Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఒమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
      #Top Story

      ఒమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు

      దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. క్లబ్స్, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లలో 50% కెపాసిటీతోనే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, డీజేకు అనుమతి లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకోని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఉండదని తెలిపింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. Read Also: 20 యూట్యూబ్…
    • భారతీయ మహిళా ఓటర్లు ఏం కోరుకుంటున్నారు?
      #Top Story

      భారతీయ మహిళా ఓటర్లు ఏం కోరుకుంటున్నారు?

      ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో పడ్డాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు కుల రాజకీయాలలో బిజీగా ఉన్నాయి. కుల ప్రాతిపదిక ఏర్పడిన చిన్న పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నిస్తున్నాయి. వాటితో పొత్తు పెట్టుకుని 2022 అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో మహిళా ఓటర్లపై దృష్టి కేంద్రీకరించారు. గత కొన్ని నెలల నుంచి మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు,…
    • పంజాబ్‌లో ఎస్ 400 మోహ‌రింపు…
      #Top Story

      పంజాబ్‌లో ఎస్ 400 మోహ‌రింపు…

      ర‌ష్యానుంచి ఎస్ 400 ట్యాంకుల‌ను భార‌త్ దిగుమ‌తి చేసుకున్న‌ది.  మూడేళ్ల క్రిత‌మే రెండు దేశాల మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది.  అన్ని ఆటంకాల‌ను దాటుకొని మొద‌టి బ్యాచ్ ఎస్ 400 ట్యాంకులు ఇండియాకు చేరుకున్నాయి.  ఎస్ 400 ట్ర‌యాంఫ్ గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ‌శ్రేణి వ్య‌వ‌స్థ‌ను తొలి స్వాడ్ర‌న్‌ను పంజాబ్ సెక్టార్‌లో మోహ‌రిస్తున్నారు.  పాక్, చైనా దేశాల నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా ఎదుర్కొనేందుకు ధీటుగా వీటిని పంజాబ్ సెక్టార్‌లో మోహ‌రిస్తున్నారు.   Read: వ‌చ్చే ఏడాది కూడా ఇంటినుంచే విధులు……
    • ఇండియాలో ఒమిక్రాన్ కల్లోలం.. 200 కు చేరిన కేసులు
      #Top Story

      ఇండియాలో ఒమిక్రాన్ కల్లోలం.. 200 కు చేరిన కేసులు

      ద‌క్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్‌ వేరియంట్…చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్ప‌టికే ఈ కొత్త వేరియంట్‌.. 89 దేశాల‌కు పైగా పాకేసింది. ఇటు మ‌న ఇండియాలోనూ… ఒమిక్రాన్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. తాజాగా మ‌న దేశంలో ఒమిక్రాన్‌ కేసులు…200 కు చేరుకున్నాయి. మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్‌ కేసులు, ఢిల్లీలో 54, తెలంగాణలో 20, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్ 14, గుజరాత్‌లో 14, యూపీలో 2 కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఛత్తీస్‌గడ్‌, ప‌శ్చిమ‌…
    • విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెష‌ల్ క్లాస్ !
      #Top Story

      విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెష‌ల్ క్లాస్ !

      టీమిండియా కోచ్‌గా…రవిశాస్త్రి ఉన్నంత కాలం…రన్‌మిషిన్ కోహ్లీ కు ఎదురులేదు. రవిశాస్త్రి హయాంలో…టీమిండియాకు కోహ్లీ చెప్పిందే వేదం. ఎన్నో టెస్టు సిరీస్‌లు, వన్డేలు, టీ20లు ఆడినా…రవిశాస్త్రి నుంచి కోహ్లీ సలహాలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. సెంచరీ చేసి రెండేళ్లయినా…ఎక్కడ ఫెయిల్‌ అవుతున్నాడన్న దానిపై దృష్టి పెట్టలేదు రవిశాస్త్రి. విదేశాలతో పాటు స్వదేశంలో జరిగిన టెస్టుల్లోనూ మంచి స్కోర్లు సాధించలేకపోయాడు కోహ్లీ. ఎక్కడ లోపముందో…చెప్పే ప్రయత్నం చేయలేకపోయాడు రవిశాస్త్రి. ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌లో పరిస్థితి మారిపోయింది. దక్షిణాఫ్రికాతో టెస్టు…
    • ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌..అమెరికాలో తొలి మ‌ర‌ణం న‌మోదు
      #Top Story

      ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌..అమెరికాలో తొలి మ‌ర‌ణం న‌మోదు

      అమెరికాలో ఒమిక్రాన్ కార‌ణంగా మొద‌టి మ‌ర‌ణం న‌మోదైంది. టెక్సాస్ లోని హారిస్ కౌంటి లో సోమ‌వారం ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే.. స‌ద‌రు వ్య‌క్తి ఇప్పి వ‌ర‌కు టీకా తీసుకోలేద‌ని.. అత‌ని వ‌య‌సు 50 నుంచి 60 సంవ‌త్సరాల మ‌ధ్య ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే రెండు సార్లు క‌రోనా బారీన అత‌డు ప‌డిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఇక ఒక మ‌ర‌ణం సంభవించ‌డంతో… అమెరికా అప్ర‌మ‌త్త‌మైంది. అటు.. యూకేలో ఒమిక్రాన్ మ‌ర‌ణాల సంఖ్య…
    • ప్ర‌ధాని మోడీకి పుతిన్ ఫోన్‌… దీనిపైనే చ‌ర్చ‌…
      #Top Story

      ప్ర‌ధాని మోడీకి పుతిన్ ఫోన్‌… దీనిపైనే చ‌ర్చ‌…

      ప్ర‌ధాని మోడీకి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఫోన్ చేశారు.  వివిధ అంశాల‌పై ఇరువురు నేత‌ల‌ను చ‌ర్చించారు.  డిసెంబ‌ర్ 6 వ తేదీన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఇండియా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  రెండు దేశాల మ‌ధ్య ఎప్ప‌టినుంచో మంచి స్నేహ‌సంబంధాలు ఉన్నాయి.  వాటిని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నాయి.  వాణిజ్య‌ప‌ర‌మైన ఒప్పందాల‌తో పాటుగా, ర‌క్ష‌ణ ఒప్పందాలు రెండు దేశాల మ‌ధ్య సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగుతున్నాయి.   Read: డిసెంబ‌ర్ 21, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు… ఇటీవ‌లే ర‌ష్యా నుంచి ఇండియా ఎస్ 400…
    • వాహ‌న‌ప్రియుల‌కు శుభ‌వార్త‌:  2022 లో ఎల‌క్ట్రిక్ కార్ల హంగామ షురూ…
      #Top Story

      వాహ‌న‌ప్రియుల‌కు శుభ‌వార్త‌: 2022 లో ఎల‌క్ట్రిక్ కార్ల హంగామ షురూ…

      దేశంలో చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌టంతో వాహ‌నాల‌కు బ‌య‌ట‌కు తెచ్చేందుకు ఆలోచిస్తున్నారు.  లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 110 కి చేరింది.  అటు డీజిల్ ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి.  దీంతో వాహ‌నాదారుల చూపులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌పై ప‌డింది.  చ‌మురు వాహనాల‌కు ప‌క్క‌న పెట్టి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేస్తున్నారు.  టూవీల‌ర్స్‌తో పాటు అనేక కార్ల‌కంపెనీలు ఎల‌క్ట్రిక్ కార్ల‌ను విడుద‌ల చేస్తున్నాయి.  2022లో అనేక కంపెనీలు కొత్త ఎల‌క్ట్రిక్ కార్ల‌ను విప‌ణిలోకి రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.…
    • అదానీ చేతికి మ‌రో అతిపెద్ద ప్రాజెక్ట్‌…
      #Top Story

      అదానీ చేతికి మ‌రో అతిపెద్ద ప్రాజెక్ట్‌…

      దేశంలో మ‌రో పెద్ద ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది.  యూపీలో ఇప్ప‌టికే య‌మునా ఎక్స్‌ప్రెస్ వే ఉండ‌గా, మ‌రో ఎక్స్‌ప్రెస్ వే ను నిర్మించేందుకు సిద్ధ‌మ‌యింది.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఏకంగా 464 కిమీ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టును అదానీ ఎంట‌ర్‌ప్రైజ‌స్ ద‌క్కించుకుంది.  ఇందులో భాగంగా తొలిద‌శకింద బుధౌన్ నుంచి ప్ర‌యాగ్‌రాజ్ వ‌ర‌కు నిర్మించ‌బోతున్నారు.  ఈ ప్రాజెక్టు విలువ రూ. 17 వేల కోట్లు.  పీపీపీ కింద ప్ర‌భుత్వ, ప్రైవేట్ కంపెనీల భాగ‌స్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు.   Read:…
    • భార‌త్‌లో జీరో నోటు… ఎందుకు వినియోగిస్తారో తెలుసా?
      #Top Story

      భార‌త్‌లో జీరో నోటు… ఎందుకు వినియోగిస్తారో తెలుసా?

      గ‌తంలో రూపాయి, రెండు రూపాయ‌లు, ఐదు రూపాయ‌ల నోట్లు విరివిగా క‌నిపించేవి.  కాని ఇప్పుడు ఆ నోట్లు దాదాపుగా క‌నిపించ‌డం లేదు.  పాత నోట్లు ఏవైనా ఉంటే అవి క‌నిపిస్తున్నాయి.  పెద్ద నోట్ల‌ను కేంద్రం ర‌ద్దు చేసిన త‌రువాత చాలా మార్పులు వ‌చ్చాయి.  రూపాయి నుంచి 2000 నోటు వ‌ర‌కు అన్నింటిని చూశాం.  అయితే, దేశ‌లో మ‌రో నోటు కూడా ఉన్న‌ది.  అదే జీరో నోటు.  జీరోకు పెద్ద వ్యాల్యూ ఉండ‌దు.  ఈనోటును అవినీతిని అరిక‌ట్టేందుకు వినియోగిస్తున్నార‌ట‌.…
    ←1…518519520521522…619→

తాజావార్తలు

  • Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!

  • YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..

  • Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు

  • Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌ విరాట్..

  • Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions