Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • తగ్గేదే లే.. కరోనా భయం జనంలో పోయిందా?
      #Top Story

      తగ్గేదే లే.. కరోనా భయం జనంలో పోయిందా?

      మన పొరుగుదేశం చైనాలో పుట్టిన కరోనా మహమ్మరి ప్రపంచాన్ని ఎంతలా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండేళ్లుగా కరోనా పేరు చెబితినే ప్రపంచ దేశాలు వామ్మో అంటున్నాయి. అగ్ర దేశాలైతే కరోనా పేరుచెబితే హడలిపోతుండగా.. భారతీయులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. కరోనాపై ప్రజల్లో ఎంత అవగాహన వచ్చిందో తెలియదుగానీ దాన్ని మరీ పుచికపుల్లలా తీసిపారేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు, పక్కనే ఉన్న భారత్ కు రావడానికి…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌:   ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      ఇండియాలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది.  డెల్టాతో పాటుగా డెల్టాప్ల‌స్‌, ఏవై 11, ఏవై 12, ఏవై 13 వేరియంట్లు ఇండియాలో విస్త‌రిస్తున్నాయి.  థ‌ర్డ్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉండ‌టంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 38,948 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,30,27,621కి చేరింది.  ఇందులో 3,21,81,995 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా… 4,04,874 కేసులు…
    • రసవత్తరంగా భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు..బౌలర్లపైనే భారం
      #క్రీడలు

      రసవత్తరంగా భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు..బౌలర్లపైనే భారం

      భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు ఆట పూర్తయేసరికి అతిథ్య జట్టు 77 పరుగులు చేసి దీటుగా బదిలిస్తోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌ 31, హమీద్‌ 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి శుభారంభం చేశారు. దీంతో చివరి రోజు ఆ జట్టు విజయానికి 291 పరుగులు అవసరం. మరోవైపు చేతిలో పది వికెట్లు ఉండగా భారత్‌ విజయం సాధించాలంటే వారిని ఆలౌట్‌ చేయాలి. నాలుగో రోజు ఆట ఫస్ట్…
    • ఈ నెలాఖరుకు అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ !
      #జాతీయం

      ఈ నెలాఖరుకు అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ !

      ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కాబోతున్నారు. ఈ నెలాఖరులో యుఎస్‌లో ప్రధాని మోడీ పర్యటించే అవకాశం ఉంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత…తొలిసారి అమెరికా వెళ్తున్నారు. మోడీ, బైడెన్ సమావేశం తేదీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే…ఈ నెల 22-27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ, జో బైడెన్‌లు…వర్చువల్ విధానంలో ఇప్పటి మూడుసార్లు చర్చలు…
    • రెండో ఇన్నింగ్స్ లో భారత్ 466 పరుగులకు అలౌట్
      #క్రీడలు

      రెండో ఇన్నింగ్స్ లో భారత్ 466 పరుగులకు అలౌట్

      ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ లో టీమిండియా దుమ్ము లేపింది. నాలుగో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌ లో టీం ఇండియా ఏకంగా 466 పరుగులకు అలౌటైంది. రెండో సెషన్‌ లో పంత్‌ 50 పరుగులు మరియు శార్దూల్‌ ఠాకూర్‌ 60 పరుగులు, చేసి జట్టును ఆదుకున్నారు. ఇక వీరిద్దరికి తోడు టెయిలెండర్లు ఉమేశ్‌ యాదవ్‌ 25 పరుగులు మరియు బుమ్ర4ఆ 24 పరుగులు చేసి.. రాణించారు. దీంతో భారత్‌ భారీ స్కోర్‌ సాధించడమే కాకుండా…
    • వ్యాక్సినేషన్‌.. భారత్‌ ప్రపంచ రికార్డు
      #Top Story

      వ్యాక్సినేషన్‌.. భారత్‌ ప్రపంచ రికార్డు

      కరోనా మహమ్మారి తరిమేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. భారత్‌ ఒకేరోజు కోటి డోసుల వ్యాక్సిన్‌ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజాగా, భారత్ వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డు సృష్టించింది.. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.. ఆ నెలలో జీ7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కంటే కూడా.. భారత్‌లో వేసిన వ్యాక్సిన్ల సంఖ్యే ఎక్కువని తెలిపింది కేంద్రం.. ఆగస్టు నెలలో భారత్‌లో…
    • షాకింగ్ : టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్
      #క్రీడలు

      షాకింగ్ : టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్

      భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా హెడ్‌ కోచ్‌ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్నటి నుంచి కాస్త అస్వస్థకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే… ఈ కరోనా పరీక్షల్లో కోచ్‌ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కోచ్‌ రవి శాస్త్రి కి హోం క్వారంటైన్‌ లోకి వెళ్లారు. అలాగే… రవి శాస్త్రి తో సన్నిహితంగా ఉన్నటు వంటి బౌలింగ్‌ కోచ్‌ అరుణ్‌,…
    • దేశ ప్రజల కోసం ‘మోడీ రైస్’.. కథేంటీ?
      #Top Story

      దేశ ప్రజల కోసం ‘మోడీ రైస్’.. కథేంటీ?

      బీజేపీ సర్కారు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక సంస్కరణ పేరిట మరింత దూకుడు పెంచింది. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఎన్నో సంచలనాలకు నాంది పలికింది. జనధన్ ఖాతాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇక రెండోసారి పొత్తుల ఎత్తులతో సంబంధం లేకుండానే బీజేపీకే అత్యధిక సీట్లు వచ్చాయి. దీంతో మోదీ సర్కారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పార్లమెంటులో కీలక బిల్లులను ఆమోదింపజేసుకుంటోంది. అయితే మోదీ సర్కారు దూకుడు…
    • భారత్ కరోనా : మళ్ళీ పెరుగుతున్న యాక్టివ్ కేసులు
      #జాతీయం

      భారత్ కరోనా : మళ్ళీ పెరుగుతున్న యాక్టివ్ కేసులు

      భారత్‌లో మరోసారి పెరిగాయి కరోనా పాజిటివ్‌ రోజువారి కేసులు. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 42,766 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 308 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 38,091 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,29,88,673 కు పెరగగా.. రికవరీ కేసులు 3,21,38,092కు…
    • దేశంలో కార్ల ధ‌ర‌లు మ‌ళ్లీ పెరగ‌నున్నాయా…!!?
      #Top Story

      దేశంలో కార్ల ధ‌ర‌లు మ‌ళ్లీ పెరగ‌నున్నాయా…!!?

      దేశంలో క‌రోనా త‌రువాత ఎల‌క్ట్రిక్ వ‌స్తువుల ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి.  మొబైల్‌, ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్స్‌, ల్యాప్‌ట్యాప్ వంటి వాటి ధ‌ర‌లు కొంత‌మేర పెరిగాయి.  ఇప్పుడు కార్ల ధ‌ర‌లు కూడా పెర‌గ‌బోతున్న‌ట్టు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  కార్ల‌లో వినియోగించే ఎల‌క్ట్రానిక్ డివైజెస్‌లో చిప్‌ల‌ను ఎక్కువ‌గా వినియోగిస్తుంటారు.  క‌రోనా కార‌ణంగా వీటి దిగుమ‌తి త‌గ్గిపోయింది.  దీంతో ధ‌ర‌లు పెరిగిపోయాయి.  కార్ల‌లో వినియోగించే చిప్స్ ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతో కార్ల ధ‌ర‌లు కూడా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  పెట్రోల్‌,…
    ←1…568569570571572…617→

తాజావార్తలు

  • Mijia Smart IH Rice Doger P1 4L: షియోమి అద్భుతమైన కుక్కర్‌ విడుదల.. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకు స్మార్ట్ సొల్యూషన్

  • Tovino Thomas: బాహుబలితో మాకు లేని ప్రాబ్లెమ్.. పళ్ళి చట్టంబితో మీకు వస్తోందా?

  • Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!

  • Tollywood: టాలీవుడ్‌కు ‘డ్రగ్’ షాక్.. 90 రోజులకోసారి టెస్ట్.. నెగటివ్ వస్తేనే సినిమా రిలీజ్?

  • Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

ట్రెండింగ్‌

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions