Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • దేశంలో కార్ల ధ‌ర‌లు మ‌ళ్లీ పెరగ‌నున్నాయా…!!?
      #Top Story

      దేశంలో కార్ల ధ‌ర‌లు మ‌ళ్లీ పెరగ‌నున్నాయా…!!?

      దేశంలో క‌రోనా త‌రువాత ఎల‌క్ట్రిక్ వ‌స్తువుల ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి.  మొబైల్‌, ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్స్‌, ల్యాప్‌ట్యాప్ వంటి వాటి ధ‌ర‌లు కొంత‌మేర పెరిగాయి.  ఇప్పుడు కార్ల ధ‌ర‌లు కూడా పెర‌గ‌బోతున్న‌ట్టు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  కార్ల‌లో వినియోగించే ఎల‌క్ట్రానిక్ డివైజెస్‌లో చిప్‌ల‌ను ఎక్కువ‌గా వినియోగిస్తుంటారు.  క‌రోనా కార‌ణంగా వీటి దిగుమ‌తి త‌గ్గిపోయింది.  దీంతో ధ‌ర‌లు పెరిగిపోయాయి.  కార్ల‌లో వినియోగించే చిప్స్ ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతో కార్ల ధ‌ర‌లు కూడా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  పెట్రోల్‌,…
    • డిసెంబర్ నుంచి వంటనూనె ధరలు త‌గ్గ‌నున్నాయా…?
      #Top Story

      డిసెంబర్ నుంచి వంటనూనె ధరలు త‌గ్గ‌నున్నాయా…?

      క‌రోనా స‌మ‌యంలో దేశంలో వంట‌నూనెల ధ‌ర‌లకు రెక్క‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.  భారీ స్థాయిలో ధ‌ర‌లు పెరిగాయి.  నిత్య‌వ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారు.  అయితే రెండు నెల‌ల క్రితం కొంత‌మేర ఆ ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి.  అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ, వంట‌నూనెల త‌యారీలో వినియోగించే పామాయిల్ గింజ‌లు, సోయాబీన్స్ వంటి వాటిని బ‌యోప్యూయ‌ల్‌గా వినియోగించ‌డానికి ఎక్క‌వ ఆస‌క్తి చూపుతుండ‌టంతో అంత‌ర్జాతీయంగా నూనెల ధ‌ర‌లు పెరిగాయి.  అయితే, పామాయిల్‌, సోయాబీన్ ఆయిల్ వంటి…
    • చైనాతోనే తాలిబన్లు: భారత్ కు గట్టి షాకిచ్చారు..!
      #వార్తలు

      చైనాతోనే తాలిబన్లు: భారత్ కు గట్టి షాకిచ్చారు..!

      అప్ఘన్లో రోజురోజుకు అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాలిబన్ల దెబ్బకు జడిసిన ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పలాయనం చిత్తగించాడు. దీంతో ఆ దేశంలో తాలిబన్లకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్కడి ప్రజలకు తాలిబన్ల పాలన ఇష్టం లేనప్పటికీ వారికి వారే గత్యంతరంలేని పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకున్న తాలిబన్లు ఆఫ్ఘన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. ఈక్రమంలోనే తాలిబన్లు తమ ప్రభుత్వ ఏజెండాను ప్రకటించారు. తమకు సంబంధించి మిత్రులెవరో..…
    • నేతలూ ఆలోచించండి.. జనానికి ఇలా దగ్గరకండి.. కరోనాను నివారించండి!
      #వార్తలు

      నేతలూ ఆలోచించండి.. జనానికి ఇలా దగ్గరకండి.. కరోనాను నివారించండి!

      కరోనా తీవ్రత ఇంకా తగ్గనేలేదు. ప్రతి రోజు ప్రతి రాష్ట్రంలో వందల సంఖ్యలో ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా.. రాజకీయ కార్యకలాపాల జోరు మాత్రం తగ్గడం లేదు. ప్రత్యామ్నాయాలు ఉన్నా.. వాటిని పాటించడంలో పార్టీల నాయకత్వాలు, నేతలు ఏ మాత్రం పట్టింపు లేకుండా పోతుండడం.. జనానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. లక్షలాదిగా జన సమీకరణ చేస్తుండడం కరోనా వ్యాప్తికి కారణం అవుతుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ సభలు.. పాదయాత్రలు, సమావేశాలను కాస్త నివారించినా.. అది అందరికీ మేలు…
    • కాంగ్రెస్ నాయకత్వం.. దక్షిణానికి దండం పెట్టేస్తోంది..!
      #వార్తలు

      కాంగ్రెస్ నాయకత్వం.. దక్షిణానికి దండం పెట్టేస్తోంది..!

      చుక్కాని లేని నావ… అన్న వాడకానికి కాంగ్రెస్ పార్టీ అచ్చమైన రూపంగా నిలుస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వంలో కొరవడుతున్న రాజకీయ వ్యూహ చతురత.. రోజురోజుకూ కాంగ్రెస్ ను తీసికట్టుగా మార్చేస్తోంది. ఉత్తర భారతం సంగతి పక్కనబెడితే.. దక్షిణ భారతంలో అయితే.. మరీ దారుణంగా ఉంది. కనుమరుగు కానున్న జీవుల జాబితా మాదిరిగా.. అంతరించిపోనున్న భాషల మాదిరిగా.. ఆ పార్టీ వ్యవహారశైలి నడుస్తోంది. దక్షిణ భారత దేశంలో కర్ణాటకలో ఉన్న బలాన్ని.. బీజేపీ రాజకీయ చతురత ముందు…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : తాలిబన్లతో భారత్ కు అడ్డంకులు
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : తాలిబన్లతో భారత్ కు అడ్డంకులు

    • కశ్మీర్‌పై తాలిబాన్‌ కన్ను…?
      #Top Story

      కశ్మీర్‌పై తాలిబాన్‌ కన్ను…?

      కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ ప్రభుత్వం కుదురుకోవటం పక్కా. అమెరికా , నాటో దళాలకు చెందిన ఆఖరు సైనికుడూ ఆఫ్గన్‌ని వీడాడు. ఇక వారికి ఎదురు లేదు. అయితే ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే తెలియదు. కానీ మన విషయం చూసుకుంటే కాశ్మీర్లో తాలిబాన్ల ప్రభావం ఉంటుందా అన్నది ప్రశ్న. కశ్మీర్‌ లోయకు తాలిబాన్లను మళ్లిస్తారా…లేదా అన్నది మరో పెద్ద క్వశ్చన్‌ మార్క్‌. ఒక వేళ అదే జరిగితే ఇప్పటికే…
    • ఎండెమిక్ స్టేజిలోకి ఇండియా: కరోనాతో కలిసి బతకాల్సిందే..!
      #Top Story

      ఎండెమిక్ స్టేజిలోకి ఇండియా: కరోనాతో కలిసి బతకాల్సిందే..!

      కరోనా మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కి పడిపోతుంది. కంటికి కన్పించకుండా ఈ మహమ్మరి ప్రపంచాన్ని మొత్తాన్ని కబలించేస్తోంది. ఈ వైరస్ దాటికి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మృత్యు అంచులదాకా వెళ్లి బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. భారత్ లోనూ కరోనా ప్రభావం భారీగానే కన్పించింది. అక్టోబర్లో థర్డ్ వస్తుందన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ స్వామినాథన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కరోనా ఫస్ట్…
    • భారత్ కరోనా అప్డేట్…
      #జాతీయం

      భారత్ కరోనా అప్డేట్…

      భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,618 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 330 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సయయంలో 36,385 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 3,21,00,001కు పెరగగా.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,40,225 కు చేరింది.. మరోవైపు..…
    • ఆ నాలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు…
      #Top Story

      ఆ నాలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు…

      ద‌క్షిణ భార‌త‌దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసుల ఉధృతి కొన‌సాగుతున్న‌ది.  తెలంగాణ మిన‌మా మిగ‌తా నాలుగు రాష్ట్రాల్లో కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1520 కేసులు న‌మోదు కాగా, త‌మిళ‌నాడులో 1568 కేసులు, క‌ర్ణాట‌క‌లో 1220 కేసులు న‌మోద‌య్యాయి.  అయితే, కేర‌ళ‌లో మాత్రం ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  గ‌డిచిన 24 గంట‌ల్లో కేర‌ళ రాష్ట్రంలో 29,322 కేసులు న‌మోద‌వ్వ‌గా, 131 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  గ‌తంలో మ‌హారాష్ట్ర, ఢిల్లీలో కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వ్వ‌గా, ఇప్పుడు ఆసంఖ్య…
    ←1…568569570571572…616→

తాజావార్తలు

  • CM Chandrababu: 15 మంది ఎమ్మెల్యేలు దారికొచ్చారు, మరో నలుగురిపై చర్యలు.. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్!

  • Drone war: చిన్న సైజు.. భారీ విధ్వంసం..! డ్రోన్ యుద్ధానికి ఇండియా సిద్ధంగా ఉందా?

  • Jaishankar: ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చికి జైశంకర్ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

  • Manchu Manoj: డేవిడ్ రెడ్డి కోసం మనోజ్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్

  • Harbhajan Singh: ట్రోఫీని హనుమాన్ ఆలయానికే ఎందుకు తీసుకెళ్లారు? కీర్తి ఆజాద్‌ ప్రశ్నకు హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్..

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions