Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • Pakistan:  పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?
      #ట్రెండింగ్ న్యూస్

      Pakistan: పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

      ఇండియా పాక్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. అఖండ భార‌త్ 1947లో ఇండియా పాక్ దేశాలుగా విడిపోయింది. ఇండియాను హిందూస్తాన్ అని పిలిస్తే ముస్లీంలు ఉన్న దేశాన్ని పాకిస్తాన్ అని పిలుస్తున్నారు. అయితే, ప్ర‌త్యేక దేశంగా ఏర్ప‌డిన పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వ‌చ్చింది. ఎవ‌రు నిర్ణ‌యించారు అంటే చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. 1920 వ‌ర‌కు భార‌త జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మ‌హ్మ‌ద్ ఆలీ జిన్నా, కాంగ్రెస్ కు రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. బ‌య‌ట‌కు…
    • Corona Variants: కొత్త వేరియంట్లు.. డబ్ల్యూహెచ్‌వో ఏమంటోంది?
      #అంతర్జాతీయం

      Corona Variants: కొత్త వేరియంట్లు.. డబ్ల్యూహెచ్‌వో ఏమంటోంది?

      చిన్న వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. తగ్గిపోయిందనుకుంటే మళ్ళీ మరో వేరియంట్ రూపంలో ముంచుకొచ్చి ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అయితే, త్వరలోనే దీని పీడ విరగడ అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ… వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ మాత్రం కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనంటోంది. ఇంతకీ కరోనా ముప్పు ముగిసినట్టా? కాదా? మున్ముందు రాబోయే వేరియంట్ల గురించి WHO చెబుతున్నదేమిటి? రోజులు… వారాలు… నెలలు… దాటి ఏకంగా రెండేళ్లను మింగేసింది కరోనా…
    • Dry Day:  డ్రైడే అనే ప‌దాన్ని దేశంలో మొద‌ట ఎప్పుడు వాడారో తెలుసా?
      #వైరల్ న్యూస్

      Dry Day: డ్రైడే అనే ప‌దాన్ని దేశంలో మొద‌ట ఎప్పుడు వాడారో తెలుసా?

      డ్రై అంటే ఎండిపోడం, డే అంటే రోజు. డ్రైడే అంటే ఎండిపోయిన రోజు అని అర్థం. డ్రైడే అనే ప‌దాన్ని దేనికోసం వాడ‌తారు అంటే, లిక్క‌ర్ హాలిడే కోసం డ్రైడే అనే ప‌దాన్ని వినియోగిస్తారు. సాధార‌ణంగా దేశంలో లిక్క‌ర్ షాపుల‌ను బంద్ చేసిన రోజును డ్రైడే అని పిలుస్తారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో డ్రైడే ఒకేవిధంగా ఉండ‌దు. జ‌న‌వ‌రి 26, ఆగ‌స్ట్ 15, అక్టోబ‌ర్ 2 తేదీల్లో దేశ‌వ్యాప్తంగా లిక్క‌ర్ హాలిడే కాబట్టి ఆరోజుల్లో డ్రైడే న‌డుస్తుంది.…
    • Electric Vehicles:  ఇండియాలో మ‌రో రెండు హైస్పీడ్ ఈవీ స్కూట‌ర్స్‌…
      #ఆటోమొబైల్స్

      Electric Vehicles: ఇండియాలో మ‌రో రెండు హైస్పీడ్ ఈవీ స్కూట‌ర్స్‌…

      దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ఇప్ప‌టికే అనేక స్టార్ట‌ప్ కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్నాయి. కొత్త కొత్త వాహానాలు అందుబాటులోకి రావ‌డంతో ధ‌ర‌లు కూడా సామాన్యుల‌కు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, భార‌త్‌కు చెందిన వార్డ్ విజార్డ్ సంస్థ రెండు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను విప‌ణిలోకి విడుద‌ల చేసింది. వొల్ఫ్ +, నాను + అనే రెండు వాహ‌నాల‌ను విప‌ణిలోకి ప్ర‌వేశ‌పెట్టింది. యువ‌త‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఈ వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వోల్ప్…
    • Indian Prisons:  భార‌తీయ ఖైదీలు అత్య‌ధికంగా ఆ దేశంలోనే ఉన్నారు…
      #జాతీయం

      Indian Prisons: భార‌తీయ ఖైదీలు అత్య‌ధికంగా ఆ దేశంలోనే ఉన్నారు…

      ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో భార‌తీయులు నివ‌శిస్తున్నారు. ఉద్యోగాల కోసం వివిధ దేశాల‌కు వ‌ల‌స వెళ్తుంటారు. భార‌త్ నుంచి గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లోని జైళ్ల‌లో ఎంత‌మంది భార‌తీయులు ఉన్నారు అనే దానిపై భార‌త విదేశాంగ స‌హాయ‌మంత్రి వీ ముర‌ళీధ‌ర‌న్ పార్ల‌మెంట్‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. విదేశీ జైళ్ల‌లో 7925 మంది భార‌తీయులు ఖైదీలుగా ఉన్నార‌ని మంత్రి పేర్కొన్నారు. యూఏఈ జైళ్లలో 1663 మంది భార‌తీయులు ఖైదీలుగా ఉండ‌గా, సౌదీ అరేబియాలో 1363…
    • Ganja: ఏపీలో భారీగా గంజాయి దహనం.. దేశచరిత్రలో ఇదే తొలిసారి
      #ఆంధ్రప్రదేశ్

      Ganja: ఏపీలో భారీగా గంజాయి దహనం.. దేశచరిత్రలో ఇదే తొలిసారి

      భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఏపీ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలను ధ్వంసం చేసి.. గంజాయి సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా ఏవోబీతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో…
    • Corona Update: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
      #జాతీయం

      Corona Update: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

      దేశంలో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,25,86,544కి చేరింది. అయితే కరోనా మరణాలు మాత్రం నిలకడగా నమోదవుతున్నాయి. కొత్తగా 804 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,07,981కి పెరిగింది. అటు…
    • IND vs WI: టీ20 సిరీస్‌కు ఆ ఇద్దరు దూరం..
      #అంతర్జాతీయ క్రీడలు

      IND vs WI: టీ20 సిరీస్‌కు ఆ ఇద్దరు దూరం..

      వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ జట్టును వైట్‌వాష్‌ చేసి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇక, టీ-20 సిరీస్‌కు సిద్ధం అవుతోంది.. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి భారత్‌-వెస్టిండీస్‌ జట్లు.. అయితే, టీ20 సిరీస్‌ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది.. వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ పొట్టి పార్మాట్‌ సిరీస్‌కు దూరమయ్యారు.. వారి ప్లేస్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ హుడాలను జట్టులోకి వచ్చినట్టు బీసీసీఐ…
    • India vs West Indies: టీమిండియా క్లీన్ స్వీప్.. విండీస్‌పై చరిత్ర సృష్టించిన రోహిత్ సేన..
      #అంతర్జాతీయ క్రీడలు

      India vs West Indies: టీమిండియా క్లీన్ స్వీప్.. విండీస్‌పై చరిత్ర సృష్టించిన రోహిత్ సేన..

      సొంత గడ్డపై వన్డేసిరీస్‌ను క్లీన్‌స్విప్‌ చేసింది టీమిండియా… ఇప్పటికే రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకున్న రోహిత్‌ సేన… ఇవాళ జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లోనూ ఘన విజయాన్ని నమోదు చేసింది.. 96 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.. దీంతో వెస్టిండీస్‌పై 3-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది భారత్.. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 265 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది… విండీస్‌ ముందు 266 పరుగుల టార్గెట్‌ను పెట్టింది.. అయితే,…
    • Airtel: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిర్‌టెల్ సర్వీసులు
      #జాతీయం

      Airtel: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిర్‌టెల్ సర్వీసులు

      దేశవ్యాప్తంగా ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. ఉదయం 11:30 గంటల నుంచి బ్రాడ్‌బ్యాండ్, వైఫై, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు ఎయిర్‌టెల్ యాప్ కూడా పనిచేయట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. అటు ఎయిర్‌టెల్ సేవల అంతరాయంపై కంపెనీ స్పందించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. తమ కస్టమర్లకు క్షమాపణలు కూడా చెప్పింది. సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. కాగా ఎయిర్‌టెల్…
    ←1…496497498499500…619→

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions