క్లాస్లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు సర్. కానీ పరీక్షల్లో రాసినోడే టాపర్ అవుతాడు జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. ఇది టీమిండియా స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత ఆటగాళ్లను మీమ్స్తో తెగట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్గా.. మూడో ఓవర్లో కేఎల్…
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్ పై ఉన్న అజేయ రికార్డు చెరిగిపోయింది. కోట్లాది మంది హృదయాలను బద్దలు చేస్తూ.. టీమిండియా చెత్తగా ఆడి.. చిత్తుగా ఓడిపోయింది. ఓటమి కంటే ఓడిన తీరే ఎక్కువ బాధిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాక్ తో మ్యాచ్ లో టీమిండియాకు ఏదీ కలిసి రాలేదు. పసలేని ఆట, వ్యూహాత్మక తప్పిదాలు తీవ్రంగా దెబ్బతీశాయి. అసలు టీమిండియా గేమ్ ప్లాన్ ఎక్కడ ఫెయిలైంది..? పాక్ ను తక్కువగా అంచనా వేశారా..? అతి…
గత ఆదివారం భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను తర్వాత ఫిల్డింగ్ కూడా చేయలేదు. ఇక పాండ్య కు భుజం పైన గాయం కావడంతో నిన్న తడిని స్కానింగ్ కు తీసుకెళ్లారు. ఇక తాజాగా పాండ్య స్కానింగ్ రిపోర్ట్స్ రావడంతో భారత జట్టు యూక తర్వాతి మ్యాచ్ వరకు పాండ్య సిద్ధం అవుతాడు అని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఆయన…
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లు నాదరూ కెప్టెన్ విరాట్ కోహ్లీని అలాగే ధోనిని కలిసిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే దీని పై పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ… ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు అందరూ విరాట్ కోహ్లీ. ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానులు అని, అందుకే నిన్న మ్యాచ్ తర్వాత వారు కోహ్లీ, ధోనిని కలిశారు అని అన్నారు. ఇక భారత్, పాక్ ఆటగాళ్ల…
నిన్న భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టుకు మనది ఆరంభం లభించలేదు. దాంతో ఎక్కువ పరుగులు చేయలేక పోయిన టీం ఇండియా ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. దాంతో అతని పై భారీగా విమర్శలు వచ్చాయి. ఇక ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ కోహ్లీని..…
పాకిస్థాన్ జట్టు కల నెరవేరింది అని చెప్పాలి. నిన్న మొదటిసారి ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టును మొదటిసారి పాకిస్థాన్ జట్టు ఓడించి విజయం సాధించింది. దాంతో పాక్ అభిమానులు, ఆటగాళ్లు ఆనందంలో మునిగి తేలిపోయారు. అయితే అదే సమయంలో జట్టు ఆటగాళ్లకు కెప్టెన్ బాబురా ఆజమ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లతో బాబర్ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ అయిపోయింది. మనం విజయం సాధించాం. అలా అని ఎవరు రిలాక్స్ కావద్దు.…
నిన్న ఎంతో ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో మేం మా ప్రణాళికలను అనుకున్న విధంగా అమలు చేయలేకపోయామని తెలిపాడు. ఆ కారణంగానే మేం ఓడిపోయాం అన్నారు. అయితే ఈ మ్యాచ్ లో క్రెడిట్ మొత్తం పాకిస్థాన్ జట్టుకే ఇవ్వాలని సూచించాడు. మేము ఇంకో 20 పరుగులు ఎక్కువ చేస్తే విజయం…
ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో త్వరగా వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ ఒక్క హాఫ్ సెంచరీతో రెండు రెసిర్డులు తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. ఈ టీ20 ప్రపంచ కప్ లో అర్థ శతకం బాదిన మొదటి భారత…
భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచ కప్ లో మొత్తం 5 సార్లు ఐదుసార్లు తలపడగా అందులో మన ఇండియానే మొత్తం విజయం సాధించింది. దాంతో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో విజయం సాధిస్తే పాకిస్తాన్…
అంతర్జాతీయ వేదికల్లో ఆధిపత్యం చెలాయించిన పాక్…ప్రపంచకప్లో మాత్రం భారత్ చేతిలో భంగపాటు తప్పడం లేదా ? టీ20 వరల్డ్ కప్లో…ఐదు మ్యాచ్లు జరిగితే…భారత్ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. రెండు జట్ల బ్యాటింగ్, బౌలింగ్లో కీలక ఆటగాళ్లు ఎవరు ? అన్ని విభాగాల్లోనూ కోహ్లీ సేన పటిష్టంగా ఉందా ? కొన్నేళ్ల క్రితం వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగాయి. అయితే ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తుండడంతో… ఆ ప్రభావం ఇరు దేశాల క్రీడలపైనా పడింది.…