Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • భారత్‌ కరోనా అప్‌డేట్.. భారీగా పెరిగిన కేసులు
      #Top Story

      భారత్‌ కరోనా అప్‌డేట్.. భారీగా పెరిగిన కేసులు

      భారత్‌లో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు 50 వేల వైపు పరుగులు తీస్తోంది.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 47,092 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూవాయి.. మరో 509 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 35,181 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి…
    • నేటి నుంచి ఓవల్ టెస్టు.. టీమిండియా విజయం సాధిస్తేనే..!
      #అంతర్జాతీయ క్రీడలు

      నేటి నుంచి ఓవల్ టెస్టు.. టీమిండియా విజయం సాధిస్తేనే..!

      నేటి నుంచి ఓవల్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య నాల్గో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.. లీడ్స్‌లో ఎదురైన దారుణ ఓటమి నుంచి తేరుకుని.. ఓవల్‌లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే, మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో భారత్‌ ఇబ్బంది పడుతోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె సహా ఛతేశ్వర్‌ పుజారా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. లార్డ్స్‌లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్న రహానె మూడో టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.…
    • భారత్ లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు…
      #జాతీయం

      భారత్ లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు…

      భారత్‌లో మరోసారి పెరిగాయి కరోనా పాజిటివ్‌ రోజువారి కేసులు. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 41,965 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 460 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 33,964 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,28,10,845కు పెరగగా.. రికవరీ కేసులు 3,19,93,644కు పెరిగాయి.…
    • మళ్లీ పెరిగిన గ్యాస్ ధర‌… ఎంతంటే…!!
      #Top Story

      మళ్లీ పెరిగిన గ్యాస్ ధర‌… ఎంతంటే…!!

      దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి.  ప్ర‌తి నెలా గ్యాస్ కంపెనీలు ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తుంటాయి.  గ‌త‌నెల‌లో గ్యాస్ ధ‌ర‌లో ఎలాంటి మార్పులు లేక‌పోవ‌డంతో, ఈనెల కూడా అదేవిధంగా ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ,ఈ సెప్టెంబ‌ర్ మాసానికి సంబందించి ధ‌ర‌లు పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి.  వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.25, వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.75 పెంచిన‌ట్టు గ్యాస్ కంపెనీలు పేర్కొన్నాయి.  పెరిగిన ధ‌ర‌లు ఈరోజు నుంచి అమ‌లులోకి రానున్నాయి.  తాజా పెరుగుద‌ల‌తో ఢిల్లీలో వంట‌గ్యాస్ ధ‌ర…
    • భారత్ కరోనా : నేడు భారీగా తగ్గిన కేసులు…
      #జాతీయం

      భారత్ కరోనా : నేడు భారీగా తగ్గిన కేసులు…

      దేశంలో క‌రోనా కేసులు నేడు తగ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 30,941 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,27,68,880 కి చేర‌గా ఇందులో 3,19,59,680 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,70,640 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 350 మంది మృతి చెందారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,38,560 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో…
    • భారత్‌లో కొత్త వేరియంట్..? మూడో దశతో ముప్పు పెరగనుందా..?
      #Top Story

      భారత్‌లో కొత్త వేరియంట్..? మూడో దశతో ముప్పు పెరగనుందా..?

      భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు పూర్తిగా అదుపులోకి రాకముందే.. మళ్లీ రోజువారి పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. దీంతో కొత్త ప్రమాదం పొంచిఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దేశంలో మరో కొత్తరకం కరోనా వైరస్‌ సెప్టెంబర్‌ నెలలో వెలుగు చూస్తే.. అక్టోబర్‌-నవంబర్‌ మధ్య కాలంలో గరిష్ఠానికి చేరుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే దాని తీవ్రత అతి స్వల్పంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో ముప్పు అనివార్యమని…
    • భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?
      #జాతీయం

      భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

      భారత్ లో “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడచిన 24 గంటలలో 42,909 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…380 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 34,763 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3,27,37,939 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,76,324 కు చేరగా…“కరోనా”కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…
    • పారాలింపిక్స్ : జావెలిన్ త్రో లో భారత్ కు రెండు పతకాలు…
      #అంతర్జాతీయ క్రీడలు

      పారాలింపిక్స్ : జావెలిన్ త్రో లో భారత్ కు రెండు పతకాలు…

      పారాలింపిక్స్ లో వరుస పతకాలు సాధిస్తున్నారు భారత అథ్లెట్లు. ఈరోజు ఇప్పటికే మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. నేటి పథకాల వేటను ద్వారణంతో ప్రారంభించింది ‘అవని లేఖరా’. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ గెలిచింది. అనంతరం పురుషుల డిస్క్ త్రో లో రజత పతకం సాధించాడు భారత అథ్లెట్ యోగేష్. 44.38 మీటర్ల దూరం డిస్క్ ను విసిరి ఈ సిల్వర్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పురుషుల…
    • పారాలింపిక్స్ 2020 : భారత్ కు మరో సిల్వర్
      #Top Story

      పారాలింపిక్స్ 2020 : భారత్ కు మరో సిల్వర్

      పారాలింపిక్స్ 2020 లో తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల డిస్క్ త్రో లో రజత పతకం సాధించాడు భారత అథ్లెట్ యోగేష్. 44.38 మీటర్ల దూరం డిస్క్ ను విసిరి ఈ సిల్వర్ ను సొంతం చేసుకున్నాడు యోగేష్. అయితే మొదటి స్థానంలో బ్రెజిల్ కు చెందిన అథ్లెట్ 45.59 మీటర్ల దూరం డిస్క్ ను విసిరి స్వర్ణం సాధించాడు. ఇక భారత్ కు ఇప్పటికే ఒక్క గోల్డ్, రెండు సిల్వర్,…
    • ఇండియాలో ఆ ఖైదీ 16 ఏళ్లు జైలు శిక్ష‌…వెళ్లేటప్పుడు చేతిలో భ‌గ‌వ‌ద్గీత‌…
      #Top Story

      ఇండియాలో ఆ ఖైదీ 16 ఏళ్లు జైలు శిక్ష‌…వెళ్లేటప్పుడు చేతిలో భ‌గ‌వ‌ద్గీత‌…

      పొట్ట చేత్తో ప‌ట్టుకొని ఓ వ్య‌క్తి తెలియ‌కుండానే బోర్డ‌ర్ దాటి వేరే దేశంలోకి అడుగుపెట్టాడు.  అలా వ‌చ్చిన వ్య‌క్తిని బోర్డ్‌లో కాకుండా వేరే న‌గ‌రంలో పోలీసులు ప‌ట్టుకున్నారు.  అత‌డి వ‌ద్ద ల‌భించిన మ్యాపుల‌ను బ‌ట్టి అత‌ను ప‌క్క‌దేశానికి చెందిన వ్య‌క్తిగా గుర్తించి జైలుకు త‌ర‌లించారు.  ఉపాదికోసం వ‌చ్చిన వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ బోర్డ‌ర్ దాడ‌టంతో అత‌నికి 16 ఏళ్ల జైలు శిక్ష‌ను విధించారు.  జైల్లో శిక్ష‌ను అనుభ‌విస్తూనే, జీవితానికి స‌రిప‌డా జీవిత‌సారాన్ని తెలుసుకున్నాడు.  ఏనాడు జైల్లో స‌మ‌యాన్ని వృధా…
    ←1…570571572573574…616→

తాజావార్తలు

  • Ustad Bhagath Singh : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్‌ వుండవా?

  • Bus Fire Accident: స్లీపర్ బస్సుకు మంటలు.. బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు.!

  • Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పు తీర్చేస్తారు!

  • PM Modi: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. దేశంలో ఇంధన సంక్షోభంపై ప్రధాని మోడీ క్లారిటీ!

  • Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions