Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Agriculture And Farmers Welfare Ministry Key Comments

ఆ సెక్షన్స్ నుండి రైతులకు మినహాయింపు…

Published Date :December 9, 2021 , 4:27 pm
By Manohar
ఆ సెక్షన్స్ నుండి రైతులకు మినహాయింపు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ… పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి,భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చేసింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పై స్వయంగా ప్రధానమంత్రి, తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. రైతు ప్రతినిధుల్లో ఎస్‌కేఎంల ప్రతినిధులను కూడా చేర్చుకుంటామని స్పష్టం చేసింది. అలాగే దేశంలోని రైతులకు ఎంఎస్‌పి ఇవ్వాలన్నది కమిటీ ప్రతిపాదనల్లో ఒకటి. రైతుల ఆందోళనకు సంబంధించిన కేసుల విషయానికొస్తే, యుపి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఆందోళనకు సంబంధించిన అన్ని కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని అంగీకారం తెలిపింది.

కిసాన్ ఆందోళన సందర్భంగా ఢిల్లీతో సహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆందోళనకారులు, మద్దతుదారులపై నమోదైన అన్ని కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని పేర్కొంది. ఈ రైతు ఉద్యమానికి సంబంధించిన అన్ని కేసులను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అలాగే పరిహారం విషయానికొస్తే, దీనికి కూడా హర్యానా, యు.పి. ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. పంజాబ్ ప్రభుత్వం కూడా పై రెండు అంశాలకు సంబంధించి బహిరంగ ప్రకటన చేసింది.

“విద్యుత్ బిల్లు”లో రైతును ప్రభావితం చేసే నిబంధనలపై సంబంధిత వాటాదారులతో, “సంయుక్త కిసాన్ మోర్చా”తో చర్చలు జరుపుతాం. మోర్చాతో చర్చించిన తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు అని ప్రకటించింది. ఇక పంట వ్యర్థాల సమస్య విషయానికొస్తే, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టం సెక్షన్ 14 మరియు 15లో రైతుకు మినహాయింపునిచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agriculture
  • Farmers
  • Farmers Welfare Ministry
  • india

తాజావార్తలు

  • Tamil Nadu: డీఎంకే-కాంగ్రెస్ సీట్ల పంపకం ఖరారు.. హస్తం పార్టీకి ఎన్ని సీట్లంటే..

  • AP Council: మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై రచ్చ..

  • Ustaad Bhagat Singh : ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్.. సీన్ లోకి తమన్ ఎంట్రీ

  • Adil Rashid History: టీ20 అంతర్జాతీయాల్లో ఆదిల్ రషీద్ అరుదైన చరిత్ర!

  • DK.Shivakumar: సీఎం కుర్చీ కోసం విప్లవం అవసరం లేదు

ట్రెండింగ్‌

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • ChatGPTకి షాక్.. 2.5 మిలియన్ల మంది బహిష్కరణ.. ఎందుకంటే?

  • 1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

  • Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions