Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం
      #Top Story

      భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం

      మరోసారి మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని దక్కించుకుంది భారత్‌.. మిస్‌ యూనివర్స్‌గా మిస్‌ ఇండియా ఎంపికైంది.. పంజాబ్‌కు చెందిన హర్నాజ్‌ కౌర్‌ సంధూ.. ఈ టైటిల్‌ను గెలుచుకుంది. సుమారుగా 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్‌ మూనివర్స్‌ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్‌కౌర్ మిస్‌ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఇజ్రాయిల్‌లో 70వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు జరిగాయి. దక్షిణాఫ్రికా యువతి నుంచి ఎదురైన పోటీని ఎదుర్కొని విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం…
    • ఒమిక్రాన్ విజృంభ‌ణతో బ్రిటన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం
      #అంతర్జాతీయం

      ఒమిక్రాన్ విజృంభ‌ణతో బ్రిటన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

      ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో బ్రిట‌న్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల పైబ‌డిన వారి అందిరికీ బూస్టర్‌ డోస్ ఇవ్వాల‌ని ప్రతిపాదించింది. సోమవారం నుంచి దీని కోసం బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయ‌ని బ్రిటన్‌ ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉన్న నేప‌థ్యంలో ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్‌ డోసులు అందించామని తెలిపింది. బూస్టర్‌ డోసులపై నిర్లక్ష్యం వహించకుండా తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. కాగా ఒమిక్రాన్…
    • దేశంలో ఒమిక్రాన్ టెన్ష‌న్‌… 36 కి చేరిన కేసులు…
      #Top Story

      దేశంలో ఒమిక్రాన్ టెన్ష‌న్‌… 36 కి చేరిన కేసులు…

      దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు అందోళ‌న చెందుతున్నారు.  ఈరోజు దేశంలో మొత్తం మూడు కొత్త కేసులు న‌మోద‌య్యాయి.  ఒక‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, రెండో కేసు ఛండీగ‌డ్‌లోనూ న‌మోదుకాగా, మూడో కేసు క‌ర్ణాట‌క‌లో బ‌య‌ట‌ప‌డింది.  ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో రెండు కేసులు న‌మోద‌య్యాయి.  ఈరోజు న‌మోదైన మ‌రో కేసుతో క‌లిపి మొత్తం మూడు కేసులు న‌మోద‌య్యాయి.   Read: ఆమెకు భారీ టిప్పు ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన క‌స్టమర్……
    • సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై నిషేధం..
      #Top Story

      సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై నిషేధం..

      ఇస్లామిక్‌ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. తబ్లిగీ జమాత్‌ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ వారిపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇస్లామిక్‌ మతాన్ని కాపాడటమే ధ్యేయమంటూ వ్యాఖ్యలు చేసే ఈ సంస్థపై సౌదీ అరేబియా నిషేధం విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 1926లో తబ్లిగీ జమాత్‌ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో సుమారు 35 కోట్ల ముస్లింలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముస్లింలకు చెందిన సంస్థను…
    • కాంగ్రెస్‌ లేకుండానే కూటమి ఏర్పాటు చేస్తాం-పీకే
      #Top Story

      కాంగ్రెస్‌ లేకుండానే కూటమి ఏర్పాటు చేస్తాం-పీకే

      ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. కాంగ్రెస్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష కూటమి.. కాంగ్రెస్ లేకపోయినా ఏర్పాటు చేయవచ్చని కామెంట్ చేశారు. 1984 తర్వాత కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదని .. గత పదేళ్లల్లో కాంగ్రెస్ 90 శాతం వైఫల్యాల్నే చూసిందన్నారు ప్రశాంత్ కిషోర్. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడైతేనే కాంగ్రెస్ పరిస్తితిలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు . 2019 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్‌ కనీస పోటీ ఇవ్వలేకపోయిందని…
    • ఇండియాలో త‌గ్గిన క‌రోనా.. కొత్త‌గా  7,774 కేసులు
      #Top Story

      ఇండియాలో త‌గ్గిన క‌రోనా.. కొత్త‌గా 7,774 కేసులు

      ఇండియాలో క‌రోనా కేసులు పెరుగుతూ త‌గ్గుతూ వ‌స్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… కాస్త త‌గ్గాయి క‌రోనా కేసులు. గత 24 గంటల్లో ఇండియాలో కొత్త‌గా 7,774 క‌రోనా కేసులు నమోదు అయ్యాయి.. మరో 306 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 475434 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 92,281 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో…
    • సొంత స్పేస్ స్టేష‌న్ నిర్మాణం దిశ‌గా ఇండియా…
      #Top Story

      సొంత స్పేస్ స్టేష‌న్ నిర్మాణం దిశ‌గా ఇండియా…

      అంత‌రిక్ష రంగంలో ఇండియా దూసుకుపోతున్న‌ది.   ఇండియా అంత‌రిక్ష కేంద్రం ఇస్రో చేప‌ట్టిన ఎన్నో ప్ర‌యోగాలు విజ‌య‌వంతమ‌య్యాయి.  మార్స్ మీద‌కు ఇండియా మామ్ ఉపగ్ర‌హాన్ని ప్ర‌యోగించిన సంగ‌తి తెలిసిందే.  అతి త‌క్కువ ఖ‌ర్చుతో మొద‌టిసారి చేప‌ట్టిన ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైన దేశంగా ఇండియా ఖ్యాతిగాంచింది.  చంద్రునిపైకి ఉప‌గ్ర‌హాన్ని పంపినా చివ‌రి నిమిషంలోవాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో చంద్రునిపై  చంద్ర‌యాన్ ఉపగ్ర‌హం ల్యాండింగ్ కాలేక‌పోయింది.   Read: కేర‌ళ‌ను భ‌య‌పెడుతున్న బర్డ్ ఫ్లూ… అల‌ప్పుజలో అల‌ర్ట్‌.. ఇక ఇదిలా ఉంటే, 2023లో…
    • ఐపీఓ:  ప్రైవేట్ సంస్థ‌లు దూకుడు… మంద‌గించిన పబ్లిక్ రంగం…
      #Top Story

      ఐపీఓ: ప్రైవేట్ సంస్థ‌లు దూకుడు… మంద‌గించిన పబ్లిక్ రంగం…

      క‌రోనా త‌రువాత ప్రైవేట్ సంస్థ‌లు దూకుడుమీదున్నాయి.  స్టాక్ మార్కెట్ల‌లో సుమారు 50 కి పైగా కంపెనీలు ఐపీఓకి వ‌చ్చాయి.  రూ.1.1 ల‌క్ష‌ల కోట్లు స‌మీక‌రించాయి.  ప్రైవేట్ సంస్థ‌ల ఐపీఓలు భారీ ఎత్తున నిధుల‌ను స‌మీక‌రిస్తుండ‌టంతో వ‌చ్చే ఏడాది కూడా ఇదే దూకుడు ఉండేలా క‌నిపిస్తోంది.  ప్రైవేట్ కంపెనీలు దూకుడును ప్ర‌ద‌ర్శిస్తుంటే, ప్ర‌భుత్వ‌రంగ కంపెనీలు అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డం లేదు.  ఈ ఏడాది కేవ‌లం రెండు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు మాత్ర‌మే ప‌బ్లిక్ ఇష్యూకి వ‌చ్చాయి.  కేవ‌లం రూ. 5,500…
    • ఒమిక్రాన్ టెన్ష‌న్‌:  మ‌ళ్లీ రాత్రి క‌ర్ఫ్యూ విధిస్తారా?
      #Top Story

      ఒమిక్రాన్ టెన్ష‌న్‌: మ‌ళ్లీ రాత్రి క‌ర్ఫ్యూ విధిస్తారా?

      దేశంలో ఒమిక్రాన్ టెన్ష‌న్ మొద‌లైంది.  ఒమిక్రాన్ కేసులు చాప‌కింద నీరులా వ్యాపిస్తున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది.  ఒమిక్రాన్ కేసుల‌తో పాటుగా క‌రోనా కేసులు కూడా వ్యాప్తి చెందుతుండ‌టంతో కేంద్ర ఆరోగ్య‌శాఖ కేంద్రాల‌కు లేఖ‌లు రాసింది.  కోవిడ్ నిబంధ‌న‌ల‌పై నిర్ల‌క్ష్యం వ‌ద్ద‌ని, క‌రోనా వ్యాప్తి చెందుతున్న జిల్లాల‌పై మ‌రింత దృష్టి సారించాల‌ని కేంద్రం సూచించింది.  దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  గ‌త రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోంద‌ని, దీనిపై దృష్టి పెట్టాల‌ని…
    • దేశంలో మరో ఒమిక్రాన్ కేసు… 33కి చేరిన కేసుల సంఖ్య
      #Top Story

      దేశంలో మరో ఒమిక్రాన్ కేసు… 33కి చేరిన కేసుల సంఖ్య

      దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కి చేరింది. ఢిల్లీలో మాత్రం ఇప్పటివరకు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. దేశంలో మహారాష్ట్రలో ఎక్కువగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్రానికి…
    ←1…520521522523524…616→

తాజావార్తలు

  • Pasham Sunil Kumar: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!

  • LPG Crisis: గ్యాస్, పెట్రోల్ కొరతపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన..

  • Semi Final Clash: ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు.. ఇటలీతో కీలక పోరుకు సై.!

  • House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..

  • Natural Dye Tips: కొబ్బరి పీచుతో తెల్ల జుట్టుకు గుడ్ బై.. రూపాయి ఖర్చు లేని అద్భుత చిట్కా.!

ట్రెండింగ్‌

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions