Iran: ఖమేనీ భార్య కూడా మృతి.. ఇరాన్ ప్రకటన
- ఇరాన్లో మరో విషాదం
- అయతుల్లా ఖమేనీ భార్య మృతి
- చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత కన్నుమూత
- శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో గాయపడ్డ ఖమేనీ భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఇరాన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది. ఇక రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే కూడా సోమవారం మరణించినట్లుగా ఇరాన్ వెల్లడించింది. దీంతో ఇరానీయులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
శనివారం ఉదయం హఠాత్తుగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష కార్యాలయం దగ్గర ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. ఖమేనీ అత్యవసర సమావేశం జరిపిస్తుండగా పక్కా సమాచారం అందడంతో ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. దీంతో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
అనంతరం ప్రతీకారంగా ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతలతో గజగజలాడుతోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ బాంబ్ వచ్చి పడుతుందోనని భయంతో వణికిపోతున్నారు. ఇక పశ్చిమాసియాలో గగనతలం మూసేయడంతో గల్ఫ్ దేశాల్లో అనేక దేశాలకు చెందిన పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Pete Hegseth: అమెరికాను బెదిరిస్తే.. ఎక్కడున్నా అంతుచూస్తాం.. ఇరాన్కు అమెరికా రక్షణమంత్రి వార్నింగ్
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?