  వ‌చ్చేనెల‌లో వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ముఖ్యంగా ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌ర‌గ‌బోతున్న ఉప ఎన్నిక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి క‌లిగిస్తోంది.  భవానీపూర్ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్నారు.  ఈ ఉప ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీపై ప్రియాంక‌ను రంగంలోకి దించుతోంది బీజేపీ.  లాయ‌ర్‌గా ఆమెకు కోల్‌క‌తాలో మంచిపేరు ఉన్న‌ది.  డేరింగ్ విమెన్‌గా ఆమెకు అక్క‌డ పేరు ఉన్న‌ది.  2021 ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు.  ఇప్పుడు…
    • ఇండియా కరోనా అప్డేట్…
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్…

      ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 33,376 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 308 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 32,198 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,32,08,330కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,23,74,497 కి పెరిగాయి……
    ←1…567568569570571…619→

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions